Category: News
-

అమ్మకు ఎదురు లేదు తిరుగు లేదు
ఇవాళ తల్లుల దినోత్సవం సందర్బంగా అమరావతి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ తల్లుల దినోత్సవం. ఈ సందర్బంగా స్పందించారు లోకేష్. కనిపించే ప్రతి స్త్రీ.. కని పెంచిన అమ్మతో సమానం అన్నారు. మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ, ఎవ్వరూ చేయలేరన్నారు. ఇదే ప్రతి అమ్మ కోరుకునే కానుక. చిన్నప్పటి నుంచే మహిళలను గౌరవించడం, స్త్రీ…
-

ఖాకీల దాడులపై బీజేపీ చీఫ్ మాధవ్ సీరియస్
కార్యకర్తలపై దాడులకు పాల్పడితే బాగుండదు అమరావతి : తమ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతల పట్ల ఏపీ ఖాకీలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే దాడులకు పాల్పడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. చూస్తూ ఊరుకోమన్నారు. కడప లో ఒక సెంటర్ పేరు మార్పు వ్యవహారం లో బిజెపి నేతలపై పోలీసులు…
-

ఓబీసీ వర్గాలకు న్యాయం చేయాలి : వీహెచ్
నిరాహార దీక్షకు దిగిన ప్రభుత్వ సలహాదారు హైదరాబాద్ : జాతీయ స్థాయిలో కుల గణన జరపాలని, దేశ వ్యాప్తంగా ఓబీసీ వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం (ఏఐఓబీసీఎస్ఏ) తమ ప్రగాఢ సంఘీభావాన్ని తెలియ జేసింది. సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం, అణగారిన వర్గాల కోసం సాక్ష్యాధారిత విధాన రూపకల్పన…
-

ఎఫ్ఆర్ఎస్ తో రూ.6 కోట్ల ఆదా : సవిత
బీసీ హాస్టళ్ల పనితీరు అద్భుతమన్న మంత్రి అమరావతి : బీసీ హాస్టళ్లలో నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు మంత్రి సవిత . విద్యార్థుల హాజరులో ఆరోపణలకు తావులేకుండా ముఖ ఆధారిత హాజరు (ఎఫ్ఆర్ఎస్)ను తీసుకొచ్చామన్ని, ఇది మంచి ఫలితాలు ఇచ్చేలా చేసిందన్నారు. ఇందులో భాగంగా హాస్టల్ సిబ్బందికి సైతం ఎఫ్ఆర్ఎస్ ను అమలు చేశామన్నారు. ఈ వ్యవస్థను అమలు చేయడంతో విద్యార్థుల హాజరు మెరుగవ్వడమే కాకుండా విధి నిర్వహణలో సిబ్బంది సమయ పాలన పాటించారని తెలిపారు. అన్నింటికంటే…
-

ఆటోలను ఈవీ వాహనాలుగా చేస్తాం : సీఎం
కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మారుస్తామన్నారు. నగరంలో ఉన్న ఆటోలను ఈవీ వాహనాలుగా మార్చడానికి ప్రభుత్వ నిధులతో రెట్రో ఫిట్టింగ్ చేయిస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి 5 కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.హైదరాబాద్ హజ్ హౌజ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. హజ్ యాత్రకు బయలుదేరే యాత్రికుల బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. యాత్రకు వెళుతున్న హాజీలకు…
-

ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి
గవర్నర్ ను కోరిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్ చెన్నై : తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చోటు చేసుకున్న ఉత్కంఠకు తెర దించారు టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజయ్. ఆయన మర్యాద పూర్వకంగా గవర్నర్ రాజేంద్రను కలిశారు. ఈ ఇద్దరి మధ్య 10 నిమిషాల పాటు చర్చలు కొనసాగాయి. తన టీవీకే పార్టీకి 120 ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. కాంగ్రెస్ సహా తమకు లెఫ్ట్ పార్టీలు,…
-

గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో సాగు
99.35 లక్షల ఎకరాలకు సాగునీరు అమరావతి : ఏపీ లో కూటమి సర్కార్ కొలువు తీరడంతో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధానంగా సాగు నీటి రంగంపై దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్ లో అత్యధికంగా నిధులను కేటాయించింది. ప్రధానంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులకు మరమ్మతులను చేపట్టింది. దీని కారణంగా నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా చేసింది. దీని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సాగు పెరిగింది. 2025-26 ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా…
-

ఆన్ లైన్ సేవలతో అవినీతికి చెక్ : సీఎం
సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు అమరావతి : ఇక నుంచి అన్ని వ్యవస్థలు, శాఖల వ్యవహారాలన్నీ ఆన్ లైన్ లోనే ఉండాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. దీని వల్ల అవినీతికి చెక్ పెట్టవచ్చని చెప్పారు. మాన్యువల్ టచ్ పాయింట్ల వద్దకు వచ్చే ప్రజలకు వాట్సప్ వినియోగాన్ని వివరించాలని సూచించారు కలెక్టర్లకు. స్మార్ట్ ఫోన్లు లేని కుటుంబాలు 34 శాతంగా ఉన్నాయన్నారు. ఆన్ లైన్ సేవల ద్వారా అవినీతితో పాటు దుర్వినియోగం కూడా తగ్గుతుందన్నారు.…
-

రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా
వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ సీడ్స్ ద్వారా సరఫరా చేసే ప్రతి విత్తనాన్ని సంబంధిత ప్రయోగశాలల్లో నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తరువాత మాత్రమే రైతు సేవా కేంద్రాలకు పంపిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలే అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2025-26 సంవత్సరం నుంచి గ్రామీణ విత్తనోత్పత్తి పథకానికి ప్రత్యామ్నాయంగా కొత్త విత్తన రకాల పెంపొందించడానికి తోడ్పాటు అనే సవరించిన సమగ్ర పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా…
-

నియోజకవర్గాల్లోనూ గ్రీవియన్స్ డే నిర్వహించాలి
ఆదేశించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి నియోజకవర్గంలోనూ గ్రీవియన్స్ డే నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. పీజీఆర్ఎస్ విధానంలో ప్రజా ప్రతినిధులు-అధికారులు కలిసి నిర్వహించేలా చూడాలన్నారు. పీజీఆర్ఎస్ కోసం ప్రజాదర్భార్ లాంటి ఓ వేదికను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. ఫిర్యాదులు స్వీకరించే సమయంలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పరిష్కరించే ప్రయత్నం చేద్దాం అన్నారు. సింగపూర్ లో ఇదే రకంగా ఫిర్యాదుల పరిష్కారం…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











