వరి సేకరణ లక్ష్యాన్ని కేంద్రం పెంచాలి
కోరిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ హైదరాబాద్ : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వరి సేకరణ లక్ష్యంలో భారీ సవరణ కోరారు. రబీ 2025-26 సీజన్కు సంబంధించి వరి సేకరణ…
అవినీతిని సహించేది లేదు : సీఎం విజయ్
మా పాలన ప్రజల ఆశీస్సులతోనే నడుస్తోంది చెన్నై : తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం శాసన సభ జరిగింది. ఈ సందర్బంగా జాతీయ గీతం ఆలపించడం పై తీవ్ర అభ్యంతరం తెలిపారు డీఎంకే ఎమ్మెల్యేలు.…
తమిళనాడు అసెంబ్లీలో సీఎం సంచలనం
ప్రజాస్వామ్య ప్రాధాన్యతపై ప్రసంగం చెన్నై : తమిళనాడు శాసన సభలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇవాళ తనకు మాట్లాడటం రాదంటూ విపక్షాలు చేసిన కామెంట్స్ కు బిగ్ షాక్ ఇచ్చేలా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు టీవీకే పార్టీ చీఫ్,…
టీఎంసీ చైర్ పర్సన్ నుంచి మమతా బెనర్జీ తొలగింపు
తదుపరి టీఎంసీ చైర్పర్సన్గా అరూప్ రాయ్ కోల్ కతా : టీఎంసీ పార్టీ ఫౌండర్ , చైర్ పర్సన్ గా ఉన్న మాజీ సీఎం మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ తగిలింది. తనను పార్టీ చైర్ పర్సన్ పదవి నుంచి తప్పిస్తున్నట్లు…
పాత కేసుల ట్రేసింగ్ పై ఫోకస్ పెట్టాలి
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయి. ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వివిధ సంఘటనలకు కులం, మతం అనే రంగు పులుముతున్నారు. వాటిని వివాదాస్పద అంశాలుగా మార్చేస్తున్నారు. ఫేక్ ప్రచారం…
మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం
ఆర్టీజీఎస్ పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి : పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచు కోవాలని స్పష్టం చేశారు. సోమవారం…
సోదరుడు విజయ్కి జగన్ బర్త్ డే విషెస్
తన ప్రయత్నాలు ఫలించాలని ఆకాంక్ష అమరావతి : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ను సోదరుడంటూ పేర్కొన్నారు. జూన్ 22 విజయ్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా…
రేపటి నుంచి పులివెందులలో జగన్ పర్యటన
మూడు రోజుల పాటు కీలక సమావేశాలు వైఎస్ఆర్ కడప జిల్లా : వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ రెడ్డి జూన్ 23 నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లా లో పర్యటించనున్నారు. టూర్ లో భాగంగా పులివెందులకు…
జూన్ 26 వరకు ఏపీలో భారీ వర్ష సూచన
హెచ్చరించిన వాతావరణ శాఖ ప్రకటన అమరావతి : ఏపీ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాబోయే రోజుల్లో ఏపీలో భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో జూన్ 26 వరకు…
యువత వ్యాయామంపై దృష్టి పెట్టాలి
పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా ఢిల్లీ : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కీలక వ్యాఖ్యలు చేశారు. యోగా డే సందర్భంగా ఆయన ప్రసంగించారు. యువత ప్రతి రోజూ యోగాను ప్రాక్టీస్ చేయాలని సూచించారు. గతంలో…
















