ఆర్టీసీ డ్రైవర్ ను తొలగించ లేదు : పొన్నం
తను ఆర్టీసీ ఉద్యోగి కానే కాదన్న రాష్ట్ర మంత్రి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఆర్టీసీకి చెందిన డ్రైవర్ పై చర్యలు…
బ్లూ ఎకానమీగా ఆక్వా రంగం ఆభివృద్ధి
దృష్టి సారించాలన్న సీఎం చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎ నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు ఆక్వా రంగానికి సంబంధించి. బ్లా ఎకానమీగా ఆక్వా రంగాన్ని అభివృద్ది చేయాలని అన్నారు. పులివెందులలో సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని పూర్తి…
పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించిన సీఎస్ఆర్ఎస్
2027 నాటికి పూర్తి చేయాలని ఆదేశించిన సీఎం అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ (సి ఎస్ ఎం ఆర్ ఎస్) బృందం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు…
తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకే మహానాడు
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి : తెలుగు ప్రజలు ఘనంగా చేసుకునే ఆత్మీయ రాజకీయ పండుగ మహానాడు అని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత అన్న మహోన్నత సిద్ధాంతాన్ని దేశానికి…
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి పోలీసులు వెళ్లలేదు
అదంతా అబద్దమని ఖండించిన మంత్రి అనిత అమరావతి : తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు వ్యవహారం. ఓ వైపు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు సంచలనంగా మారితే తాజాగా నాగేశ్వర్…
రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు చేయడం లేదు
నిజమేనని క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి నల్లగొండ జిల్లా : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తమ సీఎం అబద్దాలు చెబుతున్నాడని, నిజంగానే రైతులు పండించిన…
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పై సుప్రీంకోర్టు సీరియస్
ఇంకా పాఠాలు నేర్చుకోక పోతే ఎలా అని మండిపాటు న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది ఎన్టీఏపై. దేశ వ్యాప్తంగా మే 3వ తేదీన 22 లక్షల మందిక పైగా నీట్…
పుష్కరాల విజయవంతానికి కలిసి రావాలి
పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి నదిలో కాలుష్యం కాకుండా కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇందు కోసం ఆయా పరిశ్రమలు ఫోకస్ పెట్టాలన్నారు.…
కాంగ్రెస్ హైకమాండ్ ను కలిస్తే తప్పేంటి..?
ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే కామెంట్స్ బెంగళూరు : పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకోనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే సోమవారం స్పందించారు. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ స్థానాల గురించి చర్చించేందుకు…
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ
సీపీఐ నేతలకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : కేంద్రం సహకరించక పోయినా తాము రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సోమవారం సీపీఐ ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు నేతృత్వంలో…
















