ప్రపంచంతో పోటీపడే ఎకో సిస్టమ్ నిర్మాణం
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ బాబు అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, అధునాతన తయారీ వంటి రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తోందని చెప్పారు మంత్రి నారా…
వైఎస్ జగన్ రెడ్డి ఒక పిచ్చి తుగ్లక్ : నిమ్మల
మావిగన్ అంటే జనం జడుసుకుంటున్నారు అమరావతి : మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి ఒక పిచ్చి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీబీఎన్ బ్రాండ్ అంబాసిడర్
స్పష్టం చేసిన రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేష్ నంద్యాల జిల్లా : పెట్టుబడుల సాధన, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనలో ఏపీ విజయానికి ముఖ్యమైన మూడు కారణాలున్నాయని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్.…
ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేసి తీరుతాం
తమిళనాడు రాష్ట్ర మంత్రి అధవ అర్జున చెన్నై : తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఓ టీవీ ఛానల్ తో చిట్ చాట్ చేశారు. ఒక సంకీర్ణ ప్రభుత్వంగా తాము ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటామని…
తమిళనాడు కేబినెట్ లో మరో ఇద్దరికి చోటు
ప్రమాణ స్వీకారం చేసిన వన్ని అరసు, షాజహాన్చెన్నై : తమిళనాడులో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇప్పటికే 23 మందిని తీసుకున్నారు. వారిలో 21 మంది టీవీకే పార్టీకి…
కొలువు తీరిన తమిళనాడు కొత్త కేబినెట్
అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యత చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం మరో 23 మందికి నూతన కేబినెట్ లో చోటు…
ప్రొఫెసర్ నాగేశ్వర్ కు షాక్..కేసు నమోదు
ఓ టీవీ ఛానెల్పై కూడా కేసు ఫైల్ అమరావతి : మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ , అనలిస్ట్ నాగేశ్వర్ రావుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన తాజాగా ఓ టీవీ ఛానల్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్…
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం
ల్యాండింగ్ సమయంలో రన్ వేను తాకిన ఫ్లైట్ తోక బెంగళూరు : ఏమైందో ఏమో కానీ ఎయిర్ ఇండియా విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా గురువారం బెంగళూరులో ల్యాండింగ్ సమయంలో విమానం తోక రన్వేను తాకడంతో ఎయిర్ ఇండియా విమానం…
బక్రీద్ పండగ సెలవును మే 28కి మార్పు
కీలక ప్రకటన చేసిన ఏపీ కూటమి సర్కార్ అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ముస్లిం సోదరులు జరుపుకునే బక్రీద్ పండుగకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈనెల 28న సెలవు దినాన్ని మారుస్తున్నట్లు…
కేటీఆర్, ఆర్ఎస్పీపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్
మీరే అన్నీ నిర్ణయిస్తే ఇక జడ్జి ఎందుకుని ఫైర్ హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు సాయి బండి భగీరథ్ పోక్సో కేసుకు సంబంధించి మరోసారి…
















