Category: SPORTS
SPORTS
-

టి20 వరల్డ్ కప్ జట్టులో శుభ్ మన్ గిల్ కు నో ఛాన్స్
కోలుకోలేని షాక్ ఇచ్చిన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ముంబై : బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా వచ్చే ఏడాది 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించబోయే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టును ప్రకటించింది. శనివారం ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్. గత కొంత కాలంగా పూర్ ఫర్మారెన్స్ బాగా లేదని అందుకే ఎంపిక చేయలేదని చెప్పాడు. తన…
-

టి20 వరల్డ్ కప్ జట్టు డిక్లేర్ : బీసీసీఐ
శుభ్ మన్ గిల్ కు బిగ్ షాక్ , శాంసన్ కు చోటు ముంబై : భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. శనివారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్. ఎవరూ ఊహించని రీతిలో గత కొంత కాలంగా ఆడుతూ వస్తున్న శుభ్ మన్ గిల్ ను పక్కన పెట్టడం విస్తు పోయేలా చేసింది.…
-

ఆడక పోయినా సరే వారికే అందలం
రేపే టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక ముంబై : భారత్ , శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తోంది ఐసీసీ టి20 వరల్డ్ కప్. వచ్చే ఏడాదిలో జరిగే ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే ఆయా జట్లను ప్రకటించాయి. తాజాగా భారత జట్టును శనివారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సెలెక్షన్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇందులో కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ , ప్రధాన కోచ్ గంభీర్ తో పాటు స్కిప్పర్ సూర్య కుమార్…
-

అమృత ఫడ్నవీస్ వ్యవహారం సర్వత్రా ఆగ్రహం
ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీతో సెల్ఫీ వైరల్ ముంబై : వరల్డ్ ఫేమస్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ప్రస్తుతం భారత దేశంలో పర్యటిస్తున్నారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలుత కోల్ కతాకు వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ రాహుల్ గాంధీలతో కలిశారు. ఉప్పల్ స్టేడియం వేదికగా అభివాదం చేశారు. సీఎం టీంతో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాడు. ఇదే మైదానం వేదికగా…
-

సంజూ శాంసన్ సూపర్ ప్లేయర్
ప్రశంసలు కురిపించిన షేన్ బాండ్ హైదరాబాద్ : ప్రముఖ క్రికెటర్ షేన్ బాండ్ ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ జట్టుకు చెందిన కేరళ స్టార్ క్రికెటర్ , సీఎస్కే జట్టు సభ్యుడు సంజూ శాంసన్ గురించి స్పందించాడు. తను అద్భుతమైన ప్లేయర్ అంటూ కితాబు ఇచ్చాడు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సోమవారం షేన్ బాండ్ స్పందించాడు. భిన్నమైన షాట్స్ ఆడడంలో తనకు తనే సాటి అని పేర్కొన్నాడు. కళ్లు చెదిరేలా సిక్స్ లు…
-

భారత్ స్క్వాష్ జట్టుకు ప్రధాని మోదీ కంగ్రాట్స్
యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని కితాబు ఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ప్రశంసలు కురిపించారు. SDAT స్క్వాష్ ప్రపంచ కప్ 2025లో చరిత్ర సృష్టించి, తమ మొట్టమొదటి ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది భారత స్క్వాష్ జట్టు. ఈ సందర్బంగా సోమవారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అభినందించారు. జోష్నా చినప్ప, అభయ్ సింగ్, వేలవన్ సెంథిల్ కుమార్, అనహత్ సింగ్ అద్భుతమైన అంకితభావాన్ని, పట్టుదలను ప్రదర్శించడం పట్ల సంతోషం…
-

ఐపీఎల్ వేలంపాటలో మిల్లర్ పైనే కళ్ళన్నీ
కీలక వ్యాఖ్యలు చేసిన సంజయ్ బంగర్ ఢిల్లీ : వచ్చే ఏడాది 2026లో నిర్వహించ బోయే ఐపీఎల్ టోర్నీ కోసం ఇప్పటి నుంచే మినీ వేలం పాట ప్రారంభమైంది. కీలకమైన ఆటగాళ్లను ఆయా జట్లు ట్రేడింగ్ ద్వారా కన్ ఫర్మ్ చేసుకున్నాయి. మిగతా ఆటగాళ్లకు సంబంధించి ఆక్షన్ ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా ఈసారి కీలకమైన ఆటగాళ్లు, ప్రధానంగా బౌలర్లు, ఆల్ రౌండర్లను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు దృష్టి సారించనున్నాయి. ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు మాజీ కోచ్…
-

శుభ్ మన్ గిల్ పై సదగోపన్ షాకింగ్ కామెంట్స్
ఎవరి ప్రయోజనాల కోసం కాపాడుతున్నారని ఫైర్ చెన్నై : మాజీ భారత క్రికెటర్ సదగోపన్ రమేష్ నిప్పులు చెరిగాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) , హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తను ఆదివారం స్పందించాడు. సంచలన వ్యాఖ్యలు చేశాడు. శుభ్ మన్ గిల్ ను ఏకి పారేశాడు. అంతే కాదు కోచ్ పని…
-

ప్రేమ కలిగిన నగరం భాగ్యనగరం
ఫిదా అయిన లియోనెల్ మెస్సీ హైదరాబాద్ : ఎన్నో నగరాలు తిరిగాను. ఎందరితో కలిశాను. మరెందరో తమ ప్రేమను పంచారు. అద్భుతంగా ఆదరించారు. కానీ ఎక్కడా లేనంతటి ప్రేమను ను హైదరాబాద్ లో పొందానని అన్నారు ప్రముఖ ఫుట్ బాల్ దిగ్గజం , అర్జెంటీనా జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ. ఆయన మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇండియాలో ఆదివారం కాలు మోపారు. భారీ భద్రత నడుమ కోల్ కతాకు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా సాయంత్రం…
-

శుభ్ మన్ గిల్ కంటే సంజూ శాంసన్ బెటర్
సంచలన కామెంట్స్ చేసిన మొహమ్మద్ కైఫ్ ముంబై : భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్, అనలిస్ట్ మొహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తో పాటు జట్టు హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ను ఏకి పారేశాడు. ఈ ఇద్దరి నిర్వాకం కారణంగా ప్రతిభ కలిగిన ఆటగాళ్లు జట్టులోకి రాలేక పోతున్నారని ఆవేదన చెందాడు. ఎవరి మెప్పు కోసం ఇలా చేస్తున్నారంటూ నిలదీశాడు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











