పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం
స్పష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి దావోస్ : హైదరాబాద్ నగరం పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారనుందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. దావోస్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.డిసెంబర్ 2025లో భారత్ ఫ్యూచర్…
హనుమకొండ డిప్యూటీ కలెక్టర్ నివాసాలపై దాడులు
అక్రమాస్తుల కేసులో దూకుడు పెంచిన ఏసీబీ వరంగల్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ దూకుడు పెంచింది. పెద్ద ఎత్తున దాడులను నిర్వహిస్తోంది. మొన్నటికి మొన్న అడిషనల్ కలెక్టర్ పట్టుబడగా ఇవాళ ఏకంగా హనుమకొండ జిల్లాలో డిప్యూటీ…
చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత : కమిషనర్
దుర్గం చెరువు దుర్గంధంపై రంగనాథ్ సీరియస్ హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గం చెరువు దుర్గంధంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. ఆయన చెరువును పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయా శాఖల మధ్య…
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి హరీశ్ రావును పిలుస్తాం
స్పష్టం చేసిన నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ఈ కేసుకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. ఇందుకు గాను…
సింగరేణి స్కాంను ప్రశ్నించినందుకే వేధింపులు
తెలంగాణ సర్కార్ పై నిప్పులు చెరిగిన కేటీఆర్ హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన సీఎంను, సర్కార్ ను ఏకి పారేశారు. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి వ్యవహారంపై నిలదీసినందుకే హరీష్ రావును టార్గెట్…
ప్రయోజనాలు కల్పించే పండ్ల మొక్కలు పెంచాలి
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీని పర్యావరణ హిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. రైతుల భూముల్లో వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పండ్ల…
గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో బాబు భేటీ
ఏఐ డేటా సెంటర్ కు సంబంధించిన విషయాలపై చర్చ దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో. మంగళవారం దావోస్లో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో…
శ్రీవారి భక్తులకు ఆలయాల్లో అన్నదానం
కీలక ప్రకటన చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాలలో నిరంతరం అన్నదానం అమలు చేస్తామని…
డిజిటలైజేషన్ దిశగా టిటిడి విద్యా సంస్థలు
విద్యార్థులకు అదనంగా 1080 మందికి హాస్టల్ సీట్లు తిరుపతి : టీటీడీ విద్యా సంస్థలపై ఫోకస్ పెట్టారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టిటిడి ఎస్వీ విద్యాదానం ట్రస్ట్ పై సమీక్ష నిర్వహించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో…
పెట్టుబడులు వస్తే తట్టుకోలేక పోతున్న జగన్
నిప్పులు చెరిగిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్విజయనగరం జిల్లా : ఏపీ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తట్టుకోలేక పోతున్నాడని ఆరోపించారు. తమ వైఫల్యాలను…

అన్నామలై వ్యాఖ్యలపై టీవీకే పార్టీ ఆగ్రహం
ఆక్వా రైతులను పరామర్శించనున్న జగన్
16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
కులం, మతం అనేవి ఉద్యమానికి అతీతమైనవి
‘వి ది లీడర్స్’ సంస్థను రాజకీయ పార్టీగా మారుస్తాం
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు : టీటీడీ
రూ. 500 కోట్లతో గురుకులాలకు శాశ్వత భవనాలు
రేవంత్ రెడ్డీ జర నోరు జాగ్రత్త : హరీశ్ రావు
క్వీన్’ చిత్రంలో సీఎం పాత్రలో రమ్యకృష్ణ
వైభవ్ సూర్యవంశీ ఎంపిక కరెక్టు కాదు


































































































