Author: raju
-

అసలు 10వ షెడ్యూల్ లో ఏముంది..?
1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చింది. దీనిని 52వ సవరణ చట్టంలో పొందుపరిచి, భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్లో చేర్చారు. పార్టీ సభ్యులు తమ పార్టీ సూత్రాలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడం దీని లక్ష్యం.పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంగా విస్తృతంగా గుర్తింపు పొందింది ఈ చట్టం. దీనిని ఉల్లంఘిస్తే ఎమ్మెల్యే లేదా ఎంపీ సభ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలను కాపాడేందుకు , ఎన్నికైన ప్రతినిధులలో క్రమశిక్షణను పెంపొందించడానికి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు…
-

కళ్లు చెదిరే డిజైన్లు కురిపిస్తున్న కోట్లు
కొన్ని కథలు సాధారణంగా ఉంటాయి. మరికొన్ని అసాధారణంగా అనిపిస్తాయి. ఇంకొన్ని గుండెల్ని హత్తుకుంటాయి. కళ్లు చెదిరేలా..మనస్సు దోచుకునేలా డిజైన్లు తయారు చేస్తే కాసులు కురిపిస్తాయని నిరూపిస్తోంది భారత దేశానికి చెందిన ఆటో మొబైల్ ఇండస్ట్రీలోని వాహనాల డిజైనర్ కృపా. ఆమె అసలు పేరు రామకృపా అనంతన్. 1971లో పుట్టారు. ఇండియన్ కార్ డిజైనర్ గా గుర్తింపు పొందారు. యావత్ ప్రపంచం విస్తు పోయేలా ఆమె తయారు చేసిన డిజైన్లు తళుక్కుమంటున్నాయి. ప్రధానంగా వాహనాల తయారీ పరిశ్రమలో పురుషులదే…
-

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం తీర్పు చెంప పెట్టు
న్యాయ వ్యవస్థ , శాసన వ్యవస్థకు మధ్య ఓ గీత ఉంటుంది. దానిని గుర్తించే ఇవాళ తీర్పు ఇవ్వాల్సి వస్తోంది. లేకపోతే చర్యలు తీసుకోవాలని కోరే వాళ్లం. కానీ రాజ్యాంగ పరంగా స్పీకర్ కు కొన్ని అధికారాలు అనేవి ఉంటాయి. వాటి పట్ల గౌరవంతోనే వెనక్కి తగ్గాల్సి వస్తోంది. రాజకీయ పరంగా ఫిరాయింపులు అనేవి అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి రాను రాను బలమైన ప్రజాస్వామ్యానికి మచ్చ తీసుకు వచ్చేలా చేస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు భారత దేశ…
-

దివ్య సంచలనం దేశానికి గర్వ కారణం
ఎవరీ దివ్యా దేశ్ ముఖ్ అంటూ యావత్ దేశం ఒక్కసారిగా విస్మయానికి గురైంది. సాధించాలన్న సంకల్పం ఉంటే దానికి వయసుతో పనేంటి అంటూ నిరూపించింది మరాఠాకు చెందిన దివ్యా దేశ్ ముఖ్. అతి పిన్న వయసులో చరిత్రను సృష్టించింది. భారతీయ చదరంగపు క్రీడా రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకుంది. ఫైడ్ చెస్ ప్రపంచ ఛాంపియన్ టోర్నీలో దిగ్గజాలను కాదని తను రియల్ ఛాంపియన్ గా నిలిచింది. ఓ వైపు యువత డ్రగ్స్, బెట్టింగ్…
-

మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఆపరేషన్
కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ సముద్రం. స్వేచ్ఛ ఎక్కువ. ఎవరైనా సరే దేని గురించైనా మాట్లాడవచ్చు. కానీ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నిన్నటి దాకా సీఎం రేవంత్ రెడ్డి పేరు వినిపించేది. కానీ ఇప్పుడు ఆ పేరు స్థానంలో కొత్త పేరు వినిపిస్తోంది. ఆ పేరు ఇప్పుడు కలకలం రేపుతోంది. పార్టీలోనే కాదు ఇతర పార్టీల నేతలను సైతం విస్తు పోయేలా చేస్తోంది. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా..మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిబద్దత, నిజాయితీకి కేరాఫ్…
-

బనకచర్ల జలాశయం ఎవరికి నష్టం..? ఎవరికి లాభం..?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడి పోయినా జల వివాదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. దీనికి రాజకీయాలు తోడు కావడంతో మరింత హీట్ పుట్టిస్తున్నాయి. తాజాగా ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో రాద్దాంతం చోటు చేసుకునేందుకు కారణమైంది బనకచర్ల ప్రాజెక్టు. ఈ పంచాయితీ సవాళ్ల దాకా, సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. తెలంగాణ ప్రాంతం ద్వారా ప్రవహించే గోదావరి నది నుంచి నీళ్లను రాయలసీమకు తరలించేందుకు తయారు చేసిందే ఈ జలాశయం. ఇది పూర్తిగా తమ ప్రాంత…
-

ప్రాణం ఉన్నంత వరకు జనసేన నడిపిస్తా
అమరావతి – గొంతులో ఊపిరి ఉన్నంత వరకు జనసేన పార్టీ నడుపుతానని ప్రకటించారు ఆ పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. మూడు రోజుల పాటు జనసేన పార్టీ విస్తృత సమావేశాలు ఇవాల్టి నుంచి ఘనంగా ప్రారంభం అయ్యాయి. సమావేశానికి సంబంధించి కీలక అంశాలను వెల్లడించారు యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ . నమ్మిన సిద్ధాంతాలకు అందరం కట్టుబడి ఉన్నామని చెప్పారన్నారు. పార్టీ పెట్టినప్పటి నుండి అదే సిద్ధాంతాలు తో…
-

క్రీడాకారులకు కూటమి సర్కార్ ఖుష్ కబర్
విజయవాడ : ఏపీ కూటమి సర్కార్ తీపి కబురు చెప్పింది. గత వైసీపీ జగన్ రెడ్డి ప్రభుత్వం బకాయిలు పెట్టిన రూ.4.9 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సీఎస్ విజయానంద్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు వెల్లడించారు. జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా రూ.4 కోట్ల 9 లక్షల 2వేలు బకాయిలను విడుదల చేయడం సంతోషంగా…
-

ఏపీకి వచ్చిన 10,350 మెట్రిక్ టన్నుల యూరియా
అమరావతి – రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీపి కబురు చెప్పారు. యూరియా సరఫరా విషయంపై కేంద్ర వ్యవసాయ ఎరువుల రసాయనిక శాఖ మంత్రితో మాట్లాడటంతో గురువారం రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియా గంగవరం పోర్టునకు చేరుకుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు సత్వరమే సానుకూలంగా స్పందించి రాబోయే సెప్టెంబర్ నెల 6 వ తేదీనాడు రావలసిన యూరియా సరుకును వారం ముందుగానే రాష్ట్రానికి సరఫరా చేసినందుకు కేంద్రానికి మంత్రి అచ్చెన్న…
-

సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమల కొండ భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. ప్రతి రోజూ 75,000 మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఏటా సెప్టెంబర్ మాసంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా టీటీడీ పాలక మండలి ప్రత్యేకంగా సమావేశమైంది. ఈసారి భారీ ఎత్తున లక్షలాదిగా భక్తులు బ్రహ్మోత్సవాలకు తరలి రానున్నట్లు అంచనా వేసింది.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











