ఏవీ రంగనాథ్ పై 63 ధిక్కరణ కేసులు
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై తీవ్ర స్థాయిలో మండిపడింది. తన నిర్వాకం దారుణంగా ఉందని, తనంతకు తాను ఇండిపెండెంట్ అధికారినని భావిస్తున్నారంటూ మండిపడంది కోర్టు. హైదరాబాద్ లోని లోతుకుంట భూముల…
మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులను పాటించాలి
అమరావతి : ఏపీ బీజేపీ పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావం దృష్ట్యా వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులను పాటించాలని సూచించారు. ‘సూపర్ ఎల్ నినో’ ముప్పును ఎదుర్కోవడానికి రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా…
‘చెన్నై లవ్ స్టోరీ’కి అనూహ్య స్పందన
హైదరాబాద్ : థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర బృందం సినిమా విజయాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు సాయి రాజేష్, కథానాయకుడు కిరణ్ అబ్బవరం సినిమా వెనుక ఉన్న కృషి గురించి మాట్లాడారు, అలాగే చిత్రీకరణ…
మొబైల్ ఫోన్ల వినియోగంపై సింగరేణి నిషేధం
కరీంనగర్ జిల్లా : సింగరేణి బొగ్గు గనుల సంస్థ సంచలన ప్రకటన చేసింది. బొగ్గు గనుల్లో పని చేసే కార్మికులు మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించినట్లు వెల్లడించింది. భద్రతా కారణాలు, పని ప్రదేశాల్లో కార్మికులు ‘రీల్స్’ (చిన్న వీడియోలు) చిత్రీకరించే…
ఇంద్రకీలాద్రిపై శాకంబరీ మహోత్సవాలు
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే శాకంబరీ ఉత్సవాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలు ఈనెల 29వ తేదీ వరకు కొనసాగుతాయి. దేవస్థాన యంత్రాంగం భారీ…
వ్యాపారవేత్తలు సాంకేతికతను ఉపయోగించు కోవాలి
అమరావతి : డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఆధారిత నిర్ణయాలు , వినూత్న మార్కెటింగ్ వ్యూహాలను సమర్థవంతంగా ఉపయోగించు కోవడం ద్వారా వ్యాపారాలను వేగంగా విస్తరించవచ్చని క్రీడా నిపుణుడు , కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన ‘BNI…
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం చేపట్టాలి
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే నాయకులు వాటిని నివృత్తి చేయాలన పేర్కొన్నారు. ప్రజలతో మమేకమయ్యే ఇంటింటికీ ప్రచార కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని ముఖ్యమంత్రి మంత్రులు,…
విద్యార్థుల్లో ధర్మ, సంస్కార విలువల పెంపు
తిరుపతి : హెచ్ డి పిపి, శ్రీ కాంచీ కామకోటి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 100 పాఠశాలల్లో విజయవంతమైన “ప్రజల వద్దకు ధర్మం” అనే దివ్య సంకల్పంతో విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, నైతిక విలువలు, సాంప్రదాయ…
శ్రీవారి పాదాల చెంత వేడుకగా ఛత్ర స్థాపనోత్సవం
తిరుమల : తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్ర స్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టిటిడి అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయంలో రెండో గంట తర్వాత…
నేతన్నలను మోసం చేసిన జగన్ రెడ్డి
అమరావతి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత రంగ శాఖ మంత్రి ఎస్ సవిత నిప్పులు చెరిగారు. ఆమె మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. ఒక్కఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ నేతన్నలను తీవ్రంగా మోసగించారని మండిపడ్డారు.…
















