Author: VijayaBhaskar

  • డీజీపీని క‌లిసిన మంద‌కృష్ణ మాదిగ‌

    డీజీపీని క‌లిసిన మంద‌కృష్ణ మాదిగ‌

    సీవీ ఆనంద్ కు ఎంఆర్పీఎస్ చీఫ్ కంగ్రాట్స్ హైద‌రాబాద్ : తెలంగాణ నూత‌న డీజీపీగా కొలువు తీరిన సీవీ ఆనంద్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి (ఎంఆర్పీఎస్) అధ్య‌క్షుడు , ప‌ద్మ‌శ్రీ మంద‌కృష్ణ మాదిగ‌. ఈ సందర్భంగా C.V ఆనంద్ కి మంద కృష్ణ మాదిగ పుష్పగుచ్చం అందించి , శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియ చేశారు. ఈ సందర్భంగా MRPS మొదటి దశ ఉద్యమం జరుగుతున్న సందర్భంగా బషీర్ బాగ్…

    Continue Reading

  • వైఎస్ ష‌ర్మిల‌కు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్

    వైఎస్ ష‌ర్మిల‌కు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్

    తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసిన నాయ‌కురాలు విజ‌య‌వాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. తెలంగాణ‌లో త‌ను కొత్త‌గా పార్టీ పెట్టింది. ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఉన్న‌ట్టుండి ఇక్క‌డ దుకాణం మూసేశారు. అక్క‌డి నుంచి పెద్ద‌ల సూచ‌న‌ల‌తో ఏపీకి వెళ్లారు. అక్క‌డ ఏపీపీసీసీ లో చేరారు. కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. ఉన్న‌ట్టుండి ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో సీనియ‌ర్ నేత‌లు, దిగ్గ‌జ నాయ‌కుల‌ను కాద‌ని…

    Continue Reading

  • వ‌న్డే ర్యాంకింగ్స్ లో ఇండియా టాప్

    వ‌న్డే ర్యాంకింగ్స్ లో ఇండియా టాప్

    ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దుబాయ్ : వ‌న్డే క్రికెట్ ర్యాంకింగ్స్ ను ప్ర‌క‌టించింది ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). భార‌త జ‌ట్టు టాప్ లో కొన‌సాగుతోంది . టాప్ 10 స్థానాల్లో జరిగిన ఏకైక మార్పు ఏమిటంటే, దక్షిణాఫ్రికా (102 పాయింట్లు) పాకిస్థాన్‌ను (98 పాయింట్లు) అధిగమించి నాలుగో స్థానానికి చేరుకుంది. వార్షిక ర్యాంకింగ్స్ అప్‌డేట్ తర్వాత ICC పురుషుల ODI టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది, అయితే న్యూజిలాండ్‌తో ఉన్న పాయింట్ల…

    Continue Reading

  • స్పోర్ట్స్ కోటా పేరుతో అన‌ర్హుల‌కు అంద‌లం

    స్పోర్ట్స్ కోటా పేరుతో అన‌ర్హుల‌కు అంద‌లం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ సీఎం జ‌గ‌న్ అమ‌రావ‌తి : ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన మెగా డీఎస్సీ-2026లో భారీ ఎత్తున అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఆరోపించ‌చారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అర్హులైన క్రీడాకారులు స్పోర్ట్స్ కోటా కింద ఎంపిక కాలేద‌ని మండిప‌డ్డారు. దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. బాల్ బ్యాడ్మింటన్‌ ఆటలో 48 మంది, ఖోఖోలో 49…

    Continue Reading

  • తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ రిజ‌ల్ట్స్ రిలీజ్

    తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ రిజ‌ల్ట్స్ రిలీజ్

    ప్ర‌క‌టించిన ఇంటర్మీడియ‌ట్ బోర్డు హైద‌రాబాద్ : తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు (టీఐబీ) గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఇటీవ‌ల రాష్ట్రంలో నిర్వహించిన ఇంట‌ర్మీడియ‌ట్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది. ఉత్తీర్ణత శాతం మొదటి సంవత్సరంలో 68.84% ఉండ‌గా రెండవ సంవత్సరంలో 49.29%గా నమోదైన‌ట్లు తెలిపింది బోర్డు. మరోసారి బాలుర కంటే బాలికలే మెరుగైన ఫలితాలు సాధించారని స్ప‌ష్టం చేసింది. . ఇదిలా ఉండ‌గా బాలికల ఉత్తీర్ణత శాతం మొదటి సంవత్సరంలో 76.10 శాతంగా,…

    Continue Reading

  • ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

    ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

    హ‌వాలా, మ‌నీ లాండ‌రింగ్ ద్వారా నిధులు హైద‌రాబాద్ : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఏపీ మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు చేప‌ట్టింది. హవాలా , మనీ లాండరింగ్ ద్వారా నిధులు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఏపీ లిక్క‌ర్ స్కాం క‌ల‌కలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన మద్యం కుంభకోణానికి సంబంధించి, రెండు తెలుగు రాష్ట్రాల్లోని 10కి…

    Continue Reading

  • ఐటీ కారిడార్‌లో ‘ఈగిల్ ఫోర్స్’ భారీ ఆపరేషన్

    ఐటీ కారిడార్‌లో ‘ఈగిల్ ఫోర్స్’ భారీ ఆపరేషన్

    సమాచారం అందగానే పరారైన నీతూ భాయ్ హైద‌రాబాద్ : ఐటీ కారిడార్ లో భారీ ఆప‌రేష‌న్ చేపట్టింది ఈగిల్ ఫోర్స్ . ఈమేర‌కు పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుంది. డ్రగ్ డాన్ ‘నీతూ భాయ్’ కోసం నానక్‌రామ్‌గూడలో ముమ్మర గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇదిలా ఉండ‌గా ఈగిల్ ఫోర్స్ రాకపై సమాచారం అందగానే పరారయ్యాడు నీతూ భాయ్. కిరాణా దుకాణం వెనుక నుంచి గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గంజాయి కొనుగోలుకు నీతూ భాయ్…

    Continue Reading

  • మోహ‌న్ నాయ‌క్ ఆస్తులు రూ. 200 కోట్ల పైనే

    మోహ‌న్ నాయ‌క్ ఆస్తులు రూ. 200 కోట్ల పైనే

    గ‌త బీఆర్ఎస్ హ‌యాంలో ఆర్ అండ్ చీఫ్ ఇంజ‌నీర్ హైద‌రాబాద్ : ఏసీబీ భారీ తిమింగ‌లాన్ని వ‌ల ప‌న్ని ప‌ట్టుకుంది. ఆర్ అండ్ బిలో ఇంజ‌నీర్ ఇన్ చీఫ్ గా ప‌ని చేస్తున్న మోహ‌న్ నాయ‌క్ ఆస్తుల విలువ దాదాపు రూ. 200 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా. మోసపూరిత టెండర్ల ద్వారా కోట్లు పోగు చేశాడు. తెలంగాణ ఆర్&బి చీఫ్ జె. మోహన్ నాయక్, అవినీతి కాంట్రాక్టర్ల లంచాలతో సమకూర్చిన బంగారు బిస్కెట్లు, నగదు, విలాసవంతమైన…

    Continue Reading

  • ప‌ద్మ‌శ్రీ‌ని తిర‌స్క‌రించిన దిగ్గ‌జ ద‌ర్శకుడు

    ప‌ద్మ‌శ్రీ‌ని తిర‌స్క‌రించిన దిగ్గ‌జ ద‌ర్శకుడు

    త‌మిళుల కోసం గొంతు వినిపించిన భార‌తీ రాజా చెన్నై : త‌మిళ నేల మీద పుట్టిన అరుదైన వ్య‌క్తి, మ‌హ‌ర్షి దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు భారతీ రాజా. ఆయ‌న చివ‌రి శ్వాస వ‌ర‌కు ఈ ప్రాంతం గురించి, ప్ర‌జ‌ల బాగోగుల గురించి ఆలోచించాడు. వారి త‌ర‌పున త‌న గొంతుక‌ను వినిపించారు. శ్రీ‌లంక‌లో త‌మిళులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై త‌ను నిన‌దించాడు. శ్రీలంక తమిళుల దుస్థితి పట్ల కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని భావించి జరిగిన నిరసనల్లో సైతం పాల్గొన్నారు.…

    Continue Reading

  • స్టీల్ ప్లాంట్ ఘ‌ట‌న‌పై రాజ‌కీయం త‌గ‌దు

    స్టీల్ ప్లాంట్ ఘ‌ట‌న‌పై రాజ‌కీయం త‌గ‌దు

    మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ షాకింగ్ కామెంట్స్ విశాఖ‌పట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. ఈ దుర్ఘ‌ట‌నలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వ‌హించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలోనూ రాజకీయం చేయడం దురదృష్టకరం అన్నారు. ప్ర‌మాదం జ‌రిగిన క్ష‌ణం నుంచి కూట‌మి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలిచింద‌ని చెప్పారు. కేంద్ర మంత్రులు, మంత్రి నారా లోకేష్,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports