Author: VijayaBhaskar
-

పవన్ కళ్యాణ్ ఆటలు ఇక్కడ సాగవు
స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ : మరోసారి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన మేధావులు, ప్రజాస్వామికవాదులు, కళాకారులు, కవులు, అమరవీరుల కుటుంబాలు, జర్నలిస్టులు సైతం భగ్గుమంటున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే నాగేశ్వర్ వ్యవహారం చర్చకు దారి తీసేలా చేసింది. ఈ తరుణంలో పోలీసులు కేసు నమోదు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ సందర్బంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ తాజాగా…
-

23.20 బిలియన్లకు చేరుకున్న డిజిటల్ చెల్లింపులు
రూ. 30 లక్షల కోట్ల మార్క్ కు చేరుకున్న వైనం ముంబై : యూపీఐ డిజిటల్ చెల్లింపుల జోరు కొనసాగుతోంది. ఏకంగా గత మే నెలలో లావాదేవీల పరిమాణం 23.20 బిలియన్లకు చేరుకుంది. వీటి ట్రాన్సాక్షన్ విలువ ₹30 లక్షల కోట్ల మార్కుకు చేరువలో ఉంది. భారతదేశపు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మే 2026లో 23.20 బిలియన్ల లావాదేవీలను నమోదు చేసింది. వీటి మొత్తం లావాదేవీల విలువ ₹30 లక్షల కోట్ల మార్కుకు చేరువలో ఉంది.…
-

మయన్మార్ అధ్యక్షుడితో పీఎం మోదీ భేటీ
ప్రధానమంత్రి హైదరాబాద్ హౌస్లో మీటింగ్ న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లాయింగ్ సోమవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఒకరినొకరు పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు. ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా భారత, మయన్మార్ నాయకుల మధ్య జరిగిన దౌత్యపరమైన సంభాషణకు ఈ సమావేశం నాంది పలికింది. ఈ సౌహార్దపూర్వక భేటీ, ఇరు పొరుగు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్య సంబంధాలను ప్రతిబింబించింది. ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ అనుసంధానం, వాణిజ్యం, భద్రత, అభివృద్ధి…
-

ఐపీఎల్ లో హ్యాట్రిక్ కొట్టాలని ఉంది : విరాట్ కోహ్లీ
ఇప్పటికే ఆర్సీబీ రెండు సార్లు విజేతగా నిలిచింది అహ్మదాబాద్ : ఐపీఎల్ 19వ సీజన్ టైటిల్ విజేతగా నిలిచింది రజత్ పాటిదార్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడింది ఆర్సీబీ. ప్రత్యర్థి జట్టు గుజరాత్ ను కేవలం 155 పరుగులకే పరిమితం చేసింది. ప్రధానంగా ఆర్సీబీ బౌలర్లు సలామ్ ధార్ 3 వికెట్లు తీస్తే , భువనేశ్వర్ కుమార్ 2, హేజిల్ వుడ్…
-

శుభ్మన్ గిల్ పై భగ్గుమన్న వీరేంద్ర సెహ్వాగ్
బాధ్యతా రాహిత్యంత కూడుకున్న ఆట ఇది ముంబై : ప్రముఖ క్రికెటర్ , కామెంటేటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంత కీలకమైన IPL మ్యాచ్లో, అది కూడా ఒక ఫైనల్లో, శుభ్మన్ గిల్ నుండి మీరు ఆశించే చివరి రకమైన షాట్ ఇదే. అది పూర్తిగా అనవసరమైన షాట్. అంతకు ముందు బంతిని ఎదుర్కొన్నప్పుడు, అతను అద్భుతంగా ముందుకు అడుగు వేసి ఒక బౌండరీ కొట్టాడు. అలాంటి షాట్ ఆడి జట్టును ఒత్తిడిలోకి నెట్టాల్సిన…
-

గుజరాత్ టైటాన్స్ ఓటమిపై కోచ్ నెహ్రా సీరియస్
అగ్రశ్రేణి బ్యాటర్ల వైఫల్యం కొంప ముంచింది అహ్మదాబాద్ : ఐపీఎల్ 19వ సీజన్ టైటిల్ ను ఆడుతూ పాడుతూ కైవసం చేసుకుంది రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు (ఆర్సీబీ). తొలుత బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థి గుజరాత్ టైటాన్స్ ను కేవలం 155 పరుగులకే పరిమితం చేసింది. ప్రధానంగా ఆర్సీబబీ బౌలర్లు చుక్కలు చూపించారు. ప్రధానంగా సలామ్ ధార్ 3 వికెట్లు తీస్తే భువనేశ్వర్ కుమార్ , హేజిల్ వుడ్ చెరో 2 వికెట్లు తీసి…
-

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
తండోప తండాలుగా తరలి వచ్చిన భక్తులు తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడింది. ప్రతి రోజూ 80 వేల మందికి పైగా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్టు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ). ఇదిలా ఉండగా తిరుమల శ్రీవారి ఆలయంలో రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగధగా…
-

ఆశించిన రీతిలో ఆడలేక పోయాం : గిల్
ఆర్సీబీ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం అహ్మదాబాద్ : ఐపీఎల్ 19 సీజన్ ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు చేతిలో ఓటమి పాలయ్యాక స్పందించాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్. టైటిల్ గెలుస్తామని అనుకున్నాం. కానీ అందనంత దూరంలో ఉండి పోయిందన్నాడు. 180-190 పరుగులు గెలిపించే స్కోరు అయ్యేదని అన్నాడు. ఒక రకంగా ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్లే తాము ఎక్కువ పరుగులు చేయలేక పోయామన్నాడు కెప్టెన్.…
-

ప్రత్యర్థులపై దాడి చేయడం పైనే ఫోకస్
యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కామెంట్స్ అహ్మదాబాద్ : ఐపీఎల్ 19వ సీజన్ లో పరుగుల వరద పారించాడు బీహార్ కు చెందిన యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. తను ఏకంగా 76 సిక్సులు కొట్టాడు. కగిసో రబాడా, పాట్ కమిన్స్, భువేనశ్వర్ కుమార్, సిరాజ్ , ఇలా చెప్పుకుంటూ పోతే టాప్ క్లాస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. తను పలుమార్లు సెంచరీకి చేరువలో వచ్చి చేయకుండానే పెవిలియన్ దారి పట్టాడు.…
-

ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ భావోద్వేగం
తన కెప్టెన్సీలో రెండోసారి ఆర్సీబీ ఐపీఎల్ కైవసం అహ్మదాబాద్ : ఐపీఎల్ 2026 విజేతగా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు . ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సందర్బంగా మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మీడియాతో మాట్లాడాడు. తను కన్నీటి పర్యంతం అయ్యాడు. తన సారథ్యంలో బెంగళూరు వరుసగా రెండోసారి కప్పు గెలవడం ఆనందంగా ఉందన్నాడు. ఈ రోజు ట్రోఫీ గెలుచుకున్నందుకు నాకు చాలా…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











