సీఎం నిర్ణ‌యం మెట్రోపై రోజుకు రూ. కోట్ల భారం

మెట్రో రైలు భవిష్యత్తుపై ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకం నెలకొందని, కేంద్రానికి లేఖలు రాస్తూ ముఖ్యమంత్రి కాలక్షేపం చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు వివేకానంద్ అన్నారు. హైదరాబాద్: L అండ్ T నుండి హైదరాబాద్ మెట్రో రైలును స్వాధీనం చేసుకోవడంలో ముఖ్యమంత్రి ఎ.…

కాంట్రాక్ట‌ర్ల నిర్ల‌క్ష్యం వ‌ల్లే వ‌యనాడు ఘ‌ట‌న‌ : సీఎం

కేర‌ళ : కేర‌ళ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న వ‌య‌నాడు కొండ చ‌రియ‌లు విరిగి ప‌డిన ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఈ సంద‌ర్బంగా దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం వీడీ స‌తీశ‌న్. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. రెండు…

సెంట్రల్ రిడ్జ్‌ను పరిరక్షించడానికి చర్య‌లు : అమిత్ షా

న్యూఢిల్లీ : సెంట్రల్ రిడ్జ్‌ను పరిరక్షించడానికి కేంద్రం చట్టపరమైన మార్గాన్ని అనుసరిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. ఇక్కడ భారీ మొక్కల పెంపక కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం షా మాట్లాడుతూ, రిడ్జ్ ప్రాంతంలో 100 ఏళ్లపాటు మనుగడ సాగించే నేరేడు, మామిడి, అర్జున…

హ్యాపీ బ‌ర్త్ డే మిస్ట‌ర్ కూల్ ధోనీ : విజ‌య్

చెన్నై : ఇవాళ భార‌త క్రికెట్ రంగంలో త‌న‌దైన ముద్ర వేసిన జార్ఖండ్ డైన‌మెట్, మాజీ కెప్టెన్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు. జూలై 6న ఆయ‌న పుట్టారు. ఈ సంద‌ర్బంగా…

శ‌ర‌వేగంగా బాబీ మెగాస్టార్ మూవీ షూటింగ్

హైదారాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్ ఫుల్ కాంబోగా గుర్తింపు పొందారు ద‌ర్శ‌కుడు బాబీ, మెగాస్టార్ చిరంజీవి. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో గ‌తంలో వ‌చ్చిన వాల్తేరు వీర‌య్య బిగ్ స‌క్సెస్ అయ్యింది. చిరంజీవి సినీ కెరీర్ లో మ‌రిచి…

ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్‌కు శత్రుఘ్న సిన్హా మద్దతు

కోల్ క‌తా : బీహార్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్‌కు ఎంపీ శత్రుఘ్న సిన్హా మద్దతు ప్ర‌క‌టించారు. బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కుల, పార్టీలకు అతీతంగా ‘జన్ సురాజ్’ వ్యవస్థాపకుడికి మద్దతు ఇవ్వాలని టీఎంసీ ఎంపీ పిలుపునిచ్చారు. బీహార్‌లోని బంకీపూర్…

రూ.9,076 కోట్ల పెట్టుబడులు 10,531 ఉద్యోగాలకు అవకాశం

అమ‌రావ‌తి : ఏపీ ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ రెండేళ్లలో ఇప్పటి వరకు 19 ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించగా 339 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటితో రాష్ట్రానికి మొత్తం రూ.11,86,271 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే 10,41,821 మందికి…

తిరుమ‌ల‌లో 450 దేశీయ గోవులకు ఆరోగ్య పరీక్షలు

తిరుమ‌ల : గో సంరక్షణశాలలో గోవులకు గర్భకోశ సంబంధిత వ్యాధులు, శస్త్రచికిత్సలు, వ్యాధి నిర్ధారణ, నివారణ తదితర ఆధునిక వైద్యసేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 450 దేశీయ గోవులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, అందులో 250 గోవుల్లో గర్భధారణకు అవకాశం…

2027లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఎస్పీదే రాజ్యం : ప్రియా స‌రోజ్

ఉత్త‌ర ప్ర‌దేశ్ : అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్ వాది పార్టీకి చెందిన రింకూ సింగ్ కు భార్య అయిన ప్రియా స‌రోజ్ సంచ‌ల‌నంగా మారారు. ఆమె 26 ఏళ్ల వయసులో మచ్లీషహర్ లోక్‌సభ స్థానాన్ని 35,850 ఓట్ల మెజారిటీతో గెలుచుకుని…

సీఎం సువేందుని ప్రశంసించిన సాయోని ఘోష్

కోల్ క‌తా : మాజీ ముఖ్య‌మంత్రి , టీఎంసీ పార్టీ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీకి రోజు రోజుకు షాక్ ల మీద షాక్ లు త‌గులుతున్నాయి. మొన్న‌టికి మొన్న అదే పార్టీకి చెందిన ఎంపీ మ‌హూవా మోయిత్రా సీఎం సువేందు అధికారి…