Author: VijayaBhaskar

  • సీఎస్కే ఫ్యాన్స్ మ‌మ్మ‌ల్ని మ‌న్నించండి : సంజు శాంస‌న్

    సీఎస్కే ఫ్యాన్స్ మ‌మ్మ‌ల్ని మ‌న్నించండి : సంజు శాంస‌న్

    2027 సీజ‌న్ లో స‌త్తా చాటుతామ‌ని ప్ర‌క‌ట‌న అహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో ఆశించిన మేర రాణించ‌లేక పోయింది చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు. 14 మ్యాచ్ ల‌లో కేవ‌లం 6 మ్యాచ్ ల‌లో మాత్ర‌మే గెలుపొందింది. టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. గెల‌వాల్సిన మ్యాచ్ లో చేతులెత్తేసింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో 89 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. ఈ సంద‌ర్బంగా త‌న ప‌ర్ ఫార్మెన్స్ తో…

    Continue Reading

  • చెన్నై సూప‌ర్ కింగ్స్ కోచ్, కెప్టెన్ పై వేటు..?

    చెన్నై సూప‌ర్ కింగ్స్ కోచ్, కెప్టెన్ పై వేటు..?

    చెన్నై జ‌ట్టు యాజ‌మాన్యం తీవ్ర అసంతృప్తి చెన్నై : ఐపీఎల్ 19వ సీజన్ లో రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆశించిన మేర రాణించ‌లేక పోయింది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో అత్యం పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. తాజాగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో అత్యంత ఘోరంగా ఓట‌మి పాలైంది. 89 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యానికి మూట‌గ‌ట్టుకుంది. ఇక ఆడ‌తాడ‌ని అనుకున్న…

    Continue Reading

  • జూన్ 5న దివ్య పుష్ప యాగ మ‌హోత్స‌వం

    జూన్ 5న దివ్య పుష్ప యాగ మ‌హోత్స‌వం

    శ్రీ వేద నారాయణ స్వామి వారి ఆల‌యంలో తిరుపతి : నాగలాపురంలోని శ్రీ వేద నారాయణ స్వామి వారి ఆలయంలో జూన్ 5వ తేదీన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయం పుష్ప సుగంధాలతో, భక్తిరస వాతావరణంతో ఆధ్యాత్మిక కాంతిని సంతరించు కోనుంది. ఇందుకోసం జూన్ 4వ తేదీ సాయంత్రం 6.15 గంటల నుండి రాత్రి 7.45 గంటల వరకు పుణ్యాహ వచనం, రక్షా బంధనం, మృత్సంగ్రాహణం, సేనాధిపతి ఉత్సవం, పుష్పయాగ అంకురార్పణ…

    Continue Reading

  • మ‌హిమాన్విత క్షేత్రం ఉత్స‌వాల వైభ‌వం

    మ‌హిమాన్విత క్షేత్రం ఉత్స‌వాల వైభ‌వం

    మే 23 నుంచి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు తిరుప‌తి : శ్రీ గోవింద రాజ స్వామి వారి వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు మే 23 నుండి ప్రారంభం కానున్నాయి. ఇప్ప‌టికే టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇక క్షేత్రనికి ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంది. ఈ మహాక్షేత్రంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి స్థానక రూపంలో, శ్రీ పార్థసారథి స్వామి వారు ఆసీన రూపంలో, శ్రీ గోవిందరాజ స్వామి వారు శయన రూపంలో దర్శనమిస్తారు. ఒకే ప్రాంగణంలో నిల్చున్న, కూర్చున్న, శయనించిన…

    Continue Reading

  • అనుకున్న‌ట్టే వేశా శాంస‌న్ వికెట్ తీశా

    అనుకున్న‌ట్టే వేశా శాంస‌న్ వికెట్ తీశా

    ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన బౌల‌ర్ సిరాజ్ అహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో గుజ‌రాత్ టైటాన్స్ మ‌రో విజ‌యాన్ని నమోదు చేసింది. ప్ర‌త్య‌ర్థి చెన్నై సూప‌ర్ కింగ్స్ ను స్వంత గ‌డ్డ అహ్మదాబాద్ వేదిక‌గా 89 ప‌రుగుల భారీ తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 4 వికెట్లు కోల్పోయి 229 ర‌న్స్ చేసింది. అనంత‌రం చెన్నై సూప‌ర్ కింగ్స్ 140 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. ఇక ఫుల్…

    Continue Reading

  • యాద‌గిరిగుట్ట‌లో వేద పాఠ‌శాల‌కు శంకుస్థాప‌న

    యాద‌గిరిగుట్ట‌లో వేద పాఠ‌శాల‌కు శంకుస్థాప‌న

    ప్రారంభించ‌నున్న సీఎం అనుముల రేవంత్ రెడ్డి యాదాద్రి, భువ‌న‌గిరి జిల్లా : యాదాద్రి-భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కొండపైకి వెళ్లే మెట్లపై కప్పు ఏర్పాటు చేసే పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే, అక్కడ ఏర్పాటు చేయతలపెట్టిన వేద పాఠశాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆలయ పట్టణంలో 100 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిన ఈ వేద పాఠశాలకు శంకుస్థాపన చేయడానికి ముందు, ముఖ్యమంత్రి మొదట ఆలయంలో…

    Continue Reading

  • కొలువు తీరిన త‌మిళ‌నాడు కొత్త కేబినెట్

    కొలువు తీరిన త‌మిళ‌నాడు కొత్త కేబినెట్

    అన్ని సామాజిక వ‌ర్గాల‌కు స‌మ ప్రాధాన్య‌త చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం విజ‌య్ జోసెఫ్ చంద్ర‌శేఖర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. గురువారం మ‌రో 23 మందికి నూత‌న కేబినెట్ లో చోటు క‌ల్పించారు. ఇందులో అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చారు సీఎం. ఇదే క్ర‌మంలో టీవీకేకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉన్నారు. మిగ‌తా ముస్లిం…

    Continue Reading

  • ప్రొఫెసర్ నాగేశ్వర్ కు షాక్..కేసు న‌మోదు

    ప్రొఫెసర్ నాగేశ్వర్ కు షాక్..కేసు న‌మోదు

    ఓ టీవీ ఛానెల్‌పై కూడా కేసు ఫైల్ అమ‌రావ‌తి : మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెస‌ర్ , అన‌లిస్ట్ నాగేశ్వ‌ర్ రావుకు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌న తాజాగా ఓ టీవీ ఛాన‌ల్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు న‌మోదు చేశారు. కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పీఎస్‌లో జనసేన ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు కేసు…

    Continue Reading

  • ఎయిర్ ఇండియా విమానానికి త‌ప్పిన ప్ర‌మాదం

    ఎయిర్ ఇండియా విమానానికి త‌ప్పిన ప్ర‌మాదం

    ల్యాండింగ్ స‌మ‌యంలో ర‌న్ వేను తాకిన ఫ్లైట్ తోక బెంగ‌ళూరు : ఏమైందో ఏమో కానీ ఎయిర్ ఇండియా విమానాలు త‌రచూ ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నాయి. తాజాగా గురువారం బెంగళూరులో ల్యాండింగ్ సమయంలో విమానం తోక రన్‌వేను తాకడంతో ఎయిర్ ఇండియా విమానం నిలిపి వేశాడు పైల‌ట్. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. లేక‌పోతే విమానంలో ఉన్న ప్ర‌యాణీకులు సేఫ్ గా ఉండేవారు కాదు. ఎయిర్‌లైన్‌కు చెందిన నారో-బాడీ A321 విమానం ఢిల్లీ నుండి బెంగళూరుకు AI2651 ఫ్లైట్‌ను…

    Continue Reading

  • హైద‌రాబాద్ కు కియా వైబ్ స్టూడియో రాక‌

    హైద‌రాబాద్ కు కియా వైబ్ స్టూడియో రాక‌

    హైబ్ ఇండియా పాప్ అప్ వ‌ర్క్ షాపు హైద‌రాబాద్ : ప్ర‌ముఖ దిగ్గ‌జ కంపెనీ కియా ఇండియా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కియా వైబ్ స్టూడియో’ను హైదరాబాద్‌కు తీసుకు రానున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈమేర‌కు గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇందులో భాగంగా మే 23, 24 తేదీల‌లో రెండు రోజుల పాటు హైద‌రాబాద్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా హైబ్ ఇండియా పాప్-అప్ పార్క్ జరగనుంది. ఇది ఆ ప్రదేశాన్ని సంగీతం, అభిమానం , ఇంటరాక్టివ్ అనుభవాలతో కూడిన…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports