విశాఖ‌లో రెండు హొట‌ల్ ప్రాజెక్టుల‌కు ఆమోదం

అమ‌రావతి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని విశాఖ న‌గ‌రంలో రెండు హోటల్ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పర్యాటక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం విశాఖపట్నం ప్రాంతంలో…

చారిత్రక క‌మాన్ల పున‌రుద్ద‌ర‌ణ‌కు రూ. 11.86 కోట్లు

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. హైదరాబాద్ పాత నగరంలోని ఎనిమిది చారిత్రక తోరణాల (కమాన్ల) పునరుద్ధరణకు శుక్ర‌వారం రూ. 11.86 కోట్లు మంజూరు చేసింది. ఈ పునరుద్ధరణ పనులను కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ…

విబి-జి రామ్ జీ చ‌ట్టం అమ‌లుకు గ్రీన్ సిగ్న‌ల్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో VB-G RAM G చట్టాన్ని జూలై 1 నుండి అమలు చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదే సమయంలో, ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు రాష్ట్రాల ప్రయోజనాలకు…

శ్రీసిటీ వర్సిటీ ద్వారా 75 వేల ఉద్యోగాలు

క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించిన నారా లోకేష్ తిరుప‌తి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తిరుప‌తి లోని శ్రీ సిటీ ఇంట‌ర్నేష‌న‌ల్ యూనివ‌ర్శిటీ ద్వారా 75 వేల జాబ్స్ క‌ల్పించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. రోజు…

హైద‌రాబాద్ లో 3 కిలోమీట‌ర్ల ఎలివినేటెడ్ కారిడార్

నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్న హెచ్ ఎండీఏ హైద‌రాబాద్ : ట్రాఫిక్ ర‌ద్దీ త‌గ్గించేందుకు ప్లాన్ చేస్తోంది హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ (హెచ్ ఎండీఏ).బంజారాహిల్స్ నుండి PVNR ఎక్స్‌ప్రెస్‌వే వరకు 3 కి.మీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనుంది.ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, రాజీవ్…

కార్య‌క‌ర్త‌ల వ‌ల్ల‌నే యువ గ‌ళం విజ‌య‌వంతమైంది

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మంత్రి నారా లోకేష్ అమ‌రావ‌తి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి, టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందు చేపట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర గురించి గురువారం ప్ర‌త్యేకంగా…

క్షీణించిన సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం

ఐద‌వ రోజుకు చేరిన సీజేపీ నిర‌స‌న న్యూఢిల్లీ : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో న్యూఢిల్లీ లోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష గురువారం…

స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలి

ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఆ సంస్థ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి స్ప‌ష్టం చేశారు. తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సీఎండీ…

తోతాపురి మామిడి రైతుల ఖాతాల్లో రూ. 190 కోట్లు

క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించిన ఏపీ కూట‌మి స‌ర్కార్ అమ‌రావ‌తి : తోతాపురి మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. 2025లో కేంద్రం 1,62,500 మెట్రిక్ టన్నుల MIS కొనుగోళ్లకు అనుమతి ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా…

అన్న‌దాత‌ల‌కు రూ. 324.22 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ

ద‌శ‌ల వారీగా మిగ‌తా నిధులు జ‌మ చేస్తామ‌న్న స‌ర్కార్ అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ రైతుల ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఐదేళ్ల పాలనలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని సకాలంలో అందించడంలో విఫలమైన జగన్, ఇప్పుడు తప్పుడు…