APAIMS 2.0 వ్యవస్థతో అక్రమాలకు చెక్
ఎరువుల పంపిణీపై ఏపీ సర్కార్ ప్రకటన అమరావతి : ఎరువు పంపిణీలో పూర్తి పారదర్శకత ఉండేందుకు ఏపీ కూటమి సర్కార్ ఏపీఏఐఎంఎస్ 2.0 వ్యవస్థను తీసుకు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీ ఎరువుల పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలు, మళ్లింపులు, నిల్వలు,…
చరిత్ర సృష్టించిన సీఎం జోసఫ్ విజయ్
ఆరు కిలోమీటర్ల మేర మారథాన్ లో పరుగులు చెన్నై : టీవీకే పార్టీ చీఫ్ , తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. ఆయన శుక్రవారం చెన్నైలో డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహించిన…
తహశిల్దార్ ఆస్తులు రూ. 5.05 కోట్లు
వెల్లడించిన అవినీతి నిరోధక శాఖ హైదరాబాద్ : తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. అవినీతి తిమింగలాలు బయట పడుతున్నాయి. ప్రజల నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా వసూళ్లు చేయడం పరిపాటిగా మారింది. ఆ మధ్యన సబ్ కలెక్టర్,…
‘గోల్డ్మ్యాన్ సూర్య భాయ్’ అరెస్ట్
సీఎం, సీపీకి తాను క్లోజ్ అంటూ మోసం హైదరాబాద్ : గోల్డ్ మ్యాన్ గా పేరు పొందాడు సూర్య భాయ్. తను తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానంటూ నమ్మించాడు. ఆపై ప్రజల , మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని అందినంత…
బీసీల సమస్యలకు పరిష్కారం చూపాలి
బేరి రామచందర్ యాదవ్ డిమాండ్ హైదరాబాద్ :తెలంగాణలోని బీసీ కులాల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ కోరారు. బీసీల డిమాండ్ల కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావుకి శేరిలింగంపల్లి…
ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మి
నియమించిన ఏపీ కూటమి ప్రభుత్వం ఆదేశం అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వై. శ్రీలక్ష్మిని నియమించింది. విచిత్రం ఏమిటంటే రెండేళ్ల తర్వాత పోస్టింగ్ జారీ చేసింది…
ఎమర్జెన్సీ చారిత్రక సంఘటన కాదు
ఎంపీ సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్ ముంబై : శివసేన ఎంబీటీ పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్సీఆర్టీసీ సంచలన ప్రకటన చేసింది. ఇందలో భాగంగా 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య…
ఆర్డీఎస్ కు నీళ్లు అందడం లేదు : సీఎం
పంచాయతీలు వద్దు పరిష్కారమే ముద్దు కర్ణాటక : సీఎం ఎ . రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయితీ కావాలా సమస్య పరిష్కారం కావాలా అంటే ముందుగా నేను పరిష్కారమే కోరుకుంటానని అన్నారు. గురువారం కర్ణాటకలోని మునీరాబాద్ లో జరిగిన…
ఏపీలో గంజాయి లేకుండా చేస్తాం
ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ ప్రకటన అమరావతి : ఏపీలో గంజాయి లేకుండా చేస్తామని , మాదక ద్రవ్యాల వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ. గురువారం ఏపీ ఈగల్ ఆధ్వర్యంలో వీఐటీ యూనివర్శిటీలో…
ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు
ఒకే ఫ్రేమ్లో CBN, రేవంత్, DK కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. గురవారం తుంగభద్ర ప్రాజెక్టు 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కర్ణాటకలోని హోస్పేటలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కేంద్ర మంత్రి సి.ఆర్.…
















