Category: News
-

చరిత్ర సృష్టించిన సీఎం జోసఫ్ విజయ్
ఆరు కిలోమీటర్ల మేర మారథాన్ లో పరుగులు చెన్నై : టీవీకే పార్టీ చీఫ్ , తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. ఆయన శుక్రవారం చెన్నైలో డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహించిన మారథాన్ ను ప్రారంభించారు . ఏకంగా యువతీ యువకులతో కలిసి ఏకంగా ఆరు కిలోమీటర్ల మేర పరుగులు పెట్టారు. ఇది ఓ రికార్డ్. తమిళనాట రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఇలాంటి…
-

తహశిల్దార్ ఆస్తులు రూ. 5.05 కోట్లు
వెల్లడించిన అవినీతి నిరోధక శాఖ హైదరాబాద్ : తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. అవినీతి తిమింగలాలు బయట పడుతున్నాయి. ప్రజల నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా వసూళ్లు చేయడం పరిపాటిగా మారింది. ఆ మధ్యన సబ్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ , డిప్యూటీ డైరెక్టర్, తహశిల్దార్, ఆర్ఐ, ఎస్ఐలు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది లిస్టు. కేవలం ఒక మండలంలో పని చేసే ఎంఆర్ఓ (తహశిల్దార్) ఆస్తులు ఇంతలా ఉన్నాయంటే ఇక…
-

‘గోల్డ్మ్యాన్ సూర్య భాయ్’ అరెస్ట్
సీఎం, సీపీకి తాను క్లోజ్ అంటూ మోసం హైదరాబాద్ : గోల్డ్ మ్యాన్ గా పేరు పొందాడు సూర్య భాయ్. తను తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానంటూ నమ్మించాడు. ఆపై ప్రజల , మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని అందినంత మేర దండుకున్నాడు. ఆపై మోసానికి పాల్పడ్డాడు. చివరకు తాము మోస పోయినట్లు భావించిన బాధితులు లబోదిమంటున్నారు. దీంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్ లోని అత్తాపూర్ పీఎస్ లో సూర్య…
-

బీసీల సమస్యలకు పరిష్కారం చూపాలి
బేరి రామచందర్ యాదవ్ డిమాండ్ హైదరాబాద్ :తెలంగాణలోని బీసీ కులాల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ కోరారు. బీసీల డిమాండ్ల కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావుకి శేరిలింగంపల్లి నియోజకవర్గ కంటెస్టింగ్ అభ్యర్థి మారబోయిన రవి కుమార్ యాదవ్ కి బీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ సమక్షంలో ఓబీసీ సమస్యల గురించి వినతి పత్రం సమర్పించారు. మియాపూర్…
-

ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మి
నియమించిన ఏపీ కూటమి ప్రభుత్వం ఆదేశం అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వై. శ్రీలక్ష్మిని నియమించింది. విచిత్రం ఏమిటంటే రెండేళ్ల తర్వాత పోస్టింగ్ జారీ చేసింది ప్రభుత్వం. గురువారం ఇందుకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని సీఎస్ ప్రకటించారు. ఇదిలా ఉండగా 1988 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన…
-

ఎమర్జెన్సీ చారిత్రక సంఘటన కాదు
ఎంపీ సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్ ముంబై : శివసేన ఎంబీటీ పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్సీఆర్టీసీ సంచలన ప్రకటన చేసింది. ఇందలో భాగంగా 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో ఆనాటి ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ హయాంలో దేశంలో విధించిన అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)కి సంబంధించిన పాఠ్యాంశం చేర్చనున్నట్లు ప్రకటించింది. దీనికి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఆనాటి ఎమర్జెన్సీలో…
-

ఆర్డీఎస్ కు నీళ్లు అందడం లేదు : సీఎం
పంచాయతీలు వద్దు పరిష్కారమే ముద్దు కర్ణాటక : సీఎం ఎ . రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయితీ కావాలా సమస్య పరిష్కారం కావాలా అంటే ముందుగా నేను పరిష్కారమే కోరుకుంటానని అన్నారు. గురువారం కర్ణాటకలోని మునీరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.ఈ రోజు చరిత్రలో నిలిచి పోతుందన్నారు. ఇది 33 గేట్ల పునరుద్ధరణ కార్యక్రమం కాదని, మూడు తరాల సమస్యను పరిష్కరించే కార్యక్రమం అని పేర్కొన్నారు. లక్షలాది మంది రైతుల సమస్యలను…
-

ఏపీలో గంజాయి లేకుండా చేస్తాం
ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ ప్రకటన అమరావతి : ఏపీలో గంజాయి లేకుండా చేస్తామని , మాదక ద్రవ్యాల వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ. గురువారం ఏపీ ఈగల్ ఆధ్వర్యంలో వీఐటీ యూనివర్శిటీలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో ‘జీరో గంజాయి సాగు’ సాధన నిరంతర అమలు చర్యలు, నిఘా ఆధారిత ఆపరేషన్లు , ప్రజల భాగస్వామ్య ఫలితం వల్ల వచ్చిందన్నారు. మా లక్ష్యం కేవలం…
-

ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు
ఒకే ఫ్రేమ్లో CBN, రేవంత్, DK కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. గురవారం తుంగభద్ర ప్రాజెక్టు 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కర్ణాటకలోని హోస్పేటలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర జల వివాదాలు, ప్రాజెక్టుల నిర్వహణపై ముగ్గురు ముఖ్యమంత్రులు కీలక…
-

నేటి నుంచి తెలంగాణలో ఇంటింటి సర్వే
సర్ ప్రక్రియపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన హైదరాబాద్ : జనాభా గణనకు సంబంధించిన ఇంటింటి సర్వే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ సర్ సర్వే వచ్చే నెల జూలై 24 వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 3,38,25,448 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వనున్నారు BLO లు. హైదరాబాద్ లో ఇంగ్లీష్ లో, మిగత జిల్లాల్లో తెలుగులో పత్రాలు అందజేస్తారు. మొత్తం 119 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 35 వేల 985…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











