Category: News

  • కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కాంగ్రెస్ కు బి-టీం

    కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కాంగ్రెస్ కు బి-టీం

    కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ఫైర్ న్యూఢిల్లీ : నీట్ యుజి 2026 తో పాటు సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు లీక్ కావ‌డం పై దేశ వ్యాప్తంగా కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సీజీపీ) ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేప‌ట్టింది. దేశ రాజ‌ధాని న్యూఢిల్లీ లోని జంత‌ర్ మంత‌ర్ వేదిక‌గా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టింది. కేంద్రంలో గ‌త 12 ఏళ్ల బీజేపీ పాల‌నా కాలంలో 89 సార్లు ప‌రీక్ష‌లు లీక్ అయ్యాయ‌ని ఆరోపించారు సీజేపీ నేత‌లు, ప్ర‌జాస్వామిక‌వాదులు. దీనికి…

    Continue Reading

  • హిందీని రుద్దితే ఒప్పుకునేది లేదు : సీఎం

    హిందీని రుద్దితే ఒప్పుకునేది లేదు : సీఎం

    కేంద్రాన్ని హెచ్చ‌రించిన జోసెఫ్ విజ‌య్ చెన్నై : కేంద్రం బ‌లవంతంగా హిందీని రుద్దాల‌ని ప్ర‌య‌త్నం చేస్తే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. లీకుల‌కు కేరాఫ్ గా మారిన కేంద్ర విద్యా రంగం పై కూడా సీరియ‌స్ కామెంట్స్ చేశారు. విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మవుతున్న నీట్ యుజి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు సీఎం. ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం , పరీక్షా పత్రాలు లీక్ కావడం వంటి కారణాల వల్ల…

    Continue Reading

  • రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు

    రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు

    14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు విజ‌య‌వాడ : తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌నం సృష్టించింది రౌడీ షీట‌ర్ సాయికృష్ణ లాక‌ప్ డెత్ కేసు. ఈ ఘ‌ట‌న‌కు కార‌కుడైన సీఐ నాగ‌రాజును అదుపులోకి తీసుకున్నారు. త‌న‌ను విజ‌య‌వాడ కోర్టులో హాజ‌రు ప‌రిచారు. ఈ సంద‌ర్బంగా కోర్టు న్యాయ‌మూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. సాయికృష్ణ కేసులో సంచలన నిజాలు బ‌య‌ట ప‌డ్డాయి. కృష్ణలంక పోలీసుల కస్టడీలోనే సాయికృష్ణ ఉన్నాడు. తీవ్ర గాయాలకు గురై మరణించి ఉండొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డింది…

    Continue Reading

  • తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టండి

    తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టండి

    పిలుపునిచ్చిన టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అమ‌రావ‌తి : త‌ప్పుడు ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్య‌త కార్య‌క‌ర్త‌ల‌పై ఉంద‌న్నారు టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్. సంక్షేమం చేపట్టినా ప్రజలకు దూరం కావడం వల్ల దేశంలో అనేక పార్టీలు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయాయి. సిద్ధాంతాలు మరిస్తే మనుగడ ఉండదు. గొడ్డలిపార్టీ సిద్ధాంతం విధ్వంసం, బూతులు, మహిళలను అవమానించడం, బలహీనులను చంపడం, దాడులు చేయడం, గొడ్డలిపార్టీకి ఎదురొడ్డి నిలబడే పార్టీ తెలుగుదేశం. వైసిపి అబద్ధాన్ని కూడా…

    Continue Reading

  • రేపే రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

    రేపే రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

    కొత్త‌గా ఎన్నికైన 24 మంది స‌భ్యులు ఢిల్లీ : ఇటీవ‌ల పెద్ద‌ల స‌భ అయిన రాజ్య‌స‌భ‌కు 24 మంది పార్ల‌మెంట్ స‌భ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సంద‌ర్బంగా ఈనెల 25వ తేదీన గురువారం ఢిల్లీలో రాజ్య‌స‌భలో గెలుపొందిన వారు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. వీరిలో రేపు 10 మంది రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. రాజ్యసభ ఛాంబర్‌లో నూతన సభ్యులతో ప్రమాణం చేయించనున్నారు రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్ర‌ప‌తి సి.పి.రాధాకృష్ణన్. ఇక ప‌ద‌వీ ప్రమాణ స్వీకారం…

    Continue Reading

  • ఆడుదాం ఆంధ్రాలో రూ.100 కోట్ల అవినీతి

    ఆడుదాం ఆంధ్రాలో రూ.100 కోట్ల అవినీతి

    మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఫైర్ అమ‌రావ‌తి : రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖా మంత్రి రాం ప్ర‌సాద్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో మంత్రిగా ప‌ని చేసిన ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఆడుదాం ఆంధ్రాపై త‌మ కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక విచార‌ణ‌కు ఆదేశించామ‌న్నారు. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన విజిలెన్స్ నివేదిక బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని నొక్కి చెప్పారు. ఇదిలా ఉండ‌గా మాజీ మంత్రిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు…

    Continue Reading

  • అన్నామ‌లై అద్భుత‌మైన నాయ‌కుడు

    అన్నామ‌లై అద్భుత‌మైన నాయ‌కుడు

    ప్ర‌శంసలు కురిపించిన‌ అలీషా అబ్దుల్లా చెన్నై : జాతీయ కారు, బైక్ రేస్ తొలి ఛాంపియ‌న్ అయిన అలీషా అబ్దుల్లా బుధ‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ మాజీ అధ్య‌క్షుడు కుప్పుస్వామి అన్నామ‌లైని క‌లిశారు. ఈ విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా పంచుకున్నారు. త‌న గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ‘తలైవర్’ అన్నామలై ని త‌న‌ నివాసంలో కలిసే అవకాశం నాకు లభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. నా మనసులో ఉన్న…

    Continue Reading

  • సీఎం సువేందుతో భావోద్వేగ బంధం

    సీఎం సువేందుతో భావోద్వేగ బంధం

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఎంపీ మోయిత్రా న్యూఢిల్లీ : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన పార్ల‌మెంట్ స‌భ్యురాలు మ‌హూవా మోయిత్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ఆమె ఓ జాతీయ ఛాన‌ల్ తో జ‌రిగిన సంభాష‌ణ‌లో కీల‌క అంశాల గురించి స్పందించారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ లో సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన టీఎంసీ చీలి పోయింది. ఇప్పుడు దిక్కు తోచ‌ని స్థితిలో ఉంది మాజీ సీఎం, పార్టీ వ్య‌వ‌స్థాప‌కురాలు మ‌మ‌తా…

    Continue Reading

  • జూన్ 30న రామ‌కృష్ణ రావు ప‌ద‌వీ విర‌మ‌ణ

    జూన్ 30న రామ‌కృష్ణ రావు ప‌ద‌వీ విర‌మ‌ణ

    త‌న స్తానంలో రానున్న సంజ‌య్ జాజు హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా సీనియ‌ర్ ఏఐఎస్ సంజ‌య్ జాజు రానున్నారు. ఈ మేర‌కు కేంద్రం ఓకే చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎస్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న రామ‌కృష్ణ‌రావు ప‌ద‌వీ కాలం జూన్ 30న ముగియ‌నుంది. ఇప్ప‌టికే ఆయ‌న రిటైర్ కావాల్సి ఉంది. కానీ ప్ర‌భుత్వ అభ్య‌ర్థ‌న మేర‌కు కేంద్రం కొన్ని నెల‌ల పాటు పొడిగించేందుకు ఒప్పుకుంది. ఇదే స‌మ‌యంలో సీఎస్ గా పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు…

    Continue Reading

  • వ‌రి సేక‌ర‌ణ ల‌క్ష్యాన్ని కేంద్రం పెంచాలి

    వ‌రి సేక‌ర‌ణ ల‌క్ష్యాన్ని కేంద్రం పెంచాలి

    కోరిన నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ హైద‌రాబాద్ : నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వరి సేకరణ లక్ష్యంలో భారీ సవరణ కోరారు. రబీ 2025-26 సీజన్‌కు సంబంధించి వరి సేకరణ లక్ష్యాన్ని ప్రస్తుతమున్న 35 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 54.50 ఎల్ఎంటీకి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ 54.50 ఎల్ఎంటీ బియ్యం పరిమాణం, రాష్ట్రం ఇప్పటికే సేకరించిన 80.09 LMT ధాన్యానికి…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports