Category: News

  • వ‌రి సేక‌ర‌ణ ల‌క్ష్యాన్ని కేంద్రం పెంచాలి

    వ‌రి సేక‌ర‌ణ ల‌క్ష్యాన్ని కేంద్రం పెంచాలి

    కోరిన నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ హైద‌రాబాద్ : నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వరి సేకరణ లక్ష్యంలో భారీ సవరణ కోరారు. రబీ 2025-26 సీజన్‌కు సంబంధించి వరి సేకరణ లక్ష్యాన్ని ప్రస్తుతమున్న 35 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 54.50 ఎల్ఎంటీకి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ 54.50 ఎల్ఎంటీ బియ్యం పరిమాణం, రాష్ట్రం ఇప్పటికే సేకరించిన 80.09 LMT ధాన్యానికి…

    Continue Reading

  • అవినీతిని సహించేది లేదు : సీఎం విజ‌య్

    అవినీతిని సహించేది లేదు : సీఎం విజ‌య్

    మా పాలన ప్రజల ఆశీస్సులతోనే నడుస్తోంది చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం శాస‌న స‌భ జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా జాతీయ గీతం ఆల‌పించ‌డం పై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు డీఎంకే ఎమ్మెల్యేలు. దీనిపై సీఎం క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇది త‌మ హ‌యాంలో జ‌ర‌గ‌లేద‌ని, మీరు పాలించిన స‌మ‌యంలోనే చోటు చేసుకుంద‌న్నారు. బ‌ట్ట కాల్చి త‌మ మీద వేస్తామంటే కుద‌ర‌ద‌ని చెప్పారు సీఎం. ఇదిలా ఉండ‌గా…

    Continue Reading

  • త‌మిళ‌నాడు అసెంబ్లీలో సీఎం సంచ‌ల‌నం

    త‌మిళ‌నాడు అసెంబ్లీలో సీఎం సంచ‌ల‌నం

    ప్ర‌జాస్వామ్య ప్రాధాన్య‌త‌పై ప్ర‌సంగం చెన్నై : త‌మిళ‌నాడు శాస‌న స‌భ‌లో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ఇవాళ త‌న‌కు మాట్లాడ‌టం రాదంటూ విప‌క్షాలు చేసిన కామెంట్స్ కు బిగ్ షాక్ ఇచ్చేలా తన‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు టీవీకే పార్టీ చీఫ్‌, ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, త‌దిత‌ర పార్టీల నాయ‌కుల‌కు కోలుకోలేని రీతిలో సమాధానం ఇచ్చారు. ఆయ‌న త‌న స్టైల్ లో ప్ర‌సంగం చేశారు. ప్ర‌జాస్వామ్యం…

    Continue Reading

  • టీఎంసీ చైర్ ప‌ర్స‌న్ నుంచి మ‌మ‌తా బెన‌ర్జీ తొల‌గింపు

    టీఎంసీ చైర్ ప‌ర్స‌న్ నుంచి మ‌మ‌తా బెన‌ర్జీ తొల‌గింపు

    తదుపరి టీఎంసీ చైర్‌పర్సన్‌గా అరూప్ రాయ్ కోల్ క‌తా : టీఎంసీ పార్టీ ఫౌండ‌ర్ , చైర్ ప‌ర్స‌న్ గా ఉన్న మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి కోలుకోలేని షాక్ తగిలింది. త‌న‌ను పార్టీ చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు తిరుగుబాటు టీఎంసీ నేత రితాబ్రత బెనర్జీ .అరూప్ రాయ్ తదుపరి టీఎంసీ చైర్‌పర్సన్‌గా ఉంటారని ప్ర‌క‌టించారు. ఆర్థిక అవకతవకలను పరిశీలించడానికి, పార్టీ బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయడానికి ఒక ప్రత్యేక ఆడిటర్‌ను నియమించాలని…

    Continue Reading

  • పాత కేసుల ట్రేసింగ్ పై ఫోక‌స్ పెట్టాలి

    పాత కేసుల ట్రేసింగ్ పై ఫోక‌స్ పెట్టాలి

    స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయి. ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వివిధ సంఘటనలకు కులం, మతం అనే రంగు పులుముతున్నారు. వాటిని వివాదాస్పద అంశాలుగా మార్చేస్తున్నారు. ఫేక్ ప్రచారం చేస్తూ ఉద్యోగులను, అధికారులను బద్నాం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు ప్రచారాలను, విద్వేషాలు పెంచే ఘటనల్ని కంట్రోల్ చేసేలా ఉద్యోగులు, అధికారులు అప్రమత్తతతో…

    Continue Reading

  • మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

    మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

    ఆర్టీజీఎస్ పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి : పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచు కోవాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పని తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఉద్యోగులు వినూత్నంగా ఆలోచనలు చేసేలా ప్రోత్సహిస్తాం అన్నారు. పనితీరు ఆధారంగా బాధ్యతలు అప్పగిస్తాం. అర్జీదారుల స్థానంలో…

    Continue Reading

  • సోదరుడు విజయ్‌కి జ‌గ‌న్ బ‌ర్త్ డే విషెస్

    సోదరుడు విజయ్‌కి జ‌గ‌న్ బ‌ర్త్ డే విషెస్

    త‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లించాల‌ని ఆకాంక్ష‌ అమ‌రావ‌తి : ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ను సోద‌రుడంటూ పేర్కొన్నారు. జూన్ 22 విజ‌య్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్బంగా దేశ వ్యాప్తంగా వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌గ‌న్ రెడ్డి విజ‌య్ కి బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. విజయ్ కు మంచి ఆరోగ్యం, సంతోషం , భవిష్యత్తు ప్రయత్నాలలో…

    Continue Reading

  • రేప‌టి నుంచి పులివెందుల‌లో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

    రేప‌టి నుంచి పులివెందుల‌లో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

    మూడు రోజుల పాటు కీల‌క స‌మావేశాలు వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా : వైసీపీ చీఫ్‌, మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి జూన్ 23 నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ క‌డ‌ప జిల్లా లో ప‌ర్య‌టించ‌నున్నారు. టూర్ లో భాగంగా పులివెందుల‌కు చేరుకుంటారు. తన క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు .24వ తేదీ వేముల మండలం భూమయ్యగారిపల్లిలో లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించనున్నార‌ని వైసీపీ కేంద్ర పార్టీ వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా వైఎస్ జగన్ సీఎంగా ఉన్న…

    Continue Reading

  • జూన్ 26 వరకు ఏపీలో భారీ వర్ష సూచన

    జూన్ 26 వరకు ఏపీలో భారీ వర్ష సూచన

    హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌ట‌న అమరావ‌తి : ఏపీ వాతావ‌ర‌ణ శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాబోయే రోజుల్లో ఏపీలో భారీ ఎత్తున వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో జూన్ 26 వరకు ఆంధ్రప్రదేశ్ అంతటా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. IMD సమాచారం ప్రకారం, సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుండి 4.5 కి.మీ…

    Continue Reading

  • యువ‌త వ్యాయామంపై దృష్టి పెట్టాలి

    యువ‌త వ్యాయామంపై దృష్టి పెట్టాలి

    పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా ఢిల్లీ : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యోగా డే సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు. యువ‌త ప్ర‌తి రోజూ యోగాను ప్రాక్టీస్ చేయాల‌ని సూచించారు. గ‌తంలో త‌న‌కు మ‌ధుమేహం ఉండేద‌ని అన్నారు. దీంతో మే 2020 నుండి ఇప్పటి వరకు నా జీవనశైలిలో నేను భారీ మార్పులు చేసుకున్నానని తెలిపారు. నా నిద్ర వేళలను సరిచేసుకోవడంతో పాటు, నీటి వినియోగం, ఆహారపు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports