Category: News
-

ఏపీని అప్పులపాలు చేసిన జగన్ రెడ్డి
నిప్పులు చెరిగిన మంత్రి వాసంశెట్టి అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీసి, ఏపీని అప్పుల పాలు చేసిన క్రెడిట్ జగన్ రెడ్డిదేనని అన్నారు. ఆయన పాలనలో సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి అండర్వేర్ కంపెనీల వరకు అన్నీ పారిపోయాయంటూ ఎద్దేవా చేశారు. కియా ఎక్స్పాన్షన్, అమర్ రాజా బ్యాటరీస్ వంటి సుమారు 40 భారీ పరిశ్రమలు రాష్ట్రం వదిలి వెళ్లాల్సిన…
-

ఆంధ్రా యూనివర్శిటీ అభివృద్దికి రూ. 500 కోట్లు
సంచలన ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు విశాఖపట్నం : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఏయూ అభివృద్ది కోసం రూ. 500 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఏయూ స్నాతకోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రసంగించారు. ఇక్కడ ఆర్టీఐహెచ్ ఏర్పాటు చేశాం. భవిష్యత్ డేటా సెంటర్, ఏఐ, క్వాంటం రంగాలదనని అన్నారు సీఎం. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి చదువు. చదువుతో ప్రపంచాన్ని జయించే ఆత్మవిశ్వాసం వారికి వస్తుందన్నారు. ఏయూ…
-

పార్లమెంట్ తరహాలో శాసనసభ ప్రాంగణం
ఉండాలని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ తరహాలో శాసనసభ ప్రాంగణం తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన పనులపై పలు సూచనలు చేశారు. శాసనసభ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లతో కలిసి సమీక్ష చేపట్టారు. సభ్యుల గౌరవం పెంచేదిగా ప్రాంగణంలో అవసరమైన మార్పులు చేయాలని ఆదేశించారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ్యులకు…
-

ఇంధన రంగంలో ప్రత్యేక ఎనర్జీ యూనివర్శిటీ
ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఇంధన రంగంలో పరిశోధన చేసేందుకు గాను ఏపీలో ఎనర్జీ యూనివర్శిటీ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సోమవారం విద్యుత్ రంగంపై సమీక్ష చేపట్టారు.ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ కొనుగోలు ధరను రూ. 4.60కు తగ్గించాలన్నారు. ఈ దిశగా విద్యుత్ శాఖాధికారులు దృష్టి సారించాలని సూచించారు. విద్యుత్ రంగంలో సహా ఏ రంగంలో నైనా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే సంస్కరణలు అమలు చేస్తున్నాం…
-

లోకేష్ కృషి వల్లే విశాఖకు గూగుల్ డేటా సెంటర్
కీలక వ్యాఖ్యలు చేసిన విప్ పంచుమర్తి అనురాధ అమరావతి : ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపుతూ, నిరంతర శ్రమతో గూగుల్ డేటా సెంటర్ను వైజాగ్కు తీసుకు రావడంలో విజయవంతం అయ్యారని ప్రశంసించారు శాసన మండలి విప్ పంచుమర్తి అనురాధ. కేవలం ఒప్పందం కాగితాలకే పరిమితం కాకుండా, ప్రాజెక్ట్ గ్రౌండ్ అయి యువతకు ఉద్యోగాలు కల్పించేలానే ఉద్దేశంతో వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించచారు. గూగుల్ సంస్థకు 610 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు.…
-

పోలీస్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ సందర్శన
అద్భుతంగా ఉందన్న మంత్రి వంగలపూడి అనిత సింగపూర్ : ఏపీకి చెందిన మంత్రులు వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్య ప్రసాద్, సత్య కుమార్ యాదవ్, అచ్చెన్నాయుడుల తో కూడిన బృందం సింగపూర్ పర్యటన ముగిసింది. సింగపూర్ పర్యటనలో భాగంగా ఏడవ రోజు న్యూ ఫినిక్స్ పార్క్లోని పోలీస్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ ను సందర్శించారు. అత్యాధునిక AI సాంకేతికత, డేటా అనలిటిక్స్, రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా నేరాలను అరికట్టడం, అత్యవసర పరిస్థితుల్లో…
-

ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణం
అభినందించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ఉత్కంఠకు తెర దించారు రాష్ట్ర గవర్నర్. ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటా కింద ఎంపిక చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, కోదండరాం రెడ్డికి. దీంతో వారు సంతోషానికి లోనయ్యారు. సోమవారం శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండ ప్రకాష్ తో పాటు సీఎం ఎ. రేవంత్ రెడ్డిలు కొలువు తీరారు. చైర్మన్ సమక్షంలో అజారుద్దీన్, కోదండ రాంరెడ్డి శాసన…
-

సింగపూర్ లో ముగిసిన మంత్రుల పర్యటన
ఎన్నో విషయాలు నేర్చుకున్నామన్న అనిత సింగపూర్ : సింగపూర్లో ఏడు రోజుల పాటు కొనసాగిన ఏపీ మంత్రుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. డిజిటల్ గవర్నెన్స్, స్మార్ట్ సిటీ మౌలిక సదుపాయాల కల్పనపై జరిగిన ఈ అధ్యయన యాత్ర ఎంతో ఫలప్రదంగా సాగింది. ‘డిజిటల్ టు ది కోర్, అండ్ సర్వ్స్ విత్ హార్ట్’ స్ఫూర్తితో సింగపూర్ ప్రభుత్వం అందిస్తున్న ‘సింగ్పాస్’ (Singpass), ‘హెల్త్హబ్’ (HealthHub) వంటి అత్యాధునిక డిజిటల్ సేవలను సహచర మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు,…
-

చర్చలు సఫలం ఆర్టీసీ కార్మికులు సంతోషం
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ఘన సన్మానం హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆందోళన దెబ్బకు రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్టకేలకు దిగి వచ్చింది. వారు ముందు ఉంచిన 32 డిమాండ్లను ఒప్పుకుంది. గత్యంతరం లేక కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఈ కీలక నిర్ణయం తీసుకున్నందుకు నిన్న అర్ధరాత్రి నుంచే సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్చలు చరిత్రాత్మక నిర్ణయం…
-

వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించిన జగన్
నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు.వైసీపీ పాలనలో రైతులను పట్టించు కోలేదని, వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పటి్ంచారని ఆరోపించారు.2019–2024 మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి 143–175 లక్షల మెట్రిక్ టన్నుల మధ్యే నిలిచిపోయి 2023-24లో 143 లక్షల టన్నులకు పడిపోవడం వైసీపీ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తుందన్నారు. కానీ 2024 తర్వాత కూటమి పాలనలో 163 లక్షల టన్నుల నుంచి…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











