Category: News
-

సీఎం చంద్రబాబు దమ్మున్న లీడర్ : సవిత
ఆయన నాయకత్వం స్పూర్తి దాయకం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు దమ్మున్న లీడర్ అని కొనియాడారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో పాటు ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు’ వంటి విధానాలను అమలు చేస్తూ, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో సీఎం చంద్రబాబు చూపుతున్న చొరవను కొనియాడుతూ ఎకనమిక్ టైమ్స్ మీడియా సంస్థ బిజినెస్ రిఫార్మర్ అవార్డు అంద జేయడంపై…
-

బీసీ స్టడీ సర్కిల్ థీమ్ సాంగ్ మంత్రి రిలీజ్
విడుదల చేసిన పొన్నం ప్రభాకర్ గౌడ్ హైదరాబాద్ : హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో శనివారం బీసీ స్టడీ సర్కిల్ థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు రాష్ట్ర రోడ్లు, భవనాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆలోచన మేరకు రాజీవ్ అభయ హస్తం తో సివిల్స్ రాస్తున్న వారికి ఆర్థిక సహకారమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి సరైన శిక్షణ పొంది…
-

కవిత టీఆర్ఎస్ పార్టీపై బీఆర్ఎస్ కామెంట్స్
అసలు పార్టీ తమదే… తన పార్టీని నమ్మరు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును బారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చిన కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు స్వంత కూతురు కల్వకుంట్ల కవిత. శనివారం మేడ్చల్ జిల్లాలో జరిగిన సభలో ఆమె కొత్త పార్టీని ప్రకటించారు. దాని పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) గా పెట్టారు. దీనిపై తీవ్రంగా స్పందించింది బీఆర్ఎస్ పార్టీ. ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. అసలైనది…
-

సింగపూర్ పాలనా విధానం అద్భుతం
కీలక ప్రకటన చేసిన వంగలపూడి అనిత సింగపూర్ : ఏపీకి చెందిన మంత్రులు వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, కింజారపున అచ్చెన్నాయుడు, అనగాని సత్య ప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డిలు సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. సింగపూర్ పాలనా విధానం ఎలా ఉందనే దానిపై ఆరా తీశారు. ఇదిలా ఉండగా సింగపూర్ అధ్యయన పర్యటనలో భాగంగా ఐదవ రోజు శనివారం సింగపూర్ సంక్షోభ నిర్వహణ వ్యవస్థ (Singapore’s Crisis Management System)పై లోతుగా అధ్యయనం చేయడం జరిగిందని…
-

దివ్యాంగుల జీవనోపాధి కోసం కృషి చేస్తాం
మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటన ఉమ్మడి పాలమూరు జిల్లా : దివ్యాంగుల జీవనోపాధి కోసం తమ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. శనివారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఆవరణలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి 44 మంది దివ్యాంగులకు వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు 17 ల్యాప్టాప్లు, 2 సెల్ఫోన్లను అందజేశారు. 20 మంది బాలికలకు సైకిళ్లు, 6 మోటార్…
-

3 కోట్ల మందికి అమ్మను అవుతా : కల్వకుంట్ల కవిత
తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ ప్రకటన హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ (టీజేఎస్) అధ్యక్షురాలు, మాజీ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. శనివారం తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. భారీ జనం మధ్య ఆమె ఈ కీలక ప్రకటన వెల్లడించారు. తెలంగాణ రాజకీయాలలో ఆమె చేసిన తాజా ప్రకటన కలకలం రేపుతోంది. ఒక మహిళ రాజకీయ పార్టీని స్థాపించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆమె బతుకమ్మ…
-

జగన్ రెడ్డిపై భగ్గుమన్న చంద్రబాబు నాయుడు
పంపకాల్లో విభేదాల వల్లనే దస్తగిరిని లేపేశారు గుంటూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి మాజీ సీఎం , వైసీపీ బాస్ జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఏపీని అన్ని రంగాలలో నిర్వీర్యం చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కార్యకర్తలకు , నేతలకు దిశా నిర్దేశం చేశారు.…
-

కార్మికుల సమ్మె విరమణ బస్సులు రైట్ రైట్
ఎట్టకేలకు దిగి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్ : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ప్రభుత్వానికి సమాధి కడతామని ఆర్టీసీ కార్మికులు కన్నెర్ర చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రులను ఏకి పారేశారు. మీరు బయట ఎలా తిరుగుతారో చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఓ వైపు తీవ్ర ఉద్రిక్తత నడుమ గత్యంతరం లేక సర్కార్ దిగి వచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి…
-

ఆర్టీసీ కార్మికులకు సర్కార్ ఖుష్ కబర్
అన్ని డిమాండ్లకు ఓకే చెప్పిన ప్రభుత్వంహైదరాబాద్ : తమ ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె బాట పట్టిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సారథ్యంలో ఏర్పాటైంది మంత్రివర్గం. ఈ కీలక సమావేశంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ గౌడ్ తో పాటు ఆర్టీసీ జేఏసీ నేతలు, ఎండీ వై. నాగిరెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా తీవ్ర…
-

జాతీయ స్థాయి అవార్డుల్లో ఏపీ సంచలనం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అమరావతి : ఏపీ సర్కార్ సంచలనం సృష్టించింది. జాతీయ స్థాయి పంచాయతీ అవార్డులలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ విభాగం విశేష ప్రతిభ కనబరిచింది. మహిళా స్నేహ పూర్వక పంచాయతీ విభాగంలో తిరుపతి జిల్లాకు చెందిన బొక్కసంపాళెం గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. సుపరిపాలన (Good Governance) విభాగంలో విశాఖపట్నం జిల్లాలోని శృంగవరం గ్రామ పంచాయతీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పేదరిక…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











