రూ. 800 కోట్ల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి
కలెక్టర్ను కోరిన BRS నేత క్రిశాంక్రంగారెడ్డి జిల్లా : కంటోన్మెంట్ తిరుమలగిరి మండలం తొకట్ట సర్వే నంబర్ 157/1లోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు బీఆర్ఎస్ నేత క్రిశాంక్. మంగళవారం హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలకు వినతి పత్రం…
ఎంపీలు రాజ్యాంగ స్పూర్తిని విస్మరించొద్దు
దిశా నిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్ కొణిదల న్యూఢిల్లీ : జనసేన ఢిల్లీ వేదికగా ఎప్పుడు దేశ ప్రగతి, ఉన్నతి, పురోగతి కోసమే ఆలోచన చేస్తుందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . ఢిల్లీలో మంగళవారం జరిగిన సమావేశంలో…
షిప్ బిల్డింగ్ పరిశ్రమకు ఏపీ అనుకూలం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. తొలిరోజు పర్యటనలో ముందుగా సింగపూర్లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. భారత్లో…
ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది
స్పష్టం చేసిన ఎంపీ సుప్రియా సూలే ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కి చెందిన పార్లమెంట్ సభ్యురాలు సుప్రియా సూలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది ఎన్సీపీని కాంగ్రెస్ పార్టీలో కలుపుతారని. దీనిపై మంగళవారం…
తెలంగాణ వివాదం జనసేన ఢిల్లీ సమావేశం
తెలంగాణవాదులు పవన్ కళ్యాణ్ పై ఫైర్ న్యూఢిల్లీ : ఇప్పుడు అందరి కళ్లు తెలంగాణపై పడ్డాయి. జనసేన పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య తెలంగాణపై నోరు పారేసుకున్నారు. మీ అయ్య జాగీరా అని కామెంట్ చేయడం…
మీనాక్షి విషయంలో హైకమాండ్ సీరియస్
ఎవరు లీకు చేశారనే దానిపై విచారణ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఇదే అంశం ఆ పార్టీని కలవరానికి గురి చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ…
బేషరతుగా ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ డిమాండ్ హైదరాబాద్ : పర్యావరణ కార్యకర్త, ఉద్యమకారుడు, ప్రకృతి ప్రేమికుడు సోనమ్ వాంగ్ చుక్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ…
మోదీ నాయకత్వం దేశానికి ఆదర్శప్రాయం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం దేశానికి ఆదర్శ ప్రాయం అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. ఒక నేత అతి సాధారణ జీవితం గడుపుతూ కృషి, పట్టుదలతో ఎదిగారన్నారు. మోదీ…
రేపే ఢిల్లీలో జనసేన కీలక సమావేశం
దిశా నిర్దేశం చేయనున్న డిప్యూటీ సీఎం అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నాడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం…
టాప్ స్టూడెంట్స్ కు రూ.36 లక్షల పురస్కారాలు
విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం శ్రీ సత్యసాయి జిల్లా : తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా రాయలసీమకు చెందిన 84 మంది కురుబ, కురుమ, కురవ విద్యార్థులకు రూ.36 లక్షల నగదు పురస్కారాలను…
















