మమతా బెనర్జీకి కీలక నేతల మద్దతు
చీలక దిశగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వాన్ని కోల్పోయిన టీఎంసీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.బెంగాల్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి మధ్య, మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ (TMC)లో పార్టీకి గట్టిగా అండగా…
హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి హైదరాబాద్ : అభిజిత్ దీప్కే సారథ్యంలోని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో పాల్గొన్నారు ప్రముఖ…
టెండర్ల గోల్ మాల్ పై విచారణ చేపట్టాలి
డిమాండ్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన గాడి…
చిన్నారి అదృశ్యం ఘటనపై పవన్ కళ్యాణ్ ఆరా
కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన డిప్యూటీ సీఎంఅమరావతి : కాకినాడ జిల్లా తుని మండల పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని రాష్ట్ర ఉప…
మీనాక్షి కోసం రాజ్యసభ సీటు త్యాగం..?
తెలంగాణ నుంచి ఊహించని ప్రపోజల్ న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ మధ్య ప్రదేశ్ లో రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ సంచలనంగా మారింది. తెలంగాణ నుంచే తనపై కేసు నమోదైనట్లు ఫిర్యాదు అందడంతో ఉన్నట్టుండి…
షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్
నోటీస్ పంపిన క్రమశిక్షణ కమిటీ న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. తనకు షోకాజ్ నోటీస్ పంపింది క్రమశిక్షణ కమిటీ. డబ్బులు ఇచ్చేవాళ్లకు పండబెట్టే వాళ్లకు పార్టీ ముఖ్యులు అమ్ముడు పోతున్నారని…
భాషలపై పట్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్నా
ఎంపీ మహూవా మొయిత్రా కామెంట్స్ న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మహూవా మోయిత్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ ఛానల్ తో చిట్ చాట్ చేశారు. తాను చిన్నతనంలో హిందీ చదువుకున్నాను, చాలా ఏళ్లు విదేశాల్లో…
జి7 సదస్సు కోసం ఫ్రాన్స్ కు వెళ్లిన మోదీ
స్లోవేకియా లో కూడా పర్యటించనున్న పీఎం న్యూఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ 7 సదస్సుకు హాజరయ్యేందుకు ఫ్రాన్స్ కు బయలుదేరి వెళ్లారు. ఇదే సమయంలో ఫ్రాన్స్ తో పాటు స్లోవేకియా పర్యటనకు వెళ్లారు. ఈ ఏడాది…
జనం వైఎస్ జగన్ రెడ్డిని నమ్మే స్థితిలో లేరు
నిప్పులు చెరిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం జగన్ రెడ్డిని నమ్మే స్థితిలో లేరన్నారు. 2024 తీర్పు అధికార అహంకారానికి ఒక గుణపాఠంగా మిగిలి పోతుందన్నారు.…
ముదిరాజులకు అన్యాయంపై ప్రశ్నించాలి
మంత్రి వాకిటి శ్రీహరికి బీసీ – ఎ గ్రూప్ కులాలు హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పై బిసీ – ఎ గ్రూపునకు చెందిన నేతలు మండి పడుతున్నారు. ప్రభుత్వం పరువు తీసిన బీసీ(ఏ)లోకి ముదిరాజులు మార్పు డిమాండ్…
















