స్టీల్ ప్లాంట్ బాధితులకు న్యాయం జరగాలి
ఏపీ సర్కార్ ను డిమాండ్ చేసిన వైఎస్ జగన్విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి సెవెన్హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. గాయపడిన…
సీఎం టూర్ సందర్బంగా 13న సమీక్ష సమావేశం
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడి నల్లగొండ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈనెల 17న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారని వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇందుకు సంబంధించి భారీ సభ నిర్వహిస్తున్నామని, సభను సక్సెస్…
జోజిలా టన్నెల్ రికార్డ్ బ్రేక్ : గడ్కరి
నిర్మాణంలో చారిత్రాత్మకం హైదరాబాద్ , కాశ్మీర్ : ప్రపంచంలో జోజిలా టన్నెల్ నిర్దేశిత సమయంలోనే నిర్మాణం పూర్తయిందని ,ఇ ది ఓ రికార్డ్ అని పేర్కొన్నారు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. భారతదేశ మౌలిక సదుపాయాల చరిత్రలో…
బాంబు పేల్చిన బీజేపీ మంత్రి కైలాష్
మీ వాళ్లే మీనాక్షిపై సమాచారం ఇచ్చారు భోపాల్ : కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాల్లో లోపాలు ఉన్నాయన్న సమాచారం తెలంగాణ నుంచే వచ్చిందని మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ వర్గీయ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కాంగ్రెస్…
విశాఖ ఘటనపై జగన్ దిగ్భ్రాంతి రేపు పరామర్శ
క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలి తాడేపల్లి గూడెం : విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయన బుధవారం విశాఖలో పర్యటిస్తారు. ప్రమాద బాధితులను పరామర్శించ…
రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు
10,11 తేదీల్లో ఢిల్లీలోనే ఉండనున్న సీఎం అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనుకు ఢిల్లీ వెళుతున్నారు. జూన్ 10, 11వ తేదీల్లో సీఎం ఢిల్లీలో ఉండనున్నారు. 10వ తేదీ బుధవారం ఉదయం 11.30 గంటలకు గన్నవరం…
పోలీసు శాఖలో సమన్వయంపై డీజీపీ ఫోకస్
స్టాఫ్ ఆఫీసర్స్ మీటింగ్ తిరిగి ప్రారంభం హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ కీలక చర్యలు ప్రారంభించారు. చాలా కాలంగా నిలిచి పోయిన “స్టాఫ్ ఆఫీసర్స్ మీటింగ్”ను డీజీపీ మళ్లీ ప్రారంభించారు. ప్రతి పక్షం .సీనియర్ అధికారులు…
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో హక్కుల ఉల్లంఘన
ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటిష్ ఎంపీలు లండన్ : పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, పాలనాపరమైన సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ యునైటెడ్ కింగ్డమ్కు చెందిన 50 మంది పార్లమెంట్ సభ్యుల బృందం ఒక లేఖపై…
యూసుఫ్ పఠాన్ పై మహువా మోయిత్రా ఫైర్
టీఎంసీపై గెలిచి అమిత్ షాను కలిస్తే ఎలా కోల్ కతా : టీఎంసీ ఎంపీ మహూవా మోయిత్రా నిప్పులు చెరిగారు. భారత మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీగా ఉన్న యూసుఫ్ పఠాన్ ను ఏకి పారేశారు. మమతా బెనర్జీకి అత్యంత విశ్వసనీయ…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాకరం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి అమరావతి : ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకున్న ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం…
















