Category: News
-

నోట్ల రద్దు లాంటిదే డీ లిమిటేషన్ బిల్లు
సంచలన కామెంట్స్ చేసిన శశి థరూర్ న్యూఢిల్లీ : తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ సవరణ బిల్లు లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఇది అనూహ్యంగా వీగి పోయింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా లు పన్నిన కుట్రలను బహిర్గం చేశారు సభ సాక్షిగా రాహుల్ గాంధీ, శశి థరూర్. ‘నారీ శక్తి’ పేరిట ప్రధాని మోదీ మహిళలకు ముండ్ల తీగలతో చుట్టిన బహుమతిని ఇస్తున్నారని ఎంపీ…
-

ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరిస్తాం : భట్టి విక్రమార్క
ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్ ప్రయత్నం హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ శాఖ ఆర్టిజన్ల జేఏసీ నాయకులతో ఈ రోజు ప్రజా భవన్లో సమావేశమై వారి సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని.స్పష్టం చేశారు, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ తో వెంటనే సమావేశమై అంశాల వారీగా చర్చించాలని ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అత్యధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో…
-

రాజకీయ లబ్ది కోసమే డీ లిమిటేషన్ : ఎంపీ
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత శశి థరూర్ న్యూఢిల్లీ : తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ నిప్పులు చెరిగారు. శుక్రవారం పార్లమెంట్ సాక్షిగా కేంద్రం తీసుకు వస్తున్న డీ లిమిటనేషన్ బిల్లును ఏకి పారేశారు. కేవలం రాజకీయంగా లబ్ది పొందేందుకు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఎంపీ ఏకంగా డీలిమిటేషన్ను ‘రాజకీయ డీమోనిటైజేషన్’గా అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ అమలుకు సిద్ధంగా ఉందని, ప్రస్తుత పార్లమెంటరీ బలం ఆధారంగా దానిని తక్షణమే అమలు…
-

ఈ నెల 19న తెలంగాణ అస్థిత్వ వేదిక ఏర్పాటు
రవీంద్రభారతిలో తెలంగాణ అస్థిత్వ వేదిక హైదరాబాద్ : వందలాది మంది బలిదానం చేయడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. పది సంవత్సరాల పాటు ఆత్మ గౌరవం భంగం వాటిళ్లకుండా ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్. కానీ అనూహ్యంగా దొర చేసిన నిర్వాకం కారణంగా ప్రజలు ఛీ కొట్టారు. ఆపై అహంకారానికి చెక్ పెట్టారు. చివరకు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీకి పవర్ ను అప్పగించారు. తీరా రేవంత్ రెడ్డి కొలువు తీరాక రాష్ట్రంలో అస్తిత్వం అన్నది…
-

జగన్ విదేశీ పర్యటనకు లైన్ క్లియర్
కొన్ని షరతులు విధించిన సీబీఐ కోర్టు హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ వెళ్ళేందుకు కోర్టు అనుమతి కోరారు. ఇదిలా ఉండగా ఈ నెల 20 నుంచి మే 15 వరకు విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉందని , ఇందుకు సీబీఐ కోర్టు అనుమతి…
-

ఎంపీ సూర్య కామెంట్స్ పై రాములమ్మ కన్నెర్ర
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి హైదరాబాద్ : ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి నిప్పులు చెరిగారు. ఆమె సీరియస్ గా స్పందించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రంపై నోరు పారేసు కోవడం పట్ల మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. బేషరతుగా నాలుగున్నర కోట్ల ప్రజానీకానికి క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని…
-

డీ – లిమిటేషన్ పేరుతో కేంద్రం కుట్ర
నిప్పులు చెరిగిన వి. శ్రీనివాస్ గౌడ్ న్యూఢిల్లీ : డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేకుండా చేసేందుకు కేంద్రం కుట్రకు తెర లేపిందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఇదే సమయంలో తాము మహిళా బిల్లుకు ఎలాంటి అభ్యంతరం తెలియ చేయడం లేదని స్పష్టం చేశారు.…
-

జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలి : సీఎం
స్వీయ జనగణనలో చంద్రబాబు వివరాలు నమోదు అమరావతి : రాష్ట్రంలో ఇవాల్టి నుంచి ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. హౌస్ లిస్టింగ్- హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా ఆన్ లైన్ ద్వారా వివరాల నమోదు ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. se.census.gov.in వెబ్ సైట్ ద్వారా ముఖ్యమంత్రి వివరాలను నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్…
-

కేంద్ర సర్కార్ కు టీడీపీ పూర్తి మద్దతు
మహిళా సాధికారత దిశగా అడుగులు న్యూఢిల్లీ : ఏపీకి చెందిన మహిళా ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఢిల్లీ బాట పట్టారు. పార్లమెంట్ లో మూడు చారిత్రాత్మకమైన బిల్లులు ప్రవేశ పెట్టేందుకు శ్రీకారం చుట్టారు . ఈ సందర్బంగా కేంద్ర సర్కార్ లో కీలక భూమిక పోషిస్తోంది టీడీపీ కూటమి. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర బాధ్యులంతా రాజధాని బాట పట్టారు. ఈ సందర్బంగా వారంతా స్త్రీ శక్తి గురించి ఏకరువు పెట్టారు. సమాజ ,…
-

రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ పనికి రాదు
పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ తేజస్వి సూర్య. గురువారం పార్లమెంట్ సాక్షిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడల్ ఏమాత్రం ఆమోద యోగ్యం కాదన్నారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు. రేవంత్ ప్రతిపాదనలు అమలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు ఎంపీ.ఒక వ్యక్తి – ఒక ఓటు, ఒక…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











