కేంద్రం నిర్వాకంపై ఇండియా కూటమి యుద్దం
స్పష్టం చేసిన కూటమి పార్టీ నేతల వార్నింగ్ న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం కాన్స్టిట్యూషన్ క్లబ్లో ‘ఇండియా’ (INDIA) కూటమికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీపీ (CPP) చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్…
రామోజీరావుకు సీఎం చంద్రబాబు నివాళి
ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అమరావతి : అక్షర యోధుడు రామోజీరావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు అని పేర్కొన్నారు. మీడియా రంగంలో ఓ యుగకర్త, అక్షర యోధుడు…
బీహార్లో నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదం
బాధాకరమన్న మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి తాడేపల్లి గూడెం : బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లా నుంచి కాశీయాత్రకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. పలువురు…
డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి
వినియోగదారుల సమస్యలకు పరిష్కారం తిరుపతి : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం జూన్ 8వ తేదీన సోమవారం ఉదయం 10:00 గం||ల నుంచి మధ్యాహ్నం 12:30 గం||ల వరకు ‘డయల్ యువర్ సిఎండి’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించింది. ప్రతి సోమవారం…
అరవింద్ కేజ్రీవాల్ తో మమతా బెనర్జీ భేటీ
దేశంలో రాజకీయ పరిణామాలపై విస్తృత చర్చలు న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన అనంతరం ఉన్నట్టుండి దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. పార్టీ ప్రధాన…
కుప్పం బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఔట్
సంచలన ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు నాయుడుఅమరావతి : ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశాఉ. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం TDP బాధ్యతల నుంచి పార్టీకి చెందిన శాసన మండలి సభ్యుడు…
డీసీఏ ఆధ్వర్యంలో 166 మెడికల్ షాపులు తనిఖీలు
41 దుకాణాలకు నోటీసులు జారీ చేసిన సంస్థ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దూకుడు పెంచింది డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ). 166 మెడికల్ షాపులను తనిఖీ చేసింది. ఇందులో 41 మందుల దుకాణాలకు నోటీసులు జారీ చేసింది. ఆన్లైన్…
సీబీఎస్ఈ లోపాలను బయట పెట్టిన సార్థక్
అభినందించిన ఎంపీ రాహుల్ గాంధీ న్యూఢిల్లీ : సీబీఎస్ఈ – ఓఎస్ఎం లోని లోపాలను బయట పెట్టాడు ధైర్యంగా 18 ఏళ్ల సార్థక్ . ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాడు. తనపై ప్రశంసలు కురిపించాడు రాహుల్ గాంధీ. దీనిని…
ఈటెల ఫ్లెక్సీల ఏర్పాటులో నిందితుల అరెస్ట్
అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించిన పోలీసులు హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపింది. ఆయన వల్ల బీజేపీకి ఒరిగింది ఏమీ లేదని పేర్కొంటూ ఈ…
జాతీయ పెన్షన్ పథకం అమలు చేయాలి
రాష్ట్ర బిజేపి అధ్యక్షుడికి జర్నలిస్టుల వినతి హైదరాబాద్ : రాష్ట్రాల, కేంద్ర పాలిత జర్నలిస్టులకు జాతీయ స్థాయిలో పెన్షన్ పథకం అమలుచేయాలని సీనియర్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు కు…
















