రాజ్యసభ సభ్యులను ఖరారు చేసిన టీడీపీ
ప్రకటించిన చంద్రబాబు నాయుడు అమరావతి : తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ముగ్గురు సభ్యులను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎంపికైన వారిలో సానా సతీష్ , చింతకాయల…
ఆంధ్రప్రదేశ్ ను వెంటాడుతున్న వడగాల్పులు
కీలక ప్రకటన చేసిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అమరావతి : ఏపీని వడగాల్పులు వెంటాడుతున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసే అవకాశం ఉందన్నారు ఏపీ విపత్తుల…
త్రీ-టైర్ హెల్త్కేర్ సిస్టమ్ మరింత మెరుగు పడాలి
కీలక సూచనలు చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్ అమరావతి : ఏపీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అంటువ్యాధులు కాని వ్యాధులు, జీవనశైలి వ్యాధులు మరణాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని ఆవేదన చెందారు. శారీరక శ్రమ లేక పోవడం, అనారోగ్యకరమైన…
మోదీ ప్రభుత్వంపై సోనం వాంగు చుక్ ఫైర్
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలిన్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పరీక్షలుగా భావించే , లక్షలాది మంది భవిష్యత్తును నిర్దేశించే నీట్ -యుజి 2026, సీబీఎస్ఈ పరీక్షలు లీక్ ల కారణంగా రద్దయ్యాయి. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద…
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
నిప్పులు చెరిగిన బొద్దింకల జనతా పార్టీ న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బొద్దింకల జనతా పార్టీ (సీజేపీ). నీట్ , సీబీఎస్ఈ పరీక్షలను నిర్వహించడం లో విఫలం అయ్యిందని ఆరోపించారు. శనివారం దేశ…
బొద్దింకల జనతా పార్టీ నిరసన కేంద్రంపై ఆందోళన
సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే షాకింగ్ కామెంట్స్ న్యూఢిల్లీ : అభిజిత్ దిప్కే సారథ్యంలోని బొద్దింకల జనతా పార్టీ (సీజేపీ) శనివారం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. దేశం నలుమూలల నుంచి ప్రజాస్వామిక వాదులు, స్వచ్చంద…
కార్యకర్తలను నాయకులుగా తయారు చేస్తాం
గొడ్డలి పార్టీ ఆరోపణలు తప్పని నిరూపించాం గుంటూరు జిల్లా : ఏపీ సీఎం , టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తు పెట్టుకుంటామని, కార్యకర్తలను నాయకులుగా తయారు చేస్తామన్నారు. శనివారం పార్టీ…
తన కుమారుడి పేరుతో ఘాట్ వద్దు
కీలక ప్రకటన చేసిన నారా లోకేష్ విజయవాడ : ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ పేరుతో గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఓ ఘాట్ కు తన పేరు పెట్టాలని…
పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
డిమాండ్ చేసిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు.…
రజనీకాంత్ తో కలిసి అన్నామలై కొత్త పార్టీ..?
తమిళనాడులో సంచలనంగా మారిన వైనం చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ద్రవిడ పార్టీలతో పాటు ఇంకొన్ని పార్టీలు కొత్తగా రానున్నాయి. ఇప్పటికే అగ్ర నటుడు విజయ్ పార్టీ స్తాపించాడు. ఏకంగా 108 స్థానాలు సాధించి కాంగ్రెస్,…
















