Category: News
-

ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష ఆగదు
బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అమరావతి : బీసీవై పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ సంచలన ప్రకటన చేశారు . రాష్ట్ర కూటమి సర్కార్ దిగి వచ్చేంత వరకు తాను ధర్మ దీక్షను విరమించే ప్రసక్తి లేదన్నారు. హైదరాబాద్లో జరిగిన భూదోపిడీ అమరావతిలో పునరావృతం కానివ్వం అన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలోని బీసీ సంఘాలు, నాయకులు, మేధావులు నా న్యాయపరమైన పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. నాకు మద్దతు ప్రకటించిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా విజయసాయి రెడ్డికి నా…
-

దేశం గర్వించ దగిన యోధుడు అంబేద్కర్
జయంతి సందర్బంగా ఘనంగా నివాళులు అమరావతి : భారత దేశం గర్వించ దగిన యోధుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏప్రిల్ 14న ఆయన జయంతి. ఈ సందర్బంగా ఇవాళ సీఎం క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు…
-

అంబేద్కర్ భారతీయ చిహ్నం కాదు ప్రతిఘటనకు ప్రతీక
ఏప్రిల్ 14న బాబా సాహెబ్ 135వ జయంతి..ఘనంగా నివాళి హైదరాబాద్ : భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఇవాళ. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14న ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. పేదలు, అణగారిన వర్గాలు, బహుజనుల , తాడిత, పీడిత కులాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా , మార్గదర్శకుడిగా నిలిచారు.స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం…
-

ఎన్నికల్ ప్రచారంలో విజయ్ హోలోగ్రామ్ వినియోగం
సంచలనంగా మారిన ఆధునిక సాంకేతికత చెన్నై : టీవీకే పార్టీ చీఫ్ విజయ్ తాజాగా చేస్తున్న ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఆయన మిగతా పార్టీల కంటే క్యాంపెయిన్ లో ముందంజలో ఉన్నారు. ప్రత్యేకించి టెక్నాలజీ పరంగా వచ్చిన ఆధునిక మార్పులకు అనుగుణంగా తను ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాజాగా హోలోగ్రామ్ ను తొలిసారిగా వినియోగించారు. దీంతో ఆయన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండే ప్రచారం చేస్తున్నట్లు కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా…
-

చంద్రబాబు విజనరీ లీడర్ : రాష్ట్రపతి
కీలక వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పనితీరు గురించి ప్రత్యేకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తావించారని తెలిపారు మంత్రి నారా లోకేష్. సోమవారం కేంద్ర మంత్రులు, కూటమికి చెందిన ఎంపీలతో కలిసి మర్యాద పూర్వకంగా రాష్ట్రపతి తో భేటీ అయ్యారు. ఈసందర్బంగా అమరావతి రాజధానిపై సంతకం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాజధాని కోసం తాము పడిన కష్టం గురించి ఏకరువు పెట్టారు నారా లోకేష్.…
-

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంత్రి లోకేష్ భేటీ
అమరావతి బిల్లు ఆమోదించినందుకు కంగ్రాట్స్ న్యూఢిల్లీ : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. సోమవారం ఆయన మర్యాద పూర్వకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించి రాజధానిగా అమరావతి బిల్లుపై సంతకం చేసినందుకు ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు ముర్మును ఘనంగా సన్మానించారు నారా లోకేష్. మంత్రితో పాటు కేంద్ర మంత్రులు, ఏపీకి చెందని పార్లమెంట్ సభ్యులు కూడా హాజరయ్యారు.…
-

కేటీఆర్ కామెంట్స్ ఎంపీ చామల సీరియస్
ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ పై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలన సాగిస్తున్న సర్కార్ ను కావాలని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. గత రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేయలేదని చెప్పడం దారుణమన్నారు. KTR తెలంగాణ రాష్ట్రంలో అవాస్తవ ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గత తొమ్మిదేళ్ల BRS పాలనలోనే తెలంగాణకు, హైదరాబాద్కు…
-

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే పోచారం గుస్సా
నిధులు మంజూరు చేయక పోతే ఎలా..? నిజామాబాద్ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వంత సర్కార్ పై సీరియస్ కామెంట్స్ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు నిధులు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. ఇదేం ప్రభుత్వం అంటూ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. సోమవారం ఆయన పలుమార్లు ఫోన్ చేశారు. అయినా స్పందించక పోవడం పట్ల మండిపడ్డారు. నేను ఈ వయస్సులో నిధులు మంజూరు చేయాలని…
-

తెలంగాణ రాష్ట్ర మంతటా భగ భగ
వడగాల్పులతో జనం భయం హైదరాబాద్ : ఎండ వేడిమి అంతకంతకూ ఎక్కువవుతోంది. వడగాల్పుల తాకిడి పెరుగుతోంది. దీంతో రాష్ట్ర వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు సోమవారం కీలక ప్రకటన చేసింది. తగు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్పా బయటకు రావద్దని కోరింది. హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రతలు నిలకడగా 40°C నుండి 42°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41°C నుండి 43°C మధ్య…
-

కాళేశ్వరం పునరుద్దరణ పనులపై స్టీరింగ్ కమిటీ
ఏర్పాటు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ : కాళేశ్వరం బ్యారేజి పనులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రోజువారీ పర్యవేక్షణ, స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. పునరుద్ధరణ పనుల అమలుకు నాయకత్వం వహించడానికి, కల్నల్ పరిక్షిత్ మెహ్రాను కన్వీనర్గా నియమిస్తూ, ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ కమిటీ వారానికి రెండుసార్లు సమావేశమవుతుందని వెల్లడించారు. పురోగతిని సమీక్షించడానికి అవసరమైతే తాను కూడా…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











