Category: News
-

స్వదేశీ టెక్నాలజీతో రిఫరెన్సు ఫెసిలిటీ
క్వాంటం వ్యాలీకి కేరాఫ్ కానున్న అమరావతి అమరావతి : ఏపీ రాజధాని అమరావతి క్వాంటం వ్యాలీకి కేరాఫ్ గా మారనుంది. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఈ రెండు క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీల్లోనూ పూర్తిగా స్వదేశంలో తయారైన ఉపకరణాలనే ఉపయోగించారు. మేధాటవర్స్ లో క్వూబిటెక్ సంస్థ 1 క్యూ పేరిట క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్ ను ఏర్పాటు చేసింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లో 1 ఎస్ పేరిట సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో క్వాంటం టెస్ట్ బెడ్ ను…
-

మేనిఫెస్టో ప్రకటించిన టీవీకే విజయ్
అవినీతి రహిత పాలన అందిస్తాం చెన్నై : తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. ఏప్రిల్ 23న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ సందర్బంగా అధికారంలో ఉన్న డీఎంకే పార్టీని ఏకి పారేస్తున్నారు టీవీకే పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు దళపతి విజయ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపై మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ సందర్బంగా 21వ శతాబ్దపు సుపరిపాలన అజెండాను ప్రజల సాక్షిగా ముందుంచారు.అన్ని ప్రభుత్వ పథకాలను అవినీతి రహితంగా అందిస్తామన్నారు.…
-

తమిళనాట మరోసారి మాదే అధికారం
నిప్పులు చెరిగిన ఉదయనిధి స్టాలిన్ చెన్నై : ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు తమ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు డీఎంకే పార్టీ యువ నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈరోజు మన్నార్గుడిలో ఫాదర్ పెరియార్ విగ్రహం వద్ద ఉదయించే సూర్యుని చిహ్నం కింద ప్రసంగించారు. భారీ ఎత్తున జనం పోగయ్యారు. ఫుల్ జోష్ నింపారు తన మాటల తూటాలతో. ప్రధానంగా…
-

జీవన్ రెడ్డిని చూసి జనం నవ్వుకుంటున్నారు
ఎద్దేవా చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతుండడం పట్ల స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాలుగా గౌరవం ఇవ్వడ జరిగిందన్నారు. పార్టీ హైకమాండ్ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చిందన్నారు. ఆయనకు ఇచ్చినంత ప్రయారిటీ ఏ నేతకు…
-

ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ మహానాడు
నిర్వహిస్తామన్న పార్టీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు అమరావతి : ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి భారీ ఎత్తున మహానాడు నిర్వహిస్తామన్నారు. ఇదిలా ఉండగా ఇవాళతెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు-2026 కోసం అనువైన వేదికను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర టిడిపి అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని నాథవలస, పైడిభీమవరం,…
-

ఎలాంటి మార్పులు లేకుండా విద్యుత్ నిర్మాణ పనులు
స్పష్టం చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి : ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అమరావతి సచివాలయంలో సీఆర్డీఏ, విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సహచర మంత్రి పొంగూరు నారాయణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని పరిధిలో చేపట్టిన విద్యుత్ శాఖ పనులపై కూలంకుషంగా చర్చించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి మార్పులు లేకుండా విద్యుత్ నిర్మాణ పనులు త్వరితగతిన…
-

విద్యా సంస్థల్లో పర్యావరణ క్లబ్లు ఉండాలి
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత హైదరాబాద్ : విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణ పై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. అప్పుడే మెరుగైన జీవితాన్ని గడపగలమని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన వాతావరణాన్ని అందించాలంటే విద్యార్థుల్లోనే బాధ్యతాభావాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రతి విద్యాసంస్థలో ఎన్విరాన్మెంట్ క్లబ్ల ఏర్పాటు కీలకమని సూచించారు. హైటెక్స్లో సీబీఐటీ కళాశాల నిర్వహించిన “మోడల్ యునైటెడ్ నేషన్స్ 2026” కార్యక్రమంలో…
-

మినీ గోవాగా సూర్యలంక బీచ్ : చంద్రబాబు నాయుడు
ఏపీని పర్యాటక కేంద్రంగా మారుస్తామని ప్రకటన అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఏపీని టూరిజం హబ్ గా మారుస్తామన్నారు. ప్రతీ వ్యక్తికి సంక్షేమం, అభివృద్ది ఎలా అందుతోంది, అధికారులు ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నారో సమాచారం తెప్పిస్తున్నాం అన్నారు సీఎం. ప్రజలకు సేవకులుగా పని చేస్తున్నాం. కుల, మత, ప్రాంతాల వారీగా రాజకీయాలు చేస్తే అభివృద్ధి ఉండదు. గత ఐదేళ్లూ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో…
-

తెలంగాణ ఆర్టీసీలో త్వరలో పోస్టుల భర్తీ
కీలక ప్రకటన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ : నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ప్రజా పాలన ప్రభుత్వం మొదటి నుండి ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. డీఏ పెంపుతో పాటు అంతకు ముందు పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. అంతే కాక త్రిసభ్య కమిటీ ద్వారా దీర్ఘకాలంగా విధులకు…
-

అస్సాం సీఎం కామెంట్స్ బక్వాస్ : ప్రియాంక్ ఖర్గే
ఎన్నికల్లో లబ్ది పొందేందుకు సవాలక్ష అబద్దాలు కర్ణాటక : కర్టాటక రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి ప్రియాంక్ ఖర్గే నిప్పులు చెరిగారు. రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మను ఏకి పారేశారు. ఆయన ఇవాళ కలబురుగిలో మీడియాతో మాట్లాడారు. సీఎం తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నానన్న సోయి లేకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు ప్రియాంక్ ఖర్గే. ఇది మంచి పద్దతి కాదన్నారు. హిమంత బిస్వా శర్మ…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











