పాలనా పరంగా యడ్యూరప్ప అనుభవం అవసరం
సంచలన వ్యాఖ్యలు చేసిన నూతన సీఎం డీకేఎస్ బెంగళూరు : కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బుధవారం నూతన ముఖ్యమంత్రిగా కొలువు తీరారు కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, మాజీ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఆయన మర్యాద పూర్వకంగా…
ఏఎస్పీ భుజంగరావు ఇళ్లలో ఏసీబీ సోదాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపింది. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులకు ప్రమేయం ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ సంచలన…
రేవంత్ రెడ్డి , పవన్ కళ్యాణ్ పై జగదీశ్ రెడ్డి ఫైర్
ఇద్దరూ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారు హైదరాబాద్ : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.…
సాగు కోసం నాణ్యమైన విత్తనాల సరఫరా
మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి అమరావతి : వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ సర్కార్ కృషి చేస్తోందని చెప్పారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. సాగుకు సంబంధించి రైతులకు మెరుగైన, నాణ్యవంతమైన విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.…
తెలంగాణ మీ అయ్య జాగీరా..?
పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ : జనసేన పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి తెలంగాణపై నోరు పారేసుకున్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ ప్రశ్నించారు. దాడులు…
బిడ్డా పవన్ కళ్యాణ్ జర నోరు జాగ్రత్త
నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే మందుల శామ్యూల్ హైదరాబాద్ : జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల శామ్యూల్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిడ్డా పవన్ జర…
రూ. 1,595 కోట్ల పంజాబ్ ట్రస్ట్ ఆస్తుల జప్తు
సంచలన ప్రకటన చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థన్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సంచలన ప్రకటన చేసింది. మనీ లాండరింగ్ నివారణ చట్టం (PMLA), 2002′ నిబంధనల కింద, పంజాబ్లోని రామ్నగర్లో ఉన్న ‘జ్ఞాన్ సాగర్ ఎడ్యుకేషనల్ , ఛారిటబుల్…
ఉద్యమ కారుల గుర్తింపుపై అఖిలపక్ష సమావేశం
4న జరగనుందని స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారిని సముచిత రీతిలో గౌరవించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈనెల 4వ తేదీన అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. డా.బీ.ఆర్.అంబెడ్కర్ రాష్ట్ర…
తెలంగాణ అమర వీరులకు సీఎం నివాళి
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతానికి ఆత్మ గౌరవం ఎక్కువ అని అన్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. జూన్ 2న ఆవిర్బావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మంగళవారం ఎ.…
ఇప్పట్లో ఉద్యోగాలు ఇవ్వలేం : బుర్రా వెంకటేశం
20 జాబ్స్ కోసం 19,000 దరఖాస్తులు వచ్చాయి హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం సంచలన వ్యాఖ్యలు చేశారు . తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి బాగో లేదని, అందుకే ఎక్కువగా జాబ్స్ భర్తీకి సంబంధించి…
















