పారిశ్రామిక విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి ప్రకటన తిరుపతి : ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ఈనెల 3వ తేదీన ఉదయం 11గం||ల…
రాజధాని నిర్మాణం చేతకాకే డైవర్షన్ పాలిటిక్స్
నిప్పులు చెరిగిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : ఆంధ్రా నాయకులకు రాజధాని నిర్మాణం చేతకాకనే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కవిత ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అవుతున్న రాజధాని నిర్మించటంలో రెండు పార్టీలు ఫెయిలయ్యాయన్నారు. దీన్ని…
చెట్టినాడు సిమెంట్స్ పన్నుల ఎగవేత
చర్యలు తీసుకోవాలని ఆదేశించిన పవన్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంపై మండిపడ్డారు. మరో వైపు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని కంపెనీలు ప్రయోజనాలు పొందుతూ…
పంచాయతీలకు రూ. 160 కోట్ల పన్ను బకాయిలు
వెల్లడించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల అమరావతి : గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థల్లో ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకి డబ్బులు లేవని చెబుతున్నారు. రాష్ట్రం మొత్తం ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకే రూ. 88 కోట్ల అవసరం ఉంది. ఒక్క ఆంధ్ర…
పవన్ కళ్యాణ్ ఆటలు ఇక్కడ సాగవు
స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ : మరోసారి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన మేధావులు, ప్రజాస్వామికవాదులు, కళాకారులు, కవులు, అమరవీరుల కుటుంబాలు, జర్నలిస్టులు సైతం భగ్గుమంటున్నారు. ఇటీవల మాజీ…
మయన్మార్ అధ్యక్షుడితో పీఎం మోదీ భేటీ
ప్రధానమంత్రి హైదరాబాద్ హౌస్లో మీటింగ్ న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లాయింగ్ సోమవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఒకరినొకరు పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు. ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా భారత, మయన్మార్ నాయకుల మధ్య…
డిజిటల్ హెల్త్ డేటా పూర్తి చేయాలి : సీఎం
మే 31వ తేదీ లోపు డెడ్ లైన్ విధించిన సర్కార్ హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకు వస్తున్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలుకు గాను…
రాజస్థాన్ లో ఇసుక తుపాన్ కల్లోలం
ఇళ్ళలోకి చొచ్చుకొచ్చి నానా బీభత్సం రాజస్థాన్ : ఇసుక తుపాను దెబ్బకు రాజస్థాన్ విల విల లాడింది. రాజస్తాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు…
బుర్రా విజయశేఖర్ కు రామకృష్ణ పురస్కారం
సీనియర్ జర్నలిస్టుగా గుర్తింపు పొందారు హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ శ్రీ జాగర్లమూడి రామకృష్ణ ప్రథమ వర్ధంతి సంతాప సభ నేడు నగరంలోని ఎస్.ఆర్.నగర్ లో జరిగింది. రామకృష్ణ పేరిట ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాన్ని సీనియర్ జర్నలిస్ట్ బుర్రా…
కడప జిల్లాలో కుండపోత వర్షం
ఎక్కడికక్కడ విరిగి పడిన చెట్లు కడప జిల్లా : భారీ వర్షాలు, ఈదురు గాలుల దెబ్బకు కడప జిల్లా వణికి పోయింది. ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురియడంతో పెద్ద ఎత్తున పంటలను కోల్పోయారు రైతులు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది…
















