ఏపీలో వడగాల్పులు వీచే మండలాలు ఇవే : ఎండీ
జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అమరావతి : ఏపీని వడగాల్పులు వీస్తాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్. పల్నాడు(జి) పిడుగురాళ్లలో 45.6°C, నెల్లూరు(జి) గూడూరులో 44.9°C, కృష్ణా(జి) కంకిపాడులో 44.5°C, మార్కాపురం(జి)…
మత్స్యకారుల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా : గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఎక్కడా అభివృద్ధి చేయలేదు. సంక్షేమం అందించలేదు. అన్ని రంగాలను విధ్వంసం చేశారు.. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అలాగే మత్స్య రంగం కూడా దెబ్బతినేలా…
మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ చేస్తా : సీఎం
సంచలన ప్రకటన చేసిన చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా : రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువుల్లో నీళ్లు నిండుగా ఉన్నాయని, అక్కడ చేపల పెంపకం చేపట్టాలని, తానే మార్కెటింగ్ చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం నెల్లూరు…
టీవీకే పార్టీ విస్తరణ బాధ్యతలు కీర్తనకు
సంచలన నిర్ణయం తీసుకున్న పార్టీ చీఫ్ చెన్నై : తమిళనాడులో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే టీవీకే పార్టీని ఇతర రాష్ట్రాలలో కూడా విస్తరించే పనిలో పడ్డారు.…
తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీనే
స్పష్టం చేసిన రామచందర్ రావు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం ఒక్క బీజేపీనేనని స్పష్టం చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు. మంగళవారం బర్కత్పురాలోని సిటీ బీజేపీ కార్యాలయంలో రేఖా…
హైదరాబాద్ లో భారీ అవినీతి తిమింగలం పట్టివేత
HMWSSB జనరల్ మేనేజర్ ఆభరణాలు, నోట్ల కట్టలు హైదరాబాద్ : హైదరాబాద్ లో మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. మంగళవారం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సమాచారం రావడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఏకకాలంలో దాడులు చేపట్టింది…
ఇంధన పరివర్తనపై ఆంధ్రప్రదేశ్ ఫోకస్
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ బాబు న్యూఢిల్లీ : ఏపీలో కూటమి సర్కార్ ఇంధన పరివర్తనపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందన్నారు మంత్రి నారా లోకేష్. న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము కొత్త పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తున్నాం…
ప్రధాని మోదీకి 31వ అంతర్జాతీయ గుర్తింపు
స్వీడన్ దేశం అత్యున్నత పౌర పురస్కారం న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీకి స్వీడన్ అందించిన ఈ గౌరవం 31వ అంతర్జాతీయ పురస్కారం కావడం విశేషం. గత కొన్నేళ్లుగా, భారతదేశం విస్తరిస్తున్న దౌత్య సంబంధాలు, భౌగోళిక రాజకీయ…
ప్రెస్ అకాడమీ చైర్మన్ కు జర్నలిస్టుల జాబితా
అందజేసిన జేసీహెచ్ఎస్ఎల్ ప్రెసిడెంట్ , సభ్యులు హైదరాబాద్ : గత కొంత కాలంగా జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు పేరుకు పోయాయి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా స్థలాలు ఇస్తామని, ఇళ్లు కేటాయిస్తామని చెబుతూ వచ్చారే తప్పా ఆచరణలో అమలు కాలేదు. ఇదిలా ఉండగా…
బండి సాయి భగీరథ ఫోన్ డేటా తొలగింపు..?
ఐఫోన్కు మారిన నిందితుడు హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ తనయుడు బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం. ఇప్పటికే 9 రోజుల తర్వాత తనను మర్యాద పూర్వకంగా పోలీసులు అదుపులోకి…
















