Category: News
-

బాలానగర్ మండలంలో హరీష్ రావు భూకబ్జా
శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు సీఎం ఎ రేవంత్ రెడ్డి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా కోట్లు విలువ చేసే భూములను అక్రమంగా కబ్జాకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఆదివారం శాసన సభ వేదికగా సీఎం సీరియస్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఆయన తాజాగా హరీష్ రావు అక్రమాల , భూ కబ్జాల చిట్టా విప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి…
-

మా భూమిని కేటీఆర్ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారు
సంచలన ఆరోపణలు చేసిన దానం నాగేందర్ హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసన సభ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఆయన నేరుగా మాజీ మంత్రి కేటీఆర్ ను ఏకి పారేశారు. తెలంగాణ అసెంబ్లీలో భూముల వ్యవహారంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నిప్పులు చెరిగారు.తన తండ్రి కష్టపడి సంపాదించిన సొంత భూమిని కేటీఆర్ అక్రమంగా ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో…
-

కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల మయం
విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై. రెండున్నర ఏళ్ల కాలంలో లెక్కకు మించి అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. వెంటనే ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా వీటిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు సుదీర్ఘ లేఖ రాశారు. ఇందులో పక్కా ఆధారాలతో సమర్పించడం విశేషం. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పాలనా కాలంలో చోటు…
-

జగన్ మూడు ముక్కలాటతో సర్వనాశనం
నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. సవిత అమరావతి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. 30 వేల ఎకరాల్లో అమరావతి రాజధాని ఉండాలని ఇదే అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చొన్న జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారని మంత్ర సవిత గుర్తు చేశారు. ‘అమరావతిని నేను స్వాగతిస్తున్నాను… నేను ఒప్పుకుంటున్నాను… ఇల్లు కూడా కట్టుకున్నాను’ అని ప్రజలను నమ్మించారన్నారని ఆరోపించారు. 2019 ఎన్నికల…
-

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. జర్నలిస్టులు ఏపీ సర్కార్ కు సహకరించాలని కోరారు. ఉమ్మడి ఏపీలో మండల రిపోర్టర్లకు అక్రిడేషన్లు ఇవ్వడం తెలుగుదేశం హయాంలోనే మొదలైందని చెప్పారు. జర్నలిస్టులకు నాడు వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు కూడా చేశాం అని గుర్తు చేశారు సీఎం. జర్నలిస్టుల మీద దాడులు జరిగితే విచారణకు జిల్లాలో ఎస్పీ స్థాయిలో కమిటీ విచారించేలా నిబంధనలు తెచ్చాం అన్నారు.…
-

చిన్నారుల కోసం ప్రభుత్వం కొత్త పథకం
తొలి ముద్ద పేరుతో సీఎం ప్రారంభం హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యా శాఖలో కీలక మార్పులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఆయా స్కూల్స్, గురుకులాలతో పాటు అంగన్వాడీలలో కూడా మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెట్టింది. ఇదే శాఖను చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యా రంగానికి అత్యధికంగా నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతగా నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు తీపి కబురు…
-

ఉగ్ర కదలికల పై అప్రమత్తంగా ఉండాలి
కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ చీఫ్ మాధవ్ అమరావతి : ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీవీఎన్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉగ్ర కదలికల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వీరి కదలికల పట్ల కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టిందని పేర్కొన్నారు. బెజవాడ కేంద్రం గా దర్యాప్తు ప్రారంభమై ఇతర ప్రాంతాల తో సహా 12 మంది అరెస్టు అయిన నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.…
-

చంద్రబాబు నాయకత్వం ఆంధ్రప్రదేశ్ కు వరం
వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శనివారం శాసన సభలో సీఎం ఆధ్వర్యంలో రాజధానిగా అమరావతి కోసం తీర్మానం ప్రవేశ పెట్టారు. కూటమికి చెందిన ప్రజా ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్బంగా స్పందించారు మంత్రి. హైదరాబాద్ వదిలి వచ్చిన సాహసం…ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం అన్నారు.హైదరాబాద్ను వదిలి స్వంత రాష్ట్రంలోనే పరిపాలన కొనసాగించడం ఒక ధైర్య నిర్ణయమని,…
-

నేపాల్ కేబినెట్ లో మహిళా జర్నలిస్ట్
సంచలనంగా మారిన ప్రతిభా రావల్ ఖాట్మండు : నేపాల్ దేశంలో కొత్తగా మంత్రివర్గం కొలువు తీరింది. శనివారం అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత ఏడాదిలో జరిగిన హింసకు కారణం మాజీ ప్రధాని అని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తరుణంలో తాజాగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేబినెట్ లో ఓ మహిళ చర్చనీయాంశంగా మారింది. తాను ఎవరో కాదు మహిళా జర్నలిస్టుగా గతంలో పని చేసిన ప్రతిభా రావల్. తను చెన్నైలో ఏషియన్ స్కూల్ ఆఫ్…
-

శాశ్వత రాజధానిగా అమరావతి కోసం తీర్మానం
అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సీఎం చంద్రబాబు అమరావతి : ఏపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం శాసన సభలో చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించేలా చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టడాన్ని మంత్రివర్గం , ప్రజా ప్రతనిధులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











