ప్ర‌తిప‌క్షనేత‌ల‌తో క‌ర‌చాల‌నం సీఎం సంచ‌ల‌నం

మాజీ సీఎం స్టాలిన్, వైగో, సీమాన్ తో స‌మావేశం చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండియా కూట‌మితో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే విజ‌య్ వ‌చ్చీ రావ‌డంతోనే కొత్త సంప్రాదాయానికి నాంది ప‌లికారు. రాజ‌కీయాలు…

బండి భ‌గీర‌థ కేసుపై సీఎం సీరియ‌స్

వెంట‌నే విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశం హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌లనం రేపింది కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ కొడుకు బండి భ‌గీర‌థ కు సంబంధించిన పోలీస్ పోక్సో కేసు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌ను…

కంపెనీలు ఏర్పాటు చేస్తే త‌క్ష‌ణ‌మే ప‌ర్మిష‌న్స్

ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన మంత్రి నారా లోకేష్ సింగ‌పూర్ : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్ర‌స్తుతం సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఇప్ప‌టికే ఏపీకి చెందిన మంత్రులు ఇటీవ‌లే ప‌ర్య‌టించారు. సింగ‌పూర్…

చంద్ర‌బాబు నివాసంలో ప్ర‌ధాని మోదీ

శ్రీవారి చిత్ర‌ప‌టం బ‌హూక‌రించిన సీఎం హైద‌రాబాద్ : ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. విచిత్రం ఏమిటంటే ఆయ‌న ఏపీకి సీఎం. కానీ అంతా ఇక్క‌డే ఉంటారు. ఇక ప్ర‌ధాని స్వ‌యంగా…

తెలంగాణ‌లో రూ. 9,400 కోట్ల ప్రాజెక్టలకు శ్రీ‌కారం

జాతికి అంకితం ఇచ్చిన ప్ర‌ధాన‌మంత్రి మోదీ హైద‌రాబాద్ : తెలంగాణలో రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆదివారం మోదీ ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుల సమిష్టి లక్ష్యాలు అనుసంధానాన్ని బలోపేతం చేయడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగు పరచడం, భద్రతను పెంచడం , ప్రయాణికులకు…

టీవీకేకు మ‌ద్ద‌తు హైక‌మాండ్ నిర్ణ‌యం

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ పుదుచ్ఏచ‌రి : త‌మిళ‌నాడులో టీవీకే విజ‌య్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ప‌ట్ల స్పందించారు, ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు క‌ర్ణాట‌క రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్. మా పార్టీ తీసుకున్న…

అమ్మకు ఎదురు లేదు తిరుగు లేదు

ఇవాళ త‌ల్లుల దినోత్స‌వం సంద‌ర్బంగా అమ‌రావ‌తి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ప్ర‌పంచ వ్యాప్తంగా అంత‌ర్జాతీయ త‌ల్లుల దినోత్స‌వం. ఈ సంద‌ర్బంగా స్పందించారు లోకేష్. కనిపించే ప్రతి స్త్రీ.. కని…

ఖాకీల దాడుల‌పై బీజేపీ చీఫ్ మాధ‌వ్ సీరియ‌స్

కార్య‌క‌ర్త‌ల‌పై దాడులకు పాల్ప‌డితే బాగుండ‌దు అమ‌రావ‌తి : త‌మ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లు, నేత‌ల ప‌ట్ల ఏపీ ఖాకీలు దాడి చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధ‌వ్. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పోలీసుల…

ఓబీసీ వ‌ర్గాల‌కు న్యాయం చేయాలి : వీహెచ్

నిరాహార దీక్ష‌కు దిగిన ప్ర‌భుత్వ స‌ల‌హాదారు హైద‌రాబాద్ : జాతీయ స్థాయిలో కుల గణన జరపాలని, దేశ వ్యాప్తంగా ఓబీసీ వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు నిరాహార…

ఎఫ్ఆర్ఎస్ తో రూ.6 కోట్ల ఆదా : స‌విత‌

బీసీ హాస్ట‌ళ్ల ప‌నితీరు అద్భుత‌మ‌న్న మంత్రి అమ‌రావ‌తి : బీసీ హాస్టళ్లలో నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట వేశామ‌న్నారు మంత్రి స‌విత . విద్యార్థుల హాజరులో ఆరోపణలకు తావులేకుండా ముఖ ఆధారిత హాజరు (ఎఫ్ఆర్ఎస్)ను తీసుకొచ్చామ‌న్ని, ఇది మంచి ఫ‌లితాలు ఇచ్చేలా చేసింద‌న్నారు.…