Category: News

  • గేమ్ ఛేంజ‌ర్ కానున్న ఎన‌ర్జీ సెక్టార్

    గేమ్ ఛేంజ‌ర్ కానున్న ఎన‌ర్జీ సెక్టార్

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : సీఎం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు పడుతున్నాయని, రాబోయే రోజుల్లో ఎనర్జీ రంగం గేమ్ ఛేంజర్ కానుందని అన్నారు. తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి, పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలపై ప్రపంచ దేశాలు మొగ్గు చూపుతున్నాయని తెలిపారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంది కాబట్టే కీలకమైన పరిశ్రమలు ఏపీకి వచ్చాయన్నారు. గూగుల్ వంటి సంస్థలు డేటా…

    Continue Reading

  • కాముని చెరువు పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాలి

    కాముని చెరువు పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాలి

    ఆదేశించిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : మూసాపేట‌లోని కాముని చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సంద‌ర్శించారు. రెండో విడ‌త చేప‌డుతున్న 14 చెరువుల్లో కాముని చెరువు కూడా ఉంద‌నే విష‌యం విధిత‌మే. ఈ చెరువు పున‌రుద్ధ‌ర‌ణ‌ను వెంట‌నే చేప‌ట్టాల‌ని అక్క‌డి స్థానికులు క‌మిష‌న‌ర్‌ను క‌లిసి విన్న‌వించారు. కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువులా దీనిని కూడా అభివృద్ధి చేస్తే.. దోమ‌ల ఇబ్బందులు త‌గ్గుతాయ‌ని.. దుర్గంధం దూర‌మౌతుంద‌ని ప‌లువురు పేర్కొన్నారు. దోమ‌ల వ‌ల్ల ప్ర‌స్తుత‌తం నివాసాల త‌లుపులు…

    Continue Reading

  • జీవ‌న్ రెడ్డిని బుజ్జ‌గించిన టీపీసీసీ చీఫ్

    జీవ‌న్ రెడ్డిని బుజ్జ‌గించిన టీపీసీసీ చీఫ్

    త‌న‌ను క‌లిసిన విప్ ఆది శ్రీ‌నివాస్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ , విప్ ఆది శ్రీ‌నివాస్. ఆయ‌న గ‌త కొంత కాలంగా పార్టీ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం ప‌ని చేస్తూ వ‌చ్చిన త‌న ప‌ట్ల ఇంత అవ‌మాన‌క‌రంగా వ్య‌వ‌హ‌రించ‌డం ప‌ట్ల ఆవేద‌న చెందారు. దీంతో పార్టీ మారాల‌ని నిర్ణ‌యం…

    Continue Reading

  • ఎంఐఎం చీఫ్ నాకు మంచి మిత్రుడు

    ఎంఐఎం చీఫ్ నాకు మంచి మిత్రుడు

    కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే ఢిల్లీ: కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం చీఫ్ , హైద‌రాబాద్ ఎంపీ ఓవైసీ (అసదుద్దీన్) తో గ‌త కొన్నేళ్లుగా స్నేహం ఉంద‌న్నాడు. అంతేకాక మాకు ఒక మంచి మిత్రుడు కూడా అని తెలిపాడు. ముస్లిం సమాజంలో తన పార్టీ ప్రభావాన్ని విస్తరించడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకుంటే, అది…

    Continue Reading

  • క్యూనెట్ ఎంఎల్ఎం స్కామ్ బ‌ట్ట‌బ‌యలు

    క్యూనెట్ ఎంఎల్ఎం స్కామ్ బ‌ట్ట‌బ‌యలు

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీపీ వీసీ స‌జ్జ‌నార్ హైద‌రాబాద్ : మ‌ల్టీ లెవ‌ల్ మార్కెటింగ్ మోసానికి చెక్ పెట్టారు సీపీ వీసీ స‌జ్జ‌నార్. హైదరాబాద్ నగర పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ (క్యూనెట్) నిర్వహిస్తున్న భారీ బహుళ కోట్ల రూపాయల అక్రమ మనీ సర్క్యులేషన్ పథకాన్ని ఛేదించింది. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల వ్యాప్తంగా 32 మందిని అరెస్టు చేసింది. ఈ మోసపూరిత నెట్‌వర్క్, అధిక రాబడులు ఇస్తామన్న…

    Continue Reading

  • స్వంత పార్టీ నేత‌లే గోతులు త‌వ్వితే ఎలా..?

    స్వంత పార్టీ నేత‌లే గోతులు త‌వ్వితే ఎలా..?

    నిప్పులు చెరిగిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయ‌క‌త్వం అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్. ఆయ‌న అధ్య‌క్షుడు రామ్ చంద‌ర్ రావు, కేంద్ర మంత్రి గంగ‌గాపురం కిష‌న్ రెడ్డిల స‌మ‌క్షంలోనే నిప్పులు చెరిగారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు . ఇలాంటి చిల్ల‌ర మ‌ల్ల‌ర వేషాలు వేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. పార్టీలో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం అనేది ఒక‌టి ఉంటుంద‌ని, ఆ దిశ‌గా…

    Continue Reading

  • రాజీవ్ ఆరోగ్య శ్రీ ప‌రిమితి రూ. 5 లక్ష‌ల‌కు పెంపు

    రాజీవ్ ఆరోగ్య శ్రీ ప‌రిమితి రూ. 5 లక్ష‌ల‌కు పెంపు

    శాస‌న మండ‌లిలో ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను అభినందించారు. ఇదే స‌మ‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి పది లక్షలకు పెంచాం…

    Continue Reading

  • ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?

    ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?

    అసెంబ్లీలో నిలదీసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైద‌రాబాద్ : స‌ర్కార్ నిర్వాకంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంస్థ మనుగడపై ప్రశ్నించారు.. ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సభలో గుర్తుచేశారు. మొన్నటి గవర్నర్ ప్రసంగంలో మహిళల ఉచిత ప్రయాణం వల్ల…

    Continue Reading

  • సామాజిక విప్ల‌వ నాయ‌కుడు దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి

    సామాజిక విప్ల‌వ నాయ‌కుడు దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి

    ఘ‌నంగా నివాళులు అర్పించిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : సామాజిక విప్ల‌వ నాయ‌కుడు దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి అని ప్ర‌శంసించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా దొమ్మేటి జ‌యంతిని అధికారికంగా నిర్వ‌హిస్తున్నారు ఈ సంద‌ర్బంగా స‌చివాల‌యంలో త‌న ఛాంబ‌ర్ లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకుడిగా, సంఘ సంస్క‌ర్త‌గా , మాన‌వ‌తావాదిగా పేరు పొందార‌ని ప్ర‌శంసించారు.…

    Continue Reading

  • విశాఖలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్

    విశాఖలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్

    84వ రోజు వినతి పత్రాల స్వీకరణ విశాఖపట్నం : రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ టీడీపీ కార్యాలయంలో సోమ‌వారం 84వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. విశాఖ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున వచ్చి వినతిపత్రాలు అందజేశారు. తమకు వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని ఆంధ్రా యూనివర్సిటీ మినిమం టైమ్ స్కేల్ ఉద్యోగులు కోరారు. ఇటీవల విడుదల చేసిన జాబ్ కేలండర్ లో విద్యుత్ శాఖ ఏఈఈ ,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports