ఎకో సిస్టమ్ నిర్మించడమే లక్ష్యం
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ తిరుపతి జిల్లా : ఏపీలో ఎకో సిస్టమ్ నిర్మించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. ఈ రోజు క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకస్థాపన ఎంతో ముఖ్యమైందని అన్నారు. క్యారియర్ కేవలం…
ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది
గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం అమరావతి : విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల…
పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ పరిశ్రమ
సీఎం చంద్రబాబుకు సవిత ధన్యవాదాలు శ్రీసత్యసాయి జిల్లా : ఏపీ మంత్రి సవిత సంచలన ప్రకటన చేశారు. పుట్టపర్తిలో రూ.లక్ష కోట్లతో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం నెలకొల్పనున్నట్లు తెలిపారు. యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ రాకతో వేలాది…
రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటా
గవర్నర్ రాజేందర్ కు లేఖ రాసిన టీవీకే విజయ్ తమిళనాడు : తమిళనాడు లో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెల్లడి అయ్యాయి. ఈ సందర్బంగా మ్యాజిక్ ఫిగర్ కు కొద్ది సీట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది టీవీకే పార్టీ.…
దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా విశాఖపట్నం
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం అమరావతి : కేంద్రం ఖుష్ కబర్ చెప్పింది. జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అమలులోకి వస్తుందని పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గుంతకల్లు, గుంటూరు,…
ప్రజాస్వామ్యంలో ప్రజలే చరిత్ర నిర్మాతలు
కేరళలో యూడీఎఫ్ విజయంపై శశి థరూర్ కేరళ : తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూడీఎఫ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సుదీర్గ కాలం పాలన సాగించిన లెఫ్ట్ ఫ్రంట్ కు ప్రజలు మంగళం పాడారు. ఈ…
కోటి 28 లక్షల ఓట్లను కొల్లగొట్టిన టీవీకే
ప్రధాన పార్టీలకు కోలుకోలేని షాక్ తమిళనాడు : తమిళనాడు రాష్ట్ర ఎన్నికలలో టీవీకే పార్టీ విజయ్ భారీ విజయోన్ని నమోదు చేశారు. ఇక ఓట్ల పరంగా చూస్తే అత్యధిక ఓట్లను పొందింది ఆ పార్టీ. ఇది కూడా ఓ రికార్డ్ గా…
ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది
ఎంపీ సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్ ముంబై : తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాలపై స్పందించారు శివసేన బాల్ థాక్రే ఎంపీ సంజయ్ రౌత్. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యం చనిపోదు, . ఓడిపోదు ఎందుకంటే దేశ…
ఒకరి కాళ్ల కింద బతకాలని పార్టీ పెట్టలేదు
సంచలన వ్యాఖ్యలు చేసిన టీవీకే విజయ్ తమిళనాడు : తమిళనాట జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయం అనంతరం విజయ్ మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని,…
బీజేపీ మోసం అనైతిక విజయం : దీదీ
ఎన్నికల సంఘంపై మాజీ సీఎం ఆగ్రహం కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు ముగిశాయి. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ పవర్ లోకి…
















