కుటుంబంతో టీవీకే విజయ్ బిజీ
భారీ విజయాన్ని నమోదు చేసిన పార్టీ తమిళనాడు : తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు ఆశించిన దానికంటే భిన్నంగా వచ్చాయి. 60 ఏళ్ల రాజకీయ చరిత్రలో తమిళనాట ఎంజీ రాంచంద్రన్, జయలలిత తర్వాత మరో అగ్ర నటుడు టీవీకే విజయ్…
కాంగ్రెస్ ముక్తా భారత్ అసాధ్యం : పొన్నం
భారతీయ జనతా పార్టీపై సీరియస్ కామెంట్స్ హైదరాబాద్ : మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బి. ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నంత వరకు , ప్రజాస్వామ్యం ఉన్నంత దాకా బీజేపీ కలలు కంటున్న కాంగ్రెస్ ముక్తా భారత్…
కేరళ విజయం సీఎం సంతోషం
నా ప్రచారం వల్లే యూడీఎఫ్ విక్టరీ హైదరాబాద్ : కేరళలో కాంగ్రెస్ పార్టీతో కూడిన యుడీఎఫ్ ఎల్డీఎఫ్ ను కాదని పవర్ లోకి వచ్చింది. దీనిపై స్పందించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. తను ప్రచారం కూడా చేశారు. తప్పకుండా తాము…
బీజేపీ అధికార దుర్వినియోగం : శివకుమార్
సంచలన ఆరోపణలు చేసిన డిప్యూటీ సీఎం బెంగళూరు : తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సందర్బంగా స్పందించారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.ఉత్తర భారతదేశంలోనూ, తమిళనాడుతో సహా దక్షిణాన…
టీచర్లు లెర్నింగ్ ఫెసిలిటేటర్స్ గా మారాలి
ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ అమరావతి : ఉపాధ్యాయులు కేవలం సమాచారాన్ని అందించే వారుగా కాకుండా, పిల్లల్లో ఆలోచనలను ప్రేరేపించే ‘లెర్నింగ్ ఫెసిలిటేటర్స్’గా మారాలని లోకేష్ ఈ శిక్షణా కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తొలుత సింగపూర్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్…
ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంఘాలు ఏర్పాటు చేయాలి
ఆదేశాలు జారీ చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : పారిశ్రామిక క్లస్టర్లలో ఫార్మర్స్ ప్రోడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేయటం ద్వారా రైతులకూ ప్రయోజనం కల్పించాలని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన భారత్ ఔద్యోగిక్…
చేనేత రంగ అభివృద్ధికి పెద్దపీట
కీలక వ్యాఖ్యలు చేసిన ఎస్. సవిత అమరావతి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత తెలిపారు ఒకవైపు చేనేత పరిశ్రమకు పూర్వవైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపడుతూనే, నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి…
కవిత పార్టీని నమ్మి మోసపోవద్దు : కేఏ పాల్
సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రజాశాంతి పార్టీ చీఫ్ హైదరాబాద్ : ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్ , ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్ ) పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు…
తమిళనాడులో హంగ్ ఏర్పడే ఛాన్స్
అప్రమత్తమైన టీవీకే పార్టీ చీఫ్ విజయ్ చెన్నై : గతంలో ఎన్నడూ లేని రీతిలో తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. ఈనెల 4వ తేదీన సోమవారం రాష్ట్ర శాసనసభకు సంబంధించి 234 నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఫలితాలు వెల్లడి…
ఇరాన్ పై మరోసారి దాడులు చేస్తాం
సంచలన ప్రకటన చేసిన ట్రంప్అమెరికా : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి నోరు పారేసుకున్నారు ఇరాన్ పై. వారు తాము చెప్పిన ఫార్ములాకు ఒప్పుకోవాలని లేకపోతే తిరిగి దాడులు చేసేందుకు వెనుకాడ బోమంటూ…
















