టీమ్ ఇండియా ఆట‌తీరుపై గంభీర్ అస‌హ‌నం

ఐర్లాండ్ తో 2-0 సీరీస్ కోల్పోవ‌డంపై ఆగ్ర‌హం ఐర్లాండ్ : భార‌త జ‌ట్టు ఆట తీరుపై ప్ర‌ధానంగా బ్యాటింగ్ లో పూర్ ప‌ర్ ఫార్మెన్స్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్. ఇలా ఆడితే భ‌విష్య‌త్తులో…

వైభ‌వ్ సూర్య‌వంశీపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్

త‌న‌కు ఛాన్స్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు చెన్నై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ ర‌వి చంద్ర‌న్ అశ్విన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌స్తుతం శ్రేయాస్ అయ్య‌ర్ సార‌థ్యంలోని టీమ్ ఇండియా ఐర్లాండ్ లో ప‌ర్య‌టిస్తోంది. ఇందులో భాగంగా 2…

ఐర్లాండ్ తో ఓట‌మి పై అయ్య‌ర్ కామెంట్స్

మేం మ‌ళ్లీ పుంజుకుంటామ‌ని ప్ర‌క‌ట‌న ఐర్లాండ్ : ఐర్లాండ్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో అత్యంత బ‌ల‌మైన భార‌త జ‌ట్టు పేల‌వ‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించింది. భారీ తేడాతో ఓడి పోయింది. ఈ సంద‌ర్బంగా జ‌ట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్ స్పందించాడు.…

ఎంఎంస్ ధోనీపై సంజు శాంస‌న్ కీల‌క కామెంట్స్

ఐపీఎల్ లో మొద‌టి మూడు మ్యాచ్ ల వైఫ‌ల్యంపై కేర‌ళ : టీం ఇండియా స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఐపీఎల్ లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నుంచి చెన్నై సూప‌ర్ కింగ్స్ లో చేరాక తాను ఆడిన…

భార‌త జ‌ట్టుకు మెంటార్ గా ఎంఎస్ ధోనీ..?

ప్ర‌తిపాదించిన హెడ్ కోచ్ గౌతం గంభీర్ ముంబై : వ‌చ్చే ఏడాది ఐసీసీ ఆధ్వ‌ర్యంలో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే హెడ్ కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలోని టీం ఇండియా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కైవ‌సం చేసుకుంది.…

హార్దిక్ పాండ్యా చూపు సీఎస్కే వైపు

ముంబై ఇండియ‌న్స్ తో సంప్ర‌దింపులు చెన్నై : ఐపీఎల్ 2026 ముగిసింది. ఆశించిన స్తాయిలో ఆట‌గాళ్లు రాణించ‌లేదు. భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన ఆట‌గాళ్ల‌లో చాలా మంది ఆడ‌లేక పోయారు. తీవ్ర నిరాశ‌కు గురి చేశారు. ఇందులో ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది…

రోహిత్ శ‌ర్మ‌పై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఫోక‌స్

ముంబై ఇండియ‌న్స్ తో ఇంట‌ర్న‌ల్ ట్రేడ్ ముంబై : ఐపీఎల్ 2026లో ఆశించిన మేర రాణించ లేదు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు. భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన రిష‌బ్ పంత్ పూర్తిగా నిరాశ ప‌రిచాడు. దీంతో బ్రాండ్ వాల్యూ పెంచేందుకు…

నా క‌ల నెర‌వేరింద‌న్న వైభ‌వ్ సూర్య‌వంశీ

టీమిండియాకు ఎంపికైన బీహార్ కుర్రాడు న్యూఢిల్లీ : భార‌త దేశానికి చెందిన యంగ్ క్రికెట‌ర్ , చిచ్చ‌ర పిడుగుగా పేరు పొందిన బీహార్ కు చెందిన వైభ‌వ్ సూర్య వంశీ ఇప్పుడు ప్ర‌పంచ క్రికెట్ రంగంలో సంచ‌లనంగా మారాడు. త‌న‌కు ఇండియా…

మోదీ నాయ‌క‌త్వంలో క్రీడా శక్తిగా భారత్

ప్ర‌శంసించిన‌ ఎంపీ రఘునందన్‌ రావు న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ బలమైన క్రీడా శక్తిగా ఎదుగుతోందని తెలంగాణ జిమ్నాస్టిక్స్‌ సంఘం అధ్యక్షుడు, మెదక్‌ పార్లమెంట్‌ సభ్యుడు మాధవనేని రఘునందన్‌ రావు అన్నారు. న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో జరుగుతున్న…

వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ కోసం సీనియ‌ర్ల‌పై ఫోక‌స్

కీల‌క స‌మావేశంలో ప‌లువురి ప్లేయ‌ర్ల పై చ‌ర్చ ముంబై : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వ‌చ్చే ఏడాది 2027లో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హించేందుకు ఇప్ప‌టి నుంచే ప్లాన్ చేస్తోంది. ఇందులో బాగంగా దుబాయ్ వేదిక‌గా కీల‌క స‌మావేశం నిర్వ‌హించింది.…