Category: SPORTS
SPORTS
-

ఐపీఎల్ ఫైనల్స్ను తలపించిన ఏపీఎల్ ఫైనల్స్
గెలిచిన, రన్నర్ రప్గా నిలిచిన జట్లకు లోకేష్ ట్రోఫీ ప్రదానం అమరావతి : ఏపీలోని మంగళగిరిలో నిర్వహించిన ఏపీఎల్ ఐపీఎల్ ను తలపించేలా చేసింది. కూటమి సర్కార్ వచ్చాక ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది. మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన ఫైనల్స్ ఐపీఎల్ ఫైనల్స్ను తలపించేలా అత్యంత వైభవంగా జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA), జీఎంఆర్ (GMR)…
-

రిటైర్మెంట్ పై బెన్ స్టోక్స్ ఎమోషనల్
కీలక వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇంగ్లండ్ : ప్రపంచ క్రికెట్ రంగం నుంచి ఇంగ్లండ్ క్రికెట్ లెజెండ్ బెన్ స్టోక్స్ నిష్క్రమించ బోతున్నాడు. తాను రిటైర్మెంట్ అవుతున్నానని సంచలన ప్రకటన చేశారు. ఇక తాను ఈ సుదీర్గ ప్రయాణం నుంచి ఆగి పోవాలని అనుకుంటున్నానని తెలిపాడు. బెన్ స్టోక్స్ తీసుకున్న ఈ నిర్ణయం ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తనకున్న ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. తన టెస్ట్ క్రికెట్…
-

ఐర్లాండ్ తో సీరీస్ ఓడి పోవడం బాధాకరం
మా వాళ్లు ఇంకా మారాల్సి ఉందన్న అయ్యర్ ఐర్లాండ్ : ఐర్లాండ్ తో జరిగిన రెండు మ్యాచ్ లలో అత్యంత బలమైన భారత జట్టు ఘోరంగా ఓడి పోయింది. ఆటగాళ్ల పేలవమైన ప్రదర్శన తల దించుకునేలా చేసింది. స్వదేశంలో జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్న జట్టేనా ఇది అన్న అనుమానం నెలకొంది. టి20 సీరీస్ ను 2-0 తేడాతో కోల్పోవడం పట్ల స్పందించాడు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. ఇది ఖచ్చితంగా గొప్ప…
-

టీమ్ ఇండియా ఆటతీరుపై గంభీర్ అసహనం
ఐర్లాండ్ తో 2-0 సీరీస్ కోల్పోవడంపై ఆగ్రహం ఐర్లాండ్ : భారత జట్టు ఆట తీరుపై ప్రధానంగా బ్యాటింగ్ లో పూర్ పర్ ఫార్మెన్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. ఇలా ఆడితే భవిష్యత్తులో నెట్టుకు రావడం చాలా కష్టమన్నారు. ఐర్లాండ్ తో జరిగిన టి20 సీరీస్ లో భాగంగా రెండు మ్యాచ్ లు జరిగాయి. ఈ రెండు మ్యాచ్ లను కోల్పోయింది టీమ్ ఇండియా. ప్రత్యర్థి జట్టు అద్భుతంగా…
-

వైభవ్ సూర్యవంశీపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్
తనకు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు చెన్నై : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ రవి చంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని టీమ్ ఇండియా ఐర్లాండ్ లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా 2 టి0 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. తొలి మ్యాచ్ లో భారత్ 34 రన్స్ తేడాతో ఓడి పోయింది. అభిషేక్ శర్మ ఒక్కడే బాగా ఆడాడు. మిగతా వారంతా ఆశించిన స్తాయిలో ఆడలేక పోయారు.…
-

ఐర్లాండ్ తో ఓటమి పై అయ్యర్ కామెంట్స్
మేం మళ్లీ పుంజుకుంటామని ప్రకటన ఐర్లాండ్ : ఐర్లాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో అత్యంత బలమైన భారత జట్టు పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది. భారీ తేడాతో ఓడి పోయింది. ఈ సందర్బంగా జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. ఈ మ్యాచ్లో ఓడిపోవడం నిజంగా నిరాశను కలిగిస్తోందని అన్నాడు. ఇది మాకు నిజంగా అవమానకరమైన ఓటమి అని పేర్కొన్నాడు. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోకూడదని నేను భావిస్తున్నానని తెలిపాడు. ప్రతి మ్యాచ్నూ పూర్తి గంభీరతతో…
-

ఎంఎంస్ ధోనీపై సంజు శాంసన్ కీలక కామెంట్స్
ఐపీఎల్ లో మొదటి మూడు మ్యాచ్ ల వైఫల్యంపై కేరళ : టీం ఇండియా స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ లో చేరాక తాను ఆడిన తొలి మూడు మ్యాచ్ లలో వైఫల్యం చెందడం గురించి ప్రస్తావించాడు. గురువారం మూడు వరుస పేలవమైన మ్యాచ్ల తర్వాత ఎంఎస్ ధోనీ తనకు ఏం చెప్పారో సంజు వెల్లడించారు . నేను CSKలో చేరినప్పుడు,…
-

భారత జట్టుకు మెంటార్ గా ఎంఎస్ ధోనీ..?
ప్రతిపాదించిన హెడ్ కోచ్ గౌతం గంభీర్ ముంబై : వచ్చే ఏడాది ఐసీసీ ఆధ్వర్యంలో వన్డే వరల్డ్ కప్ 2027 జరగనుంది. ఇప్పటికే హెడ్ కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలోని టీం ఇండియా ఐసీసీ టి20 వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. దీంతో ఇప్పటి నుంచే ప్రయోగాలు ప్రారంభించాడు. ఇండియా ఛాంపియన్ గా నిలిచేందుకు గాను భారత జట్టు క్రికెటర్లకు మెంటార్ గా ఉండేలా భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఎంపిక చేయాలని…
-

హార్దిక్ పాండ్యా చూపు సీఎస్కే వైపు
ముంబై ఇండియన్స్ తో సంప్రదింపులు చెన్నై : ఐపీఎల్ 2026 ముగిసింది. ఆశించిన స్తాయిలో ఆటగాళ్లు రాణించలేదు. భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లలో చాలా మంది ఆడలేక పోయారు. తీవ్ర నిరాశకు గురి చేశారు. ఇందులో ప్రధానంగా చెప్పు కోవాల్సింది ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి. తను ఆటగాడిగా, కెప్టెన్ గా ఫెయిల్ అయ్యాడు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం హార్దిక్ కోసం MIని సంప్రదించేందుకు CSK అత్యున్నత స్థాయిలో…
-

రోహిత్ శర్మపై లక్నో సూపర్ జెయింట్స్ ఫోకస్
ముంబై ఇండియన్స్ తో ఇంటర్నల్ ట్రేడ్ ముంబై : ఐపీఎల్ 2026లో ఆశించిన మేర రాణించ లేదు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు. భారీ ధరకు కొనుగోలు చేసిన రిషబ్ పంత్ పూర్తిగా నిరాశ పరిచాడు. దీంతో బ్రాండ్ వాల్యూ పెంచేందుకు గాను మేనేజ్మెంట్ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా భారత జట్టుతో పాటు ముంబై ఇండియన్స్ కు వెన్నుముక లాగా ఉంటూ వచ్చిన రోహిత్ శర్మ వైపు ఫోకస్ పెట్టింది లక్నో యాజమాన్యం. ఇందుకు సంబంధించిన…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











