ఆకస్మిక తనిఖీ చేసిన ఈవో సింఘాల్
పలు శాఖలను పరిశీలించిన అనిల్ కుమార్ తిరుపతి : టీటీడీ నూతన ఈవోగా కొలువు తీరిన అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను ఈవో అనిల్…
గ్రూప్ -1 పరీక్షలు రద్దు చేయాలి : బీఆర్ఎస్వీ
తిరిగి పరీక్షలు నిర్వహించాలని ఆందోళన హైదరాబాద్ : తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షలు పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నాయని, వెంటనే రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరుతూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా హైదరాబాద్…
జగన్ రెడ్డి కామెంట్స్ బక్వాస్ : సవిత
10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ లో శ్రీ సత్యసాయి జిల్లా : ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ ద్వారా నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారని మంత్రి ఎస్ .సవిత వెల్లడించారు. ఈ నిర్ణయంపై…
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తగదు
మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ విశాఖపట్నం : మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ తాము తీసుకు వచ్చి , అభివృద్ది చేసిన వైద్య కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని ఆరోపించారు. దీనిని తాము…
జగన్ దుష్ప్రచారం పల్లా ఆగ్రహం
అబద్దాలకు కేరాఫ్ వైసీపీ అధ్యక్షుడు అనంతపురం జిల్లా : అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ బిగ్ సక్సెస్ అయ్యిందన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు. రాయలసీమ భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం కొత్త దిశా నిర్దేశం…
రెండేళ్లలో 9 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆ దేవుడి దయ వల్ల, సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందు చూపు వల్ల సమృద్దిగా జలాలు ఉన్నాయని చెప్పారు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి…
బ్రహ్మోత్సవాలకు గడువు లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలి
ఉన్నతాధికారులకు నూతన ఈవో దిశా నిర్దేశం తిరుమల : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సేవా దృక్పధంతో, మరింత బాధ్యతగా సేవలు అందించాలని నూతనంగా ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నతాధికారులకు…
హైకోర్టు తీర్పు సర్కార్ కు చెంప పెట్టు : కేటీఆర్
సోషల్ మీడియాలో పోస్టులపై కేసులు చెల్లవు హైదరాబాద్ : సోషల్ మీడియా లో పోస్టులకు సంబంధించి అక్రమ కేసులు నమోదు చేయడం చెల్లవంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొంది. ఇది మంచి పద్దతి కాదని…
యుఏఈకి షాక్ భారత్ ఝలక్
9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ యుఏఈ : యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025లో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు యూఏఈకి చుక్కలు చూపించింది భారత్. కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి భారత్ 9 వికెట్ల…
ఈవోగా అవకాశం శ్రీవారి పుణ్యం : సింఘాల్
సిఫారసులకు నో ఛాన్స్ భక్తులకే ప్రయారిటీ తిరుమల : శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో ఇవాళ మరోసారి ఈవోగా బాధ్యతలు చేపట్టడం చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు అనిల్ కుమార్ సింఘాల్. బుధవారం మరోసారి ఆయన కొలువు తీరారు. టీటీడీ…

హ్యాపీ బర్త్ డే మిస్టర్ కూల్ ధోనీ : విజయ్
శరవేగంగా బాబీ మెగాస్టార్ మూవీ షూటింగ్
ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్కు శత్రుఘ్న సిన్హా మద్దతు
రూ.9,076 కోట్ల పెట్టుబడులు 10,531 ఉద్యోగాలకు అవకాశం
తిరుమలలో 450 దేశీయ గోవులకు ఆరోగ్య పరీక్షలు
2027లో ఉత్తరప్రదేశ్ లో ఎస్పీదే రాజ్యం : ప్రియా సరోజ్
సీఎం సువేందుని ప్రశంసించిన సాయోని ఘోష్
యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ‘బాసింగ బలాలు’
దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రియల్ పార్క్గా శ్రీసిటీ
రూ.335 కోట్ల ఖర్చుతో తొర్రూరు రోడ్డు విస్తరణ పనులు



































































































