కార్తీక్ శర్మ మెరిసినా తప్పని ఓటమి
లక్నో సూపర్ జెయింట్ సూపర్ విక్టరీ లక్నో : లక్నో వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ విక్టరీ సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లింది టోర్నీ నుంచి నిష్క్రమిస్తూ.…
మేం అధికారంలో ఉంటే టిమ్స్ ఎప్పుడో పూర్తయ్యేది
కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి టిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. తమ ప్రభుత్వం…
యూఏఈ అధ్యక్షుడు బిన్ జాయెద్ తో మోదీ భేటీ
పలు అంశాలపై ఇరువురు నేతలు కీలక చర్చలు యూఏఈ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం యూఏఈకి చేరుకున్నారు, పంచ దేశాల పర్యటన ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా మోదీకి యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్…
హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష
ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశం హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు శుక్రవారం డా.బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర…
పలు కార్పొరేషన్లకు త్వరలో నిధులు రిలీజ్
ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హైదరాబాద్ : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. శుక్రవారం ఆయన ఈ మేరకు పలు కార్పొరేషన్లకు సంబంధించి ఆసక్తికర అంశం ప్రస్తావించారు. కుల…
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా
స్పష్టం చేసిన ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హైదరాబాద్ : నటుడు అక్కినేని నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన తెలుగు ఫిల్మ్ చాంబర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఫిల్మ్ చాంబర్ తీసుకునే నిర్ణయాలు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.…
ఓఅండ్ఎం పనుల కోసం రూ. 708 కోట్లు
కేటాయించామన్న మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ : రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓఅండ్ఎం పనుల కోసం రూ. 708 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పారు. ఓఅండ్ఎం పనులు, వెలిగొండ ప్రాజెక్టు పనుల…
సీఎం చంద్రబాబు నాయుడు పనిమంతుడు
కితాబు ఇచ్చిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పనిమంతుడు అని ప్రశంసలు కురిపించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. శుక్రవారం పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్…
శ్రీలంక టూర్ కు వైభవ్ సూర్యవంశీ ఎంపిక
కెప్టెన్ గా హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ ముంబై : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. శ్రీలంకలో పర్యటించి భారత -ఎ – జట్టు ను ప్రకటించింది. శ్రీలంకలో జరిగే ముక్కోణపు సిరీస్కు ఐపీఎల్ లో…
ప్రతి రైతుకు అండగా కూటమి ప్రభుత్వం
స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన జోన్ – నాన్ జోన్ విధానాన్ని తొలగించి కూటమి ప్రభుత్వం జోన్, నాన్ జోన్ అనే తేడా…

యూట్యూబ్లో షేక్ చేస్తున్న ‘బాసింగ బలాలు’ పాట
క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ సరికొత్త రికార్డు
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట : సీఎం
మతపరమైన అంశాలు పాఠ్యాంశాల్లో చేర్చొద్దు
ఆటగాళ్లపై గౌతం గంభీర్ కు నమ్మకం లేదు : సురేష్ రైనా
ఇరాన్ వంతెనలపై అమెరికా బాంబుల వర్షం
ప్రజల ఆస్తులు ప్రవేట్ పరం చేస్తే ఎలా..?
ప్రభుత్వ ఆస్తులను వాణిజ్య పరంగా వాడుకోవాలి
‘బియాండ్ ది రిపోర్ట్’ పిల్లలకు ప్రేరణ : కోదండరాం రెడ్డి
లీడర్షిప్ కుర్చీలో కాదు ప్రవర్తనలో ఉంటుంది


































































































