దుర్మార్గాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా ..?
ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగిన జగన్ రెడ్డి తాడేపల్లి గూడెం : తమ పార్టీకి చెందిన మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబులపై దాడులు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ రెడ్డి.…
సంజూ శాంసన్ అద్భుతమైన బ్యాట్స్ మెన్
బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ముంబై : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ఫామ్ లోకి రావడం కోల్పోవడం అనేది…
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
స్వామి వారి కోసం పోటెత్తిన భక్త బాంధవులు తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడింది. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్బంగా పుణ్య క్షేత్రం లో గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు…
తిరుమలను వీడిన అనిల్ కుమార్ సింఘాల్
ఊహించని రీతిలో బదిలీ వేటు వేసిన సర్కార్ తిరుమల : టీటీడీ పాలక మండలి ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ కు ఊహించని షాక్ ఇచ్చింది ఏపీ సర్కార్. టీటీడీ చరిత్రలోనే రెండోసారి ఈవోగా బాధ్యతలు…
మోదీ కేంద్ర బడ్జెట్ బక్వాస్ : షర్మిలా రెడ్డి
ఎన్డీయేలో కీలక పాత్ర పోషించినా ఫాయిదా ఏదీ విజయవాడ : కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వల్ల ఏపీకి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఆరోపించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ప్రత్యేక హోదాపై ఊసే లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంబటి ఇంటిపై దాడి పట్ల హైకోర్టు సీరియస్
మాజీ మంత్రి కుటుంబానికి భద్రత కల్పించండి అమరావతి : మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఉన్నాయా అన్న అనుమానం…
నారా లోకేష్ నీ పిల్ల చేష్టలకు భయపడను
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ : మాజీ మంత్రి జోగి రమేష్ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిల్లర రాజకీయాలు చేస్తూ వైసీపీ…
ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఆదాయం
కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులపై మంత్రి హర్షం అమరావతి : కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2026-27లో ప్రకృతి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. అధిక విలువ…
ఏపీ సర్కార్ కు ఊతం ఇచ్చేలా కేంద్ర బడ్జెట్
స్పందించిన సీఎం నారా చంద్రబాబు నాయయుడు చిత్తూరు జిల్లా : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2026-2027 పై స్పందించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా మీడియాతో…
ప్లాన్ లో భాగంగానే వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్
సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ సూర్య భాయ్ కేరళ : కేరళ లోని తిరువనంతపురం వేదికగా జరిగిన కీలకమైన 5వ టి20 మ్యాచ్ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు భారత జట్టు కెప్టన్ సూర్య కుమార్ యాదవ్. తను మీడియాతో మాట్లాడారు.…
















