తమిళనాట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా త్రిష్ కృష్ణన్
చెన్నై : తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు నటి త్రిష కృష్ణన్ చుట్టూ తిరుగుతున్నాయి. త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు డీఎంకే ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో కావేరి సమస్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు డీఎంకే ప్రతిపక్ష నేత ఉదయనిధి…
వైసీపీలోకి విజయ సాయి రెడ్డి రానున్నారా..?
తాడేపల్లి గూడెం : వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొంత కాలం పాటు దూరంగా ఉంటూ వచ్చారు మాజీ ఎంపీ , కింగ్ పిన్ గా పేరు పొందిన విజయ సాయి రెడ్డి. తాను పార్టీతో టచ్ లో లేడు. ఈ…
అర్ధరాత్రి 12 గంటల సమయంలోనూ హైడ్రా సేవలు
హైదరాబాద్ : భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ నగరంలో. నిన్న రాత్రి 10.30 గంటల నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. నగర వ్యాప్తంగా వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో హైడ్రా DRF, MRT బృందాల సేవలు నిమగ్నం అయ్యాయి.…
రెఫరల్ ఆస్పత్రిగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి
హైదరాబాద్ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ‘రెఫరల్ కేంద్రం’గా అభివృద్ధి చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలను ఇక్కడ…
ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి : భట్టి
హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వంలో సింగరేణి పరిరక్షణ, విస్తరణతో పాటు రాష్ట్ర ఇంధన భద్రతను సుస్థిరం చేయాలన్న సంకల్పంతో గత 30 నెలలుగా అవిశ్రాంతంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తూ సింగరేణికి కొత్త ఊపిరి లభిస్తోందని, ఈ రోజు కేంద్ర బొగ్గు మంత్రిత్వ…
కేబినెట్ విస్తరణపై రామలింగారెడ్డి కామెంట్స్
బెంగళూరు : కర్ణాటక మంత్రివర్గ విస్తరణపై మంత్రి రామలింగ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కొలువు తీరిన మంత్రివర్గం అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదన్నారు. ఇది పూర్తిగా…
శ్రీ పల్లికొండేశ్వర స్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్
తిరుపతి : తిరుపతి జిల్లా సురుటుపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దంపతులు సోమవారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీ పద్మనాభరాజు, కార్యనిర్వహణాధికారి…
కళల పరిరక్షణకు టీటీడీ నిరంతర ప్రోత్సాహం
తిరుపతి : తిరుపతి ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా భారతీయ కళలు, సంస్కృతికి నిలయమని, కళలను పరిరక్షించి ప్రోత్సహించే ప్రతి సంస్థకు టీటీడీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను అని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతిలోని మహతి…
గుడిలో బర్త్ డే వేడుకలపై టీటీడీ సీరియస్
తిరుపతి : తిరుపతి జిల్లాలోని నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న వారిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు చల్లుకుంటూ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడమే…
కావేరీ సమస్యపై సర్కార్ అత్యవసర సమావేశం
బెంగళూరు : కావేరీ నదీ జలాల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ అధ్యక్షతన ఆదివారం బెంగళూరులో కీలక సమావేశం జరిగింది. ఈ రోజు జరిగిన అఖిలపక్ష నాయకుల సమావేశంలో యడ్యూరప్ప, వీరప్ప మొయిలీ, మాజీ సీఎం సిద్దరామయ్య, బసవరాజ్ బొమ్మైతో…
















