పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ టాప్
కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఐఎస్బీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. గతంలో జగన్ రెడ్డి పాలనా కాలంలో ఏపీ సర్వ నాశనం…
ప్రపంచ ఆర్థిక రంగంలో ఇండియా కీలకం
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీ : కేంద్ర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఇండియా టాప్ లో కొనసాగడం ఖాయమన్నారు. యు.ఎస్ – ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) 50వ…
గూగుల్ సీఈఓ వేతనం రూ. 6,300 కోట్లు
ప్రపంచంలోనే అత్యధిక జీతం సుందర్ కు అమెరికా : ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫా బెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీకి చెందిన ముఖ్య కార్య నిర్వహణ…
సీఎంతో అడోబ్ సీఈవో శంతను నారాయణతో భేటీ
ఇద్దరి మధ్య రెండు గంటలకు పైగా కీలక సమావేశం హైదరాబాద్ : ప్రపంచ దిగ్గజ కంపెనీ అడోబ్ సీఈవో శంతను నారాయణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఈ ఇద్దరి మధ్య రెండు గంటలకు…
2025లో భారీ ఎత్తున యూపీఐ లావాదేవీలు
కీలక ప్రకటన చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై : భారత దేశ అత్యున్నత సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. ఈమేరకు గత ఏడాది 2025లో ఏకంగా కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయి.…
న్యూ ఇయర్ రోజున స్విగ్గీ, జొమాటో సేవలు బంద్
పలు సంస్థలకు కోలుకోలేని షాక్ ఇచ్చిన ఉద్యోగులు హైదరాబాద్ : నూతన సంవత్సరం వచ్చేందుకు ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ సమయంలో సంచలన ప్రకటన చేశారు గిగ్ అండ్ ప్లాట్ ఫారమ్ వర్కర్స్ . ఈ మేరకు తమకు…
సీఎంతో పారిశ్రామికవేత్త అగర్వాల్ భేటీ
కీలక అంశాలపై చర్చించిన సీఎం విశాఖపట్నం : ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది సీఐఐ భాగస్వామ్య సదస్సు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్. అంతకు ముందు అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లిలో బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్…
కుప్పంలో 270 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు
తైవాన్ కంపెనీలతో ఏపీ సర్కార్ ఒప్పందం విశాఖపట్పం జిల్లా : ఏపీ సర్కార్ ప్రముఖ కంపెనీలతో కీలకమైన ఒప్పందాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా గురువారం విశాఖపట్నంలో జరిగే CII భాగస్వామ్య సదస్సుకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ తైవానీస్ కంపెనీలతో రెండు…
నమో అంటే నాయుడు మోదీ : నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ఎత్తున ఇన్వెస్ట్ అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై నమో అంటే నాయుడు అండ్ మోదీ అని అన్నారు. వీరి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్…
రిలయన్స్ రిటైల్ హెడ్ గా కావేరి నాగ్
కీలకమైన పోస్టులో కొలువు తీరింది ముంబై : దేశంలో పేరు పొందిన రిలయన్స్ గ్రూప్ రిటైల్ హెడ్ గా కావేరి నాగ్ కొలువు తీరారు. రిలయన్స్ గ్రూప్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. అధికారికంగా ప్రకటించింది. ఈ చర్య కంపెనీ…
















