Category: DEVOTIONAL
DEVOTIONAL
-

టీటీడీ అన్నప్రసాదానికి రూ. 2,500 కోట్లు
ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయన్న టీటీడీ తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో నిత్యం అన్నదానం కొనసాగుతోంది. ప్రతి రోజూ స్వామి వారిని 75 వేల నుంచి 80 వేల మందికి పైగా దర్శించుకుంటున్నారు. ఇందుకు గాను దాతల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా టీటీడీ ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 31 వరకు రికార్డు స్థాయిలో భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదాన్ని అందించింది.…
-

గోవింద నామ స్మరణలతో మారుమోగిన కార్వేటి నగరం
సింహబల సమాన భక్తి బలానికి ప్రతీకగా వాహన సేవ తిరుపతి : కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణు గోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఉదయం స్వామి వారు శ్రీ యోగ నారాయణుడి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు. యోగ శాస్త్రంలో సింహం వాహనశక్తికి, ధైర్యానికి, శీఘ్ర గమనానికి ప్రతీకగా భావిస్తారు. భక్తుడు సింహబలం వంటి అచంచలమైన భక్తి శ్రద్ధలను కలిగి ఉన్నప్పుడే…
-

జొజిల్లా టన్నెల్ తో అమర్నాథ్ యాత్రకు ఓకే
క్లిష్ట భౌగోళిక పరిస్థితులు ప్రత్యేకం జమ్మూ కాశ్మీర్ : జోజిలా లో నిర్మిస్తున్న 13 కిలోమీటర్ల ప్రధాన టన్నెల్ మార్గంలో రాతి నిర్మాణాల స్వభావం 67 సార్లు మారింది. మంచు నుంచి అత్యంత బలహీనమైన రాతి పొరల వరకు మారుతూ వచ్చిన ఈ సవాళ్లను నిపుణులైన ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బంది విజయవంతంగా అధిగమించారు. టన్నెల్ పూర్తి చేశారు. టన్నెల్ నిర్మాణ ప్రాంతంలో 1,100 మందికి పైగా నివసించేలా పూర్తి సౌకర్యాలతో కూడిన ఆధునిక బేస్ క్యాంప్ ను…
-

ఆధునిక వసతులతో లడ్డూ తయారీ వంటశాల
మే నెలలో 1.21 లక్షల లడ్డూల విక్రయాలతో రికార్డ్ తిరుమల : టీటీడీ రికార్డ్ స్తాయిలో గత మే నెలలో లడ్డూలను విక్రయించింది. గతంలో కంటే ఈ ఏడాది 2026లోనే అత్యధికంగా శ్రీవారి భక్తులకు అందజేసినట్లు తెలిపింది టీటీడీ. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా టీటీడీ శ్రీవారి లడ్డూ తయారీకి సంబంధించి వంటశాలను ఆధునిక వసతి సౌకర్యాలతో ఏర్పాటు చేసింది. పోటు’ అనేది తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయానికి సంబంధించిన పవిత్రమైన,…
-

భక్తుల ఆరోగ్య భద్రతే టీటీడీ ప్రధాన లక్ష్యం
స్పష్టం చేసిన టీటీడీ అదనపు ఈవో చౌదరి తిరుమల : భక్తుల ఆరోగ్యం, ఆహార భద్రతకు టీటీడీ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలో టీటీడీ ఆరోగ్య శాఖ, FSSAI, నెస్లే ఇండియా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆహార భద్రత, పరిశుభ్రతలపై మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ తిరుమలకు ప్రతిరోజూ లక్షలాది…
-

యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమల : టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సమావేశం శ్రీ పద్మావతి అతిధి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో జరిగింది. ఇందులో భాగంగా ఆయన సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్కు సంబంధించిన పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు, కళ్యాణి చౌల్ట్రీస్ ,…
-

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
తండోప తండాలుగా తరలి వచ్చిన భక్తులు తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడింది. ప్రతి రోజూ 80 వేల మందికి పైగా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్టు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ). ఇదిలా ఉండగా తిరుమల శ్రీవారి ఆలయంలో రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగధగా…
-

భక్తులతో కిట కిట లాడుతున్న కేదార్ నాథ్ యాత్ర
గంటల తరబడి వాహనాల్లోనే తిష్ట వేసిన భక్తులు హిమాచల్ ప్రదేశ్ : చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. బద్రీనాథ్.. కేదార్ నాథ్ ఆలయ మార్గాలు భక్త బాంధవులతో కిటకిట లాడుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో దారిలోనే యాత్రికులు పడిగాపులు కాయల్సి వస్తోంది. గమ్యస్థానం ఎప్పుడు చేరతామో.. దైవాన్ని ఎప్పుడూ దర్శించుకుంటామో తెలియని స్థితిలో ఆందోళన చెందుతున్నారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు. కేదార్ నాథ్ నడక మార్గంలో అడుగు వేయడానికి కూడా లేనంత…
-

హతీరాంజీ మఠం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
అర్జున్ దాస్ కు మఠాధిపతి గా కొనసాగింపు తిరుపతి : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్తానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రధానంగా తిరుపతిలోని హతీరాంజీ మఠం కేసు ఇవాళ విచారణకు వచ్చింది. సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అర్జున్దాస్పై ఆరోపణల విచారణకు ఏడాదిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా హైకోర్టు తీర్పును కొట్టేసింది సుప్రీంకోర్టు. అంతే కాకుండా అర్జున్దాస్కు మఠాధిపతి హోదా కొనసాగింస్తున్నట్లు స్పష్టం చేసింది. రిటైర్డ్ జడ్జి వడ్డేపల్లి రామారావుతో…
-

లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న లోకేష్
తమిళనాడులో ప్రసిద్ది చెందిన ఆలయం ఇది షోలింగర్ : తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహస్వామి వారిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఈ ఉదయం షోలింగర్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోప్ వే మార్గంలో కొండపై ఉన్న ఆలయానికి చేరుకుని యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











