ఇంద్రకీలాద్రిపై శాకంబరీ మహోత్సవాలు
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే శాకంబరీ ఉత్సవాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలు ఈనెల 29వ తేదీ వరకు కొనసాగుతాయి. దేవస్థాన యంత్రాంగం భారీ…
విద్యార్థుల్లో ధర్మ, సంస్కార విలువల పెంపు
తిరుపతి : హెచ్ డి పిపి, శ్రీ కాంచీ కామకోటి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 100 పాఠశాలల్లో విజయవంతమైన “ప్రజల వద్దకు ధర్మం” అనే దివ్య సంకల్పంతో విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, నైతిక విలువలు, సాంప్రదాయ…
శ్రీవారి పాదాల చెంత వేడుకగా ఛత్ర స్థాపనోత్సవం
తిరుమల : తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్ర స్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టిటిడి అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయంలో రెండో గంట తర్వాత…
వైభవంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 26 నుంచి 28వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న వార్షిక పవిత్రోత్సవాలకు రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ…
జపాలి వద్ద నీరు తెల్లగా కనిపించడంపై అపోహలు వద్దు
తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. జపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ఉన్న కొళాయిలలో నీరు తెల్లగా వస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ వివరణ ఇచ్చింది. వీడియోలో కనిపించినట్లుగా, కొళాయిలో నుంచి…
గిరి ప్రదక్షిణ కోసం వచ్చే భక్తులు సహకరించాలి
విశాఖపట్నం జిల్లా : సింహాచలం గిరి ప్రదక్షిణ కోసం వచ్చే భక్తులు పోలీసు సిబ్బందితో సహకరించాలని కోరారు మంత్రి వంగలపూడి అనిత. ఈనెల 28, 29వ తేదీలలో ఈ ప్రదక్షిణ జరగనుంది.అప్పుఘర్, జోడుగుళ్లపాలెం వద్ద సముద్ర స్నానాలు చేసే భక్తుల భద్రత…
దాస సాహిత్య గాయకులకు టీటీడీ సువర్ణావకాశం
తిరుపతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతిరోజూ నిర్వహించే శ్రీవారి సహస్ర దీపాలంకార సేవ, అలాగే తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో నిర్వహించే దాస సాహిత్య సంకీర్తనలను ఆలపించేందుకు ప్రతిభావంతులైన, అర్హులైన సంగీత కళాకారుల నుంచి టీటీడీ…
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఘనంగా జ్యేష్ఠాభిషేకం
తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరా జస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాఢ మాసంలో శ్రీ గోవింద రాజ స్వామి వారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆలయ సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ…
సరస్వతి అలంకారంలో శ్రీ సౌమ్యనాథ స్వామి అనుగ్రహం
తిరుపతి : నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ రంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగగా రెండో రోజు రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ సౌమ్యనాథ స్వామివారు గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.…
16 రోజుల్లో రూ. 3.46 కోట్ల కనకదుర్గ ఆలయ ఆదాయం
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించిన లెక్కింపులో హుండీ ద్వారా రూ. 3.46 కోట్ల ఆదాయం సమకూరింది. ఆలయ అధికారుల వివరాల ప్రకారం, జూలై 6న (చివరిసారిగా హుండీలు తెరిచిన రోజు)…
















