సెప్టెంబర్ 15 నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల : శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ప్రకటించింది. తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో పరవశింప చేయనున్నాయని తెలిపింది. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు నవాహ్నిక…
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టిటిడి) కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలలో తిరుపతి లోని ప్రముఖ ఆలయం శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో ఆగస్టు నెలలో పలు విశేష ఉత్సవాల వివరాలు వెల్లడించింది. ఆగస్టు…
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. పౌర్ణమి సందర్బంగా భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్బంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టిటిడి) ఏర్పాట్లు చేసింది. ఇదిలా…
శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో మహా పూర్ణాహుతి
తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన వార్షిక పవిత్రోత్సవాలు మహా పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిశాయి. వేద మంత్రోచ్చారణల నడుమ భక్తి పారవశ్య వాతావరణంలో నిర్వహించిన ఈ మహోత్సవాలు భక్తులను విశేషంగా…
ఎస్వీ ఆయుర్వేద కళాశాల విద్యార్థుల ఆరోగ్యం పదిలం
తిరుపతి : తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాల బాలురు, బాలికల వసతి గృహాలకు చెందిన కొందరు విద్యార్థులకు స్వల్ప అస్వస్థత లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్య చికిత్స అందించి, వారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా నిలకడలోకి తీసుకువచ్చినట్లు టిటిడి జేఈవో డా.…
వైభవంగా శ్రీ సౌమ్యనాథ స్వామి కల్యాణోత్సవం
తిరుపతి : నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి దివ్య కల్యాణోత్సవం అత్యంత వైభవంగా, వేదఘోషల మధ్య ఘనంగా జరిగింది. స్వామివారి దివ్య కల్యాణాన్ని తిలకించేందుకు…
సింహాచలం గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు
విశాఖపట్నం జిల్లా : విశాఖ జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం కు పోటెత్తారు భక్తులు. 32 కి.మీ. గిరి ప్రదక్షిణకు భక్తుల భారీగా తరలి వచ్చారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవంలో పాల్గొనేందుకు…
ఆగస్టు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టిటిడి) కీలక ప్రకటన చేసింది. వచ్చే ఆగస్టు నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు వెల్లడించింది. ఆగస్టు 14న తిరుమల శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు చేస్తారు. 16న నాగ చతుర్థి,…
కపిలేశ్వర ఆలయంలో ఘనంగా గ్రంధి పవిత్ర సమర్పణ
తిరుపతి : తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి పవిత్రోత్సవాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఈసందర్భంగా భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఇదే క్రమంలో ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి…
ఎస్వీ మ్యూజియం పనులను వేగవంతం చేయాలి
తిరుమల : తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామి మ్యూజియం అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అడిషనల్ కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి. త్వరలో స్వామి వారి వేదికగగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ…
















