శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సాదర స్వాగతం పలికిన టీటీడీ ఈవో రవిచంద్ర తిరుమల : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర,…
టీటీడీ అన్నప్రసాదానికి రూ. 2,500 కోట్లు
ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయన్న టీటీడీ తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో నిత్యం అన్నదానం కొనసాగుతోంది. ప్రతి రోజూ స్వామి వారిని 75 వేల నుంచి 80 వేల మందికి పైగా దర్శించుకుంటున్నారు. ఇందుకు…
గోవింద నామ స్మరణలతో మారుమోగిన కార్వేటి నగరం
సింహబల సమాన భక్తి బలానికి ప్రతీకగా వాహన సేవ తిరుపతి : కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణు గోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఉదయం స్వామి వారు శ్రీ యోగ…
జొజిల్లా టన్నెల్ తో అమర్నాథ్ యాత్రకు ఓకే
క్లిష్ట భౌగోళిక పరిస్థితులు ప్రత్యేకం జమ్మూ కాశ్మీర్ : జోజిలా లో నిర్మిస్తున్న 13 కిలోమీటర్ల ప్రధాన టన్నెల్ మార్గంలో రాతి నిర్మాణాల స్వభావం 67 సార్లు మారింది. మంచు నుంచి అత్యంత బలహీనమైన రాతి పొరల వరకు మారుతూ వచ్చిన…
ఆధునిక వసతులతో లడ్డూ తయారీ వంటశాల
మే నెలలో 1.21 లక్షల లడ్డూల విక్రయాలతో రికార్డ్ తిరుమల : టీటీడీ రికార్డ్ స్తాయిలో గత మే నెలలో లడ్డూలను విక్రయించింది. గతంలో కంటే ఈ ఏడాది 2026లోనే అత్యధికంగా శ్రీవారి భక్తులకు అందజేసినట్లు తెలిపింది టీటీడీ. ఈ మేరకు…
భక్తుల ఆరోగ్య భద్రతే టీటీడీ ప్రధాన లక్ష్యం
స్పష్టం చేసిన టీటీడీ అదనపు ఈవో చౌదరి తిరుమల : భక్తుల ఆరోగ్యం, ఆహార భద్రతకు టీటీడీ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలో టీటీడీ ఆరోగ్య…
యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమల : టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించారు.…
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
తండోప తండాలుగా తరలి వచ్చిన భక్తులు తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడింది. ప్రతి రోజూ 80 వేల మందికి పైగా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో…
భక్తులతో కిట కిట లాడుతున్న కేదార్ నాథ్ యాత్ర
గంటల తరబడి వాహనాల్లోనే తిష్ట వేసిన భక్తులు హిమాచల్ ప్రదేశ్ : చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. బద్రీనాథ్.. కేదార్ నాథ్ ఆలయ మార్గాలు భక్త బాంధవులతో కిటకిట లాడుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో దారిలోనే యాత్రికులు పడిగాపులు…
హతీరాంజీ మఠం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
అర్జున్ దాస్ కు మఠాధిపతి గా కొనసాగింపు తిరుపతి : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్తానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రధానంగా తిరుపతిలోని హతీరాంజీ మఠం కేసు ఇవాళ విచారణకు వచ్చింది. సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు…
















