హైదరాబాద్ కు కియా వైబ్ స్టూడియో రాక
హైబ్ ఇండియా పాప్ అప్ వర్క్ షాపు హైదరాబాద్ : ప్రముఖ దిగ్గజ కంపెనీ కియా ఇండియా కీలక ప్రకటన చేసింది. కియా వైబ్ స్టూడియో’ను హైదరాబాద్కు తీసుకు రానున్నట్లు వెల్లడించింది. ఈమేరకు గురువారం కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా…
జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ టీజర్ కెవ్వు కేక
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ హైదరాబాద్ : సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం డ్రాగన్. భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు . దీంతో ఈసినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్…
కల్కి కోసం ‘కమల్’ ఎకానమీ ఫ్లైట్ లో ప్రయాణం
పొదుపు పాటించాలని పిలుపు ఇచ్చిన ప్రధాని హైదరాబాద్ : తమిళ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా గుర్తింపు పొందిన ఇలయ నాయగన్ , ఎంపీ కమల్ హాసన్ సంచలనంగా మారారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు…
మమ్ముట్టిని కలవడం మరిచి పోలేను
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్ హైదరాబాద్ : ప్రముఖ నటి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మలయాళ నటుడు మమ్ముట్టిని కలిశానని, ఈ సందర్బంగా తనతో కీలక…
నేనంత దిగజార లేదన్న రజనీకాంత్
ఓడి పోయినందుకే స్టాలిన్ ను పరామర్శించాచెన్నై : ప్రముఖ నటుడు తలైవా రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న దుష్ప్రచారంపై స్పందించాడు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదివారం రజనీకాంత్ మీడియాతో మాట్లాడాడు. తాజాగా రాష్ట్రంలో డీఎంకే పార్టీ తన…
సిఎం జోసెఫ్ విజయ్ తో కమల్ హాసన్ భేటీ
తనను కలుసుకోవడం ఆనందంగా ఉంది చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరారు అగ్ర నటుడు దళపతి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఈ సందర్బంగా ఆయనను చలన చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ, క్రీడా, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన…
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా
స్పష్టం చేసిన ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హైదరాబాద్ : నటుడు అక్కినేని నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన తెలుగు ఫిల్మ్ చాంబర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఫిల్మ్ చాంబర్ తీసుకునే నిర్ణయాలు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.…
సీఎం జోసెఫ్ విజయ్ డ్యాన్స్ వీడియో వైరల్
త్వరలో రిలీజ్ కానున్న జన నాయగన్ చెన్నై : తమిళనాడు రాష్ట్రానికి నూతన సీఎంగా ఎన్నికైన ప్రముఖ నటుడు విజయ్ చంద్రశేఖర్ ఇప్పుడు వైరల్ గా మారారు. తను చివరిసారిగా నటించిన జన నాయగన్ చిత్రంలో భాగంగా సింగపూర్ లో జరిగిన…
తమిళనాడు భూమి పుత్రుడు జోసెఫ్ విజయ్
సంచలన వ్యాఖ్యలు చేసిన నటి సనమ్ శెట్టి చెన్నై: జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్బంగా సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తమిళ నటి సనమ్ శెట్టి ఇలా అన్నారు. ఈ రోజు నేను మన…
కోర్టును ఆశ్రయించిన సింగర్ మంగ్లీ
ఉద్దేశ పూర్వకంగా అసత్య ప్రచారం హైదరాబాద్ : మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది ప్రముఖ గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్. ఇందుకు సంబంధించిన తాజా వివాదంపై కోర్టును ఆశ్రయించింది సింగర్ మంగ్లీ. తనపై ఉద్దేశ పూర్వకంగా…
















