Category: News
-

తెలంగాణ వివాదం జనసేన ఢిల్లీ సమావేశం
తెలంగాణవాదులు పవన్ కళ్యాణ్ పై ఫైర్ న్యూఢిల్లీ : ఇప్పుడు అందరి కళ్లు తెలంగాణపై పడ్డాయి. జనసేన పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య తెలంగాణపై నోరు పారేసుకున్నారు. మీ అయ్య జాగీరా అని కామెంట్ చేయడం కలకలం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి నోరు జారితే బడిత పూజ చేస్తామని హెచ్చరించారు. మరో వైపు బీజేపీ కన్ను తెలంగాణపై ముఖ్యంగా హైదరాబాద్ పై పడింది.…
-

మీనాక్షి విషయంలో హైకమాండ్ సీరియస్
ఎవరు లీకు చేశారనే దానిపై విచారణ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఇదే అంశం ఆ పార్టీని కలవరానికి గురి చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి ఆమెకు సంబంధించిన కేసు ఫైల్ ఎలా మధ్యప్రదేశ్ లోని భారతీయ జనతా పార్టీకి ఎలా చేరిందని, ఎవరు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందేలా చేశారో తేలాల్సి ఉందని సీరియస్ గా ఉంది.…
-

బేషరతుగా ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ డిమాండ్ హైదరాబాద్ : పర్యావరణ కార్యకర్త, ఉద్యమకారుడు, ప్రకృతి ప్రేమికుడు సోనమ్ వాంగ్ చుక్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్ లోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. భారీ ఎత్తున యువత చేరుకున్నారు. వాంగ్ చుక్ తో పాటు బుద్ది జీవులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, పౌర సమాజం, జర్నలిస్టులు హాజరయ్యారు. వాంగగ్…
-

మోదీ నాయకత్వం దేశానికి ఆదర్శప్రాయం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం దేశానికి ఆదర్శ ప్రాయం అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. ఒక నేత అతి సాధారణ జీవితం గడుపుతూ కృషి, పట్టుదలతో ఎదిగారన్నారు. మోదీ ప్రపంచ స్థాయి నేతగా ఎదగడం మనందరికీ గర్వకారణం అన్నారు. దేశంలో అత్యంత ఎక్కువ కాలం ప్రధానిగా మోదీ ఉన్నారన్నారు. నిత్య స్ఫూర్తి ప్రదాత, అవినీతి మచ్చ లేని నాయకుడు మోదీ అని కొనియాడారు. దేశంలో…
-

రేపే ఢిల్లీలో జనసేన కీలక సమావేశం
దిశా నిర్దేశం చేయనున్న డిప్యూటీ సీఎం అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నాడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం లాంటి సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్న జనసేన పార్టీ జాతీయ సమగ్రత దృక్పథంతో సేన ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం…
-

టాప్ స్టూడెంట్స్ కు రూ.36 లక్షల పురస్కారాలు
విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం శ్రీ సత్యసాయి జిల్లా : తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా రాయలసీమకు చెందిన 84 మంది కురుబ, కురుమ, కురవ విద్యార్థులకు రూ.36 లక్షల నగదు పురస్కారాలను మంత్రి ఎస్. సవిత అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదవి, టెన్త్ లో 580 మార్కులు సాధించిన 26 మంది విద్యార్థులకు రూ.25 వేల చొప్పున రూ. 6.50 లక్షల నగదును అందజేశారు. ఇంటర్ లో…
-

మమతా బెనర్జీకి కీలక నేతల మద్దతు
చీలక దిశగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వాన్ని కోల్పోయిన టీఎంసీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.బెంగాల్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి మధ్య, మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ (TMC)లో పార్టీకి గట్టిగా అండగా నిలిచిన అనేకమంది ప్రముఖ నాయకులు ఇంకా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవి చూసినప్పటికీ, చాలా మంది నాయకులు టీఎంసీపై తమ నమ్మకాన్ని కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో వారికి మరో అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు. మానిక్తాలా…
-

హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి హైదరాబాద్ : అభిజిత్ దీప్కే సారథ్యంలోని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో పాల్గొన్నారు ప్రముఖ పర్యావరణ వేత్త, ఉద్యమకారుడు, పౌర సమాజం ప్రతినిధి సోనమ్ వాంగ్చుక్. పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర సర్కార్ నిర్వాకం వల్లనే…
-

టెండర్ల గోల్ మాల్ పై విచారణ చేపట్టాలి
డిమాండ్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పిందన్నారు. ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. గురుకులాల్లో చదివి, BHEL ఉద్యోగం వదిలి ‘మన షూస్’ కంపెనీ స్థాపించిన యువకుడికి 300 కోట్ల టర్నోవర్ నిబంధన కారణంగా దరఖాస్తు చేసే అవకాశం కూడా లేక పోవడం…
-

చిన్నారి అదృశ్యం ఘటనపై పవన్ కళ్యాణ్ ఆరా
కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన డిప్యూటీ సీఎంఅమరావతి : కాకినాడ జిల్లా తుని మండల పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రస్తుతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్న పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలు కూడా వినిగియోగించు కోవాలని తెలిపారు. దట్టమైన అడవుల్లోకి సైతం వెళ్లగలిగే అటవీశాఖ నైట్ వాచర్స్,…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











