Category: News

  • ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం

    ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం

    అత్యున్న‌త పౌర పుర‌స్కారంతో స‌త్కారం స్లోవేకియా : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీకి అరుదైన గౌర‌వం ల‌భించింది. ఆయ‌న ప్ర‌పంచంలో అత్యున్న‌త నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ప్ర‌ధానంగా యుద్దాన్ని నివారించ‌డంలో , శాంతి కోసం ప్ర‌య‌త్నం చేయ‌డంలో, ఆయా దేశాల మ‌ధ్య స‌త్ సంబంధాల‌ను నెర‌ప‌డంలో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌స్తున్నారు. యుద్దాన్ని నిర‌సించాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాన‌మంత్రి త‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఫ్రాన్స్ లో జ‌రిగిన జి7 స‌ద‌స్సులో పాల్గొన్నారు.…

    Continue Reading

  • స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు సిద్దం కావాలి

    స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు సిద్దం కావాలి

    విద్యార్థుల‌కు సుంద‌ర్ పిచాయ్ దిశా నిర్దేశంఅమెరికా : ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జ సంస్థలైన గూగుల్, ఆల్ఫా బెట్ కంపెనీల ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారిగా వ్య‌వ‌హ‌రిస్తున్న , ప్ర‌వాస భార‌తీయుడైన , చెన్నైకి చెందిన సుంద‌ర్ పిచాయ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌పంచంలోనే టాప్ యూనివ‌ర్శిటీగా పేరు పొందిన స్టాన్ ఫోర్ట్ యూనివ‌ర్శిటీ స్నాత కోత్స‌వానికి హాజ‌ర‌య్యారు. ఆయ‌న ఈ కంపెనీల‌లో చేర‌క ముందు ఈ విశ్వ విద్యాల‌యంలోనే మాస్ట‌ర్ ఆఫ్ కంప్యూట‌ర్ సైన్స్ (ఎంఎస్)…

    Continue Reading

  • డ్రోగో ఏరో స్పేస్ కు రక్షణ మంత్రి ప్ర‌శంస

    డ్రోగో ఏరో స్పేస్ కు రక్షణ మంత్రి ప్ర‌శంస

    అభినందించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : డ్రోగో ఏరోస్పేస్ రక్షణ ఉత్పత్తులను కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తి జిల్లాలో జరిగిన రక్షణ ఉత్పత్తుల కేంద్రం, డ్రోన్ సిటీ శంఖుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో డ్రోగో ఏరో స్పేస్ తన ఉత్పత్తులను ప్రదర్శించింది. వాటిని పరిశీలించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు…

    Continue Reading

  • ఏపీ సింగ‌పూర్ మ‌ధ్య విమాన స‌ర్వీసులు

    ఏపీ సింగ‌పూర్ మ‌ధ్య విమాన స‌ర్వీసులు

    విదేశాంగ మంత్రి బాల‌కృష్ణ‌న్ తో సీఎం భేటీ సింగ‌పూర్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ తో భేటీ అయ్యారు. ఈ ఇద్ద‌రూ చాలా సేపు వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. ఆత్మీయంగా, ఫలవంతంగా చర్చలు జ‌రిగాయ‌ని తెలిపారు ఈ సంద‌ర్బంగా సీఎం . గత సమావేశాలను ఆప్యాయంగా గుర్తు చేసుకోవ‌డం జ‌రిగింద‌ని అన్నారు చ‌ర్చ‌ల అనంత‌రం చంద్ర‌బాబు నాయుడు.…

    Continue Reading

  • త్వ‌ర‌లో ఏపీలో ఇంట‌ర్ ఫ‌లితాలు

    త్వ‌ర‌లో ఏపీలో ఇంట‌ర్ ఫ‌లితాలు

    ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి అమ‌రావ‌తి : త్వ‌ర‌లో ఏపీలో ఇంట‌ర్ ఫ‌స్ట్, సెకండ్ ఇయ‌ర్ ఫలితాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది. రిజ‌ల్ట్స్ ను ప్ర‌క‌టించేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి. ఇదిలా ఉండ‌గా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు తెలంగాణ ఇంట‌ర్ బోర్డు ఇటీవ‌లే ఇంట‌ర్ ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది. దీంతో ఏపీపై ఒత్తిడి పెరిగింది. విశ్వ‌స‌నీయ‌మైన సమాచారం ప్రకారం AP ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. అయితే, ఫలితాల…

    Continue Reading

  • ఆర్ఎస్ఎస్ కు రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేదు

    ఆర్ఎస్ఎస్ కు రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేదు

    మోహ‌న్ భ‌గ‌వ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ముంబై : రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధ్య‌క్షుడు మోహ‌న్ భ‌గ‌వ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ సంస్థ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేసిన లోక్ స‌భ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఆయ‌న ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాడ‌ని, గ‌త కొన్నేళ్లుగా త‌మ సంస్థ ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్‌. RSS ఒక…

    Continue Reading

  • రూ. 800 కోట్ల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి

    రూ. 800 కోట్ల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి

    కలెక్టర్‌ను కోరిన BRS నేత క్రిశాంక్రంగారెడ్డి జిల్లా : కంటోన్మెంట్ తిరుమలగిరి మండలం తొకట్ట సర్వే నంబర్ 157/1లోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు బీఆర్ఎస్ నేత క్రిశాంక్. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలకు వినతి పత్రం అంద‌జేశారు. ఈ భూమి చారిత్రాత్మకంగా పోరంబోకు సర్కారీ ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదైందని క్రిశాంక్ వెల్లడించారు. 1955 నుంచి ఉన్న రికార్డులు, న్యాయపరమైన విచారణలు ప్రభుత్వ హక్కులను సమర్థించాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతల…

    Continue Reading

  • ఎంపీలు రాజ్యాంగ స్పూర్తిని విస్మ‌రించొద్దు

    ఎంపీలు రాజ్యాంగ స్పూర్తిని విస్మ‌రించొద్దు

    దిశా నిర్దేశం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల న్యూఢిల్లీ : జనసేన ఢిల్లీ వేదికగా ఎప్పుడు దేశ ప్రగతి, ఉన్నతి, పురోగతి కోసమే ఆలోచన చేస్తుందని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ . ఢిల్లీలో మంగ‌ళ‌వారం జ‌రిగిన స‌మావేశంలో ఆయన ప్ర‌సంగించారు.. ఇలాంటి గొప్ప వేదికను దేశ ఐక్యత, సమగ్రత కోసం ఉపయోగించుకుంటాం అన్నారు. .జనసేన పార్టీకి లోక్ సభలో ఇద్దరు ఎంపీలు, రాజ్యసభలో ఒక ఎంపీ బలం ఉంది. పార్టీ ఎంపీలపై చాలా…

    Continue Reading

  • షిప్ బిల్డింగ్ పరిశ్రమకు ఏపీ అనుకూలం

    షిప్ బిల్డింగ్ పరిశ్రమకు ఏపీ అనుకూలం

    స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు సింగ‌పూర్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. తొలిరోజు పర్యటనలో ముందుగా సింగపూర్‌లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. భారత్‌లో సింగపూర్‌కు ఉన్న ఆర్ధిక, వాణిజ్య ఒప్పందాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని సీఎం స్పష్టం చేశారు. సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని సీఎం కోరారు.…

    Continue Reading

  • ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది

    ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది

    స్ప‌ష్టం చేసిన ఎంపీ సుప్రియా సూలే ముంబై : నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కి చెందిన పార్ల‌మెంట్ స‌భ్యురాలు సుప్రియా సూలే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది ఎన్సీపీని కాంగ్రెస్ పార్టీలో క‌లుపుతార‌ని. దీనిపై మంగ‌ళ‌వారం సుప్రియా సూలే తీవ్రంగా స్పందించారు. ఇది త‌న వ‌ర‌కు కూడా వ‌చ్చింద‌న్నారు. అయితే ఈ రెండు పార్టీల మ‌ధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవ‌న్నారు. కేంద్రంలో UPA ప్రభుత్వంలో 10 ఏళ్లు, అలాగే మహారాష్ట్రలో 18…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports