పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామం తెలంగాణ రాష్ట్రం

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చాక కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. పెట్టుబ‌డులు పెట్టేందుకు త‌మ రాష్ట్రం స్వ‌ర్గధామంగా ఉంద‌న్నారు . ఈరోజు నేను పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి…

విదేశీ భాష‌లు నేర్చుకుంటే ఉపాధికి ఢోకా లేదు

హైద‌రాబాద్ : విదేశీ భాషలను బోధించడానికి ఆయా దేశాల నుండి ఉపాధ్యాయులను, ఆయా భాషలలో ప్రావీణ్యం ఉన్న స్థానికులతో పాటు నియమించాలని స్ప‌ష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులకు విదేశీ స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లే, శ్రామిక…

సంస్కృతి ఉట్టి పడేలా భోగాపురం విమానాశ్రయం

విశాఖపట్నం జిల్లా : తెలుగు సంస్కృతి ఉట్టి ప‌డేలా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం త‌యారైంది. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి దీనిని స‌ర్వాంగ సుంద‌రంగా నిర్మించారు. ఇవాళ దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో పాటు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు…

రైతుల సంక్షేమానికి కూట‌మి స‌ర్కార్ ప్రాధాన్య‌త

అమ‌రావ‌తి : ప్ర‌స్తుతం ఆశాజ‌న‌కంగా ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాలకు ప్రాజెక్టుల‌లోకి నీరు వ‌స్తోంద‌ని అన్నారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. రైతుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా త‌మ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. తాము చేసిన విజ్ఞ‌ప్తికి…

ఆవిష్క‌ర‌ణ‌ల కోసం ప‌రిశోధ‌న కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

హైద‌రాబాద్ : YISUలో ఆవిష్కరణల కోసం పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. శుక్రవారం నాడు రాష్ట్రంలోని ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’…

స‌న‌త్ న‌గ‌ర్ టిమ్స్ కు మ‌ర్రి చెన్నారెడ్డి పేరు

హైద‌రాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ స‌ర్కార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. స‌న‌త్ న‌గ‌ర్ లో ఏర్పాటు చేసిన టిమ్స్ కు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త మ‌ర్రి చెన్నారెడ్డి పేరుగా మారుస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. .…

పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి మృతి పార్టీకి తీర‌ని న‌ష్టం

హైద‌రాబాద్ : వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి మృతి చెంద‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మృత్యువుతో పోరాడుతున్న…

ఈ ఫార్ములా కేసు లో నాంప‌ల్లి కోర్టుకు కేటీఆర్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్ర‌వారం నాంప‌ల్లి ఏసీబీ కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌పై ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఫార్ములా ఈ కారు రేస్ కు సంబంధించి స్కాం చోటు చేసుకుంద‌ని, మ‌నీ లాండ‌రింగ్…

విద్య లేక పోవడమే అసలైన వెనకబాటుతనం

హైద‌రాబాద్ : విద్య లేక పోవడమే అసలైన వెనకబాటుతనం అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓట్ల కోసం, రాజకీయం కోసం నేను పనులు చేయడం లేదన్నారు. ఫిన్‌లాండ్, జర్మనీ దేశాలలో పర్యటించి వ‌చ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి…

పంచాయ‌తీల‌లో ప‌నుల కోసం నిధులు మంజూరు

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగని గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం , ఇతర పనుల కోసం ఎటువంటి ఆటంకం లేకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. కోటి…