తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ : విద్యా సంస్కరణల ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని రేవంత్ కోరారు . శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తాము…
యూరియా కొరతపై అనుమానాలు నివృత్తి చేయాలి
వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి సంచలన కామెంట్స్ తిరుపతి : ఆంధ్రప్రదేశ్లో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రసాయనాల, ఎరువుల మంత్రికి లేఖ రాశారు. ఖరీఫ్ 2025 సీజన్లో ఎరువుల కొరత రైతులను…
హరీశ్ రావు రియల్ ట్రబుల్ షూటర్
కీలక వ్యాఖ్యలు చేసిన నిరంజన్ రెడ్డి హైదరాబాద్ : శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి సిద్దప్ప ఎలాగో మాజీ సీఎం కేసీఆర్ కు తన్నీరు హరీశ్ రావు కీలకమైన వ్యక్తి అని పేర్కొన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్…
యూరియా కొరతపై భగ్గుమన్న రైతన్నలు
రాష్ట్ర వ్యాప్తంగా ఆగని ఆందోళనలు హైదరాబాద్ : రాష్ట్రంలో యూరియా కొరత వేధిస్తోంది. భారీ ఎత్తున రైతులు రోడ్లపైకి వస్తున్నారు. అయినా సర్కార్ చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోందవంటూ ఆందోళన బాట పట్టారు. తీవ్ర కొరత ఉందని, సకాలంలో అందక పోవడంతో సాగు…
చెరువుల పునరుద్ధరణ వేగంగా జరగాలి
పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా జరగాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. మొదట విడత చేపట్టిన 6 చెరువుల పునరుద్ధరణ త్వరగా పూర్తి కావాలన్నారు. ఈ క్రమంలో…
కవిత ఎపిసోడ్ ఓ పెద్ద కుటుంబ డ్రామా
తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు మంత్రి సీతక్క. తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్..తన కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని బలహీన పరిస్థితుల్లో ఉన్నాడా అని ప్రశ్నించారు. బుధవారం సీతక్క మీడియాతో మాట్లాడారు. నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి…
చాట్ జిపిటి ఝలక్ టెక్నాలజీకి షాక్
ప్రపంచాన్ని విస్మయ పరుస్తోంది టెక్నాలజీ. ప్రతి రోజూ కోట్లాది మంది కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నారు. మరికొందరు వాటితోనే గడుపుతూ నిద్రహారాలు మాని చరిత్రకు అందకుండా పోతున్నారు. ప్రతి ఏటా వరల్డ్ వైడ్ గా అంకురాలు (స్టార్టప్ లు) రూపు దిద్దుకుంటున్నాయి.…
దర్మస్థలమా దహన స్థలమా..!
800 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం, ప్రసిద్ద పుణ్య క్షేత్రంగా భాసిల్లుతూ వచ్చింది కర్ణాటక లోని ధర్మస్థల్ (ధర్మస్థలం) . ప్రస్తుతం జైన్ లకు చెందిన వారి ఆధీనంలో కొనసాగుతోంది. ఈ ఆలయానికి చెందిన వ్యక్తే ఇప్పుడు పెద్దల సభలో కొలువు…
ప్రజా ధనానికి కన్నం అనిల్ అంబానీ భారీ మోసం
ఈ దేశంలో లక్ష కోట్లకు పైగా రుణాలను మాఫీ చేసిన ఘనత కేంద్రంలో కొలువు తీరిన నరేంద్ర మోదీ సర్కార్. ప్రత్యేకించి అయితే అంబానీ లేదంటే అదానీ జపం చేస్తూ వస్తున్న క్రమంలో మరో భారీ మోసం తెర మీదకు వచ్చింది.…
ప్రాణం ఉన్నంత వరకు జనసేన నడిపిస్తా
అమరావతి – గొంతులో ఊపిరి ఉన్నంత వరకు జనసేన పార్టీ నడుపుతానని ప్రకటించారు ఆ పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. మూడు రోజుల పాటు జనసేన పార్టీ విస్తృత సమావేశాలు ఇవాల్టి నుంచి ఘనంగా ప్రారంభం…
















