పవర్ పోయినా పోరాడటం ఆపను : దీదీ
కోల్ కతా : తాను ఏనాడూ ఎవరికీ తలవంచిన దాఖలాలు లేవన్నారు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దీదీ నేతృత్వంలో ఈరోజు కోల్కతాలో అమరవీరుల దినోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున ప్రజలు, అభిమానులు…
కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్దం
హైదరాబాద్ : కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన తెలంగాణ ప్రజలకు, కొమురవెల్లి మల్లన్న భక్తులకు తీపి కబురు చెప్పారు. తెలంగాణ నుండే కాకుండా దేశంలోని నలుమూలల నుండి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి…
ప్రతీకూల పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలే మేలు
నిజామాబాద్ జిల్లా : సూపర్ ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్న ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు ఎంతో శ్రేయస్కరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి హితవు పలికారు. ఈ మేరకు గ్రామ…
సీఎంను కలిసిన యూఏఈ మంత్రి అబ్దుల్ బిన్ తౌక్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాద పూర్వకంగా మంగళవారం కలిశారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి . ఈ ఏడాదిలో ముఖ్యమంత్రి…
సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై ఫోకస్ పెట్టాలి
విజయవాడ : సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం పెరుగుతోందని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారాన్ని వాస్తవాలు, ఆధారాలతో తిప్పికొట్టే బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి. ప్రతి ఘటనపై ప్రజలకు పారదర్శకంగా సమాచారం…
ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
అమరావతి : కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి జోడెడ్ల బండిలా సాగుతున్నాయని అన్నారు మంత్రి నారా లోకేష్. మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 24 గంటలు తాగునీరు, పార్కులు, శ్మశానాల అభివృద్ధి వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రస్థాయిలో 4వేల పెన్షన్,…
సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలి
న్యూఢిల్లీ : ఏపీకి చెందిన మంత్రులు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. నమోదు చేసుకున్న రొయ్యల ఫీడ్ తయారీ సంస్థలకు మాత్రమే పరిమిత స్థాయిలో, తగిన నియంత్రణలతో 2021 నాటి విధానాన్ని అనుసరించి జన్యుమార్పిడి (GM) సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి…
కిసాన్ క్రెడిట్ కార్డు పై రూ. 5 లక్షలు ఇవ్వాలి
అమరావతి : రైతులకు మేలు చేకూర్చేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. ఇందుకు సంబంధించి సుదీర్ఘ లేఖ రాశారు. కిసాన్…
లిటిగెంట్ పిటిషనర్లకు కౌన్సెలింగ్ ఇవ్వాలి
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. లిటిగెంట్ పిటిషనర్లను ఏ విధంగా కట్టడి చేయాలని ఆదేశించారు. ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకుండా చేసే ఫిర్యాదు దారులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.…
ప్రభుత్వ పాఠశాలల పని తీరుపై ఆరా
అమరావతి : ప్రభుత్వ పాఠశాలల పనితీరు, బోధన గురించి మహిళలను మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. తల్లికి వందనం పథకం అందరికీ అందుతుందా అని ఆరా తీశారు. అందరికీ తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందిందని మహిళలు వివరించారు.…
















