నేటి నుంచి తెలంగాణ‌లో ఇంటింటి స‌ర్వే

స‌ర్ ప్ర‌క్రియ‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న హైద‌రాబాద్ : జ‌నాభా గ‌ణ‌న‌కు సంబంధించిన ఇంటింటి స‌ర్వే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభ‌మైంది. ఈ స‌ర్ స‌ర్వే వ‌చ్చే నెల జూలై 24 వ‌ర‌కు కొన‌సాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 3,38,25,448…

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కాంగ్రెస్ కు బి-టీం

కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ఫైర్ న్యూఢిల్లీ : నీట్ యుజి 2026 తో పాటు సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు లీక్ కావ‌డం పై దేశ వ్యాప్తంగా కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సీజీపీ) ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేప‌ట్టింది. దేశ రాజ‌ధాని…

హిందీని రుద్దితే ఒప్పుకునేది లేదు : సీఎం

కేంద్రాన్ని హెచ్చ‌రించిన జోసెఫ్ విజ‌య్ చెన్నై : కేంద్రం బ‌లవంతంగా హిందీని రుద్దాల‌ని ప్ర‌య‌త్నం చేస్తే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. లీకుల‌కు కేరాఫ్ గా మారిన కేంద్ర విద్యా రంగం పై కూడా సీరియ‌స్ కామెంట్స్…

రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు

14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు విజ‌య‌వాడ : తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌నం సృష్టించింది రౌడీ షీట‌ర్ సాయికృష్ణ లాక‌ప్ డెత్ కేసు. ఈ ఘ‌ట‌న‌కు కార‌కుడైన సీఐ నాగ‌రాజును అదుపులోకి తీసుకున్నారు. త‌న‌ను విజ‌య‌వాడ కోర్టులో హాజ‌రు ప‌రిచారు.…

తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టండి

పిలుపునిచ్చిన టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అమ‌రావ‌తి : త‌ప్పుడు ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్య‌త కార్య‌క‌ర్త‌ల‌పై ఉంద‌న్నారు టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్. సంక్షేమం చేపట్టినా ప్రజలకు దూరం కావడం వల్ల దేశంలో అనేక పార్టీలు…

రేపే రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

కొత్త‌గా ఎన్నికైన 24 మంది స‌భ్యులు ఢిల్లీ : ఇటీవ‌ల పెద్ద‌ల స‌భ అయిన రాజ్య‌స‌భ‌కు 24 మంది పార్ల‌మెంట్ స‌భ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సంద‌ర్బంగా ఈనెల 25వ తేదీన గురువారం ఢిల్లీలో రాజ్య‌స‌భలో గెలుపొందిన వారు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.…

ఆడుదాం ఆంధ్రాలో రూ.100 కోట్ల అవినీతి

మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఫైర్ అమ‌రావ‌తి : రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖా మంత్రి రాం ప్ర‌సాద్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో మంత్రిగా ప‌ని చేసిన ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి…

అన్నామ‌లై అద్భుత‌మైన నాయ‌కుడు

ప్ర‌శంసలు కురిపించిన‌ అలీషా అబ్దుల్లా చెన్నై : జాతీయ కారు, బైక్ రేస్ తొలి ఛాంపియ‌న్ అయిన అలీషా అబ్దుల్లా బుధ‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ మాజీ అధ్య‌క్షుడు కుప్పుస్వామి అన్నామ‌లైని క‌లిశారు. ఈ విష‌యాన్ని ఆమె సోష‌ల్…

సీఎం సువేందుతో భావోద్వేగ బంధం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఎంపీ మోయిత్రా న్యూఢిల్లీ : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన పార్ల‌మెంట్ స‌భ్యురాలు మ‌హూవా మోయిత్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ఆమె ఓ జాతీయ ఛాన‌ల్ తో జ‌రిగిన సంభాష‌ణ‌లో…

జూన్ 30న రామ‌కృష్ణ రావు ప‌ద‌వీ విర‌మ‌ణ

త‌న స్తానంలో రానున్న సంజ‌య్ జాజు హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా సీనియ‌ర్ ఏఐఎస్ సంజ‌య్ జాజు రానున్నారు. ఈ మేర‌కు కేంద్రం ఓకే చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎస్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న రామ‌కృష్ణ‌రావు ప‌ద‌వీ కాలం…